inputs
stringlengths
4
2.8k
targets
stringlengths
1
9.91k
language
stringclasses
1 value
language_code
stringclasses
1 value
annotation_type
stringclasses
2 values
user_id
stringclasses
21 values
బిందువులు (7, 3), (6, -5) లను కలిపే రేఖాఖండాన్ని x – అక్షం విభజించే నిష్పత్తి ఎంత ?
బిందువులు (7, 3), (6, –5) లను కలిపే రేఖాఖండాన్ని X- అక్షం విభజించే నిష్పత్తి = -(3) : – 5 = 3 : 5 (గమనిక : (x1, y1), (x2, y2) బిందువులను కలిపే రేఖాఖండాన్ని X-అక్షం – y1 : y2, నిష్పత్తిలో విభజిస్తుంది).
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి బ్రౌనియన్ చలనం అంటే ఏమిటి?
బ్రౌనియన్ చలనం : “కొల్లాయిడ్ కణాలు, విక్షేపణ యానకంలో నిరంతరం వేగంగా మరియు అస్తవ్యస్తంగా చలించడాన్ని “బ్రౌనియన్ చలనం” అంటారు. ఇది ఒక గతిజ ధర్మము. ఈ దృగ్విషయాన్ని “జిగ్మండీ” అను శాస్త్రవేత్త కనుగొన్నాడు. కారణము : విక్షేపణ యానక అణువులకు, కొల్లాయిడ్ కణాలకు మధ్య తుల్యము కాని అభిఘాతాల కారణంగా బ్రౌనియన్ చలనం ఉంటుంది.
Telugu
tel
original-annotations
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: తలుపు
ద్వారికవాటంబు, వాకిలి. ద్వారబంధము
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి.
ఇతరులందరితోనూ స్నేహభావం పెంపొందించుకోడం వల్ల మనకు మిత్రులు పెరుగుతారు. మనకు శత్రువులన్న వారే ఉండరు. అందరూ మనల్ని ప్రేమభావంతో చూస్తారు. అవసరం వచ్చినపుడు ఆ మిత్రులు మనల్ని ఆదుకుంటారు. మనకు ఎక్కువ మంది స్నేహితులు ఉంటే, శత్రువులు మనవైపుకు కన్నెత్తి చూడడానికి సైతం జంకుతారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
పరిపాలనలో భాగస్వాములు కావటం ప్రజలకు ఎందుకు ఇష్టం ఉండదు? సరైన అవగాహన లేకపోవటం వల్లనా, ఆసక్తి లేకనా, లేక తమ అభిప్రాయానికి విలువ ఉండదని భావించటం వల్లనా?
ప్రజాస్వామ్యం అంటే ప్రజలు కేవలం ఎన్నికల్లో పాల్గొని, పాలకులను ఎన్నుకోవటం మాత్రమే కాదు. ప్రభుత్వ విధానాలు, చట్టాలు తయారు చేయటంలో, వాటిని అమలు చేయటంలో కూడా ప్రజలు భాగస్వాములు కావాలి. ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనేలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత ,చట్టాలు, విధానాలు రూపొందించినప్పుడు ఇది సాధ్యమవుతుంది. స్వతంత్ర పౌర సంఘాలుగా ఏర్పడి చట్టాలు, విధానాలు సమర్థంగా అమలు అయ్యేలా చూడటంలో ప్రజలు భాగస్వాములు కావాలి. అనేక దేశాలలో ఎన్నికైనా ప్రభుత్వాలు కూడా ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవు. పైగా దానిని అడ్డుకుంటాయి. ప్రజలు కూడా దేశ వ్యవహారాలలో అంత ఆసక్తి చూపకుండా ఉదాసీనంగా ఉండిపోతారు. కారణం ప్రజలందరికి పరిపాలన పట్ల అవగాహన లేకపోవడం, ఆసక్తి చూపకపోవడం. ఒకవేళ ఆసక్తి చూపినా పాలకులు వారి అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకోకపోవడం.
Telugu
tel
original-annotations
1c67f174a75af291b9cb7b0e3f088cbe5af3835d0c6332a29523db5c5c6f0e14
A ∪ B = Φ కి సంబంధించి క్రింది వానిలో ఏది సత్యం ? A) A = Φ మరియు B ≠ Φ B) A = Φ మరియు B = Φ C) A ≠ Φ మరియు B = Φ D) పైవన్నీ
B) A = Φ మరియు B = Φ
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
వృత్తాలకు స్పర్శరేఖలు 9. వృత్త కేంద్రం వద్ద ఏర్పడు కోణముల మొత్తం ఎంత ?
180°
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: కాలం
సమయము, పొద్దు, తరుణము
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రకృతి – వికృతులను జతపరచండి. 1. నిద్ర అ) ఆస 2. దీపము ఆ) నిదుర 3. పుస్తకము ఇ) దివ్వె 4. పక్షి ఈ) పొత్తం 5. ఆశ ఉ) పక్కి 6. మూలిక ఊ) దిటవు 7. దృఢ ఋ) మొలక
1. నిద్ర ఆ) నిదుర 2. దీపము ఇ) దివ్వె 3. పుస్తకము ఈ) పొత్తం 4. పక్షి ఉ) పక్కి 5. ఆశ అ) ఆస 6. మూలిక ఋ) మొలక 7. దృఢ ఊ) దిటవు
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
సుహ్రవర్థీ సిల్సిలా గురించి వ్రాయండి.
సుహ్రవర్థి సిల్సిలా రెండవ ప్రసిద్ధ శాఖ. ఈశాన్య వాయువ్య భారతదేశంలో విలసిల్లింది. ముల్తాన్ దీవి ప్రధాన కేంద్రమైన తరువాత కాలంలో ‘సింధు’కు విస్తరించింది. భారతదేశంలో దీన్ని ముల్తాన్కు చెందిన షేక్ బహఉద్దీన్ స్థాపించాడు. ఆయన ముస్లిం విజ్ఞాన కేంద్రాలతో పాటు మక్కా – మదీనా, సమర్ఖండ్, బాగ్దాద్లను సందర్శించి ప్రజలు వారి సంస్కృతిని గురించి అనేక విషయాలను తెలుసుకొని తన గురువు షేక్ షహబుద్దీన్ సుహ్రవర్థీ (బాగ్దాద్)ని అనుకరించాడు. పేదరికంలో జీవించడాన్ని వ్యతిరేకించటంతో పాటు కఠిన ఉపవాసాన్ని తిరస్కరించాడు. ఆయన క్రీ.శ 1262లో మరణించాడు. షేక్ బహానంద్ దీన్ జకారియా సుహ్రవర్దీ మరణానంతరం ఈ సిల్సిలా రెండు భాగాలుగా చీలిపోయింది. అతని కుమారుడు బదర్ ఉద్దీన్ ఆరిఫ్ నాయకత్వంలో ముల్తాన్ శాఖ, సయ్యద్ జలాలుద్దీన్ సురఖ్ బుఖారి నాయకత్వంలో ఉచ్ శాఖలుగా విడిపోయాయి. సుహ్రవర్థీ సిల్సిలా చాలా విషయాల్లో చిష్టీ సిల్సిలాను వ్యతిరేకించింది. సుహ్రవర్ధలు పాలకుల మన్నన పొంది వారిచే కానుకలను స్వీకరించడం వంటివి చేశారు. వారు పేద, సామాన్య ప్రజలను గురించి పట్టించుకోలేదు. సుహ్రవర్దీ సిల్సిలా తమ దర్గాలలో కేవలం సంపన్నులు, ఉన్నత వర్గాల సందర్శకులనే అనుమతించారు. మూడవ ప్రధానమైన సిల్సిలా ‘నక్షాబందీ సిల్సిలా’ దీన్ని ఖ్వాజాపీర్ మహ్మద్ స్థాపించాడు. ఇతడి శిష్యుడైన ఖ్వాజా బాకీభిల్లా భారతదేశం అంతటా దీన్ని వ్యాప్తి చేశాడు. పరిషత్ న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిన వీరు చిష్టీ సిల్సిలాలు, ఇతర సిల్సిలాలు ముస్లింలలో ప్రవేశపెట్టిన మార్పులను వ్యతిరేకించారు. ఈ సిల్సిలాతో పాటు ఖాద్రీ, ఫిరదౌసియా సిల్సిలాలు కూడా సమాజంలోని కొన్ని వర్గాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: ఇష్టి
కోరిక, యజ్ఞం, కత్తి
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింది పేరాగ్రాను చదివి వ్యాఖ్యానించండి. ప్రపంచీకరణ ప్రయోజనాలు అందరికీ సమానంగా పంపిణీ కాదు. సంపన్న వినియోగదారులకు, నైపుణ్యం, విద్య, అపార సంపద ఉన్న ఉత్పత్తిదారులకు అది ప్రయోజనకరంగా ఉంది. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న కొన్ని సేవలు విస్తరించాయి. ఇంకొకవైపున వేలాదిమంది చిన్న ఉత్పత్తిదారులకు, కార్మికులకు వాళ్ళ ఉపాధికి, హక్కులకు భంగం కలుగుతోంది. రెండు పార్శ్వాలున్న ఈ ప్రపంచీకరణను అర్థం చేసుకోవడం ముఖ్యం.
భారతదేశం పై ప్రపంచీకరణ ప్రభావం సమానంగా లేదు. కొన్ని భారతీయ కంపెనీలు బహుళజాతి కంపెనీలుగా ఎదిగాయి. ఇంకొకవైపున అనేకమంది చిన్న ఉత్పత్తిదారులు ప్రపంచీకరణ పట్ల సంతోషంగా లేరు. భారీస్థాయిలో విదేశాల నుండి దిగుమతి అవుతున్న చవక వస్తువులతో పోటీ పడలేక వారి యొక్క అనేక సంస్థలు మూతపడ్డాయి. ప్రపంచీకరణ న్యాయంగా లేకుంటే సమాజంలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి. ప్రపంచీకరణ వల్ల అందరికీ న్యాయం జరిగేటట్లు ఎలా చెయ్యాలి’ అనేది ప్రస్తుతం మన ముందున్న ముఖ్యమైన ప్రశ్న.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
మన దేశం లోని శిల్పకళా సంపదను గూర్చి వ్యాసం రాయండి.
రాయి, లోహం, కట్ట, మట్టి మొదలయిన వాటితో దేవతా విగ్రహాలనూ, మందిరాలనూ నిర్మించే విద్య శిల్పకళ. “కృష్ణాతీరంలో అమరావతిలో శాతవాహనుల నాటి అందమైన శిల్పాలు ఉన్నాయి. శిల్పుల చేతిలో బండరాళ్ళు వెన్నముద్దల్లా కరిగి, కావలసిన రూపం ధరిస్తాయి. అమరావతిలో, హంపిలో, అజంతా గుహల్లో, తెలుగు శిల్పుల ఉలి దెబ్బలచే రాళ్ళు, పూర్ణకుంభాలుగా, పద్మశాలలుగా, ధర్మచక్రాలుగా రూపం ధరించాయి. ఎల్లోరాలోని కైలాస దేవాలయం, శిల్పుల గొప్పతనానికి నిదర్శనం. అక్కడి విగ్రహాలు, దేవాలయాలు, ప్రాకారాలు, … ధ్వజస్తంభాలు, అన్నీ ఒకే రాతిలో చెక్కారు. మన శిల్ప. విద్యలో స్తంభాల నిర్మాణం గొప్పది. హంపి విఠలాలయంలోనూ, మధుర మీనాక్షి దేవాలయంలోనూ సప్తస్వరాలు పలికే రాతిస్తంభాలు నిర్మించారు. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి, మన కాకతీయ చక్రవర్తుల పాలనలో శిల్పకళ పొందిన వైభవాన్ని తెలుపుతుంది. మైసూరు, హనుమకొండ, లేపాక్షి దేవాలయాల్లోని నంది విగ్రహాలు అందాలు చిందిస్తూ ఉంటాయి. ఆ నంది విగ్రహాలు, ప్రాణాలతో కూర్చున్న పెద్ద ఎద్దులవలె ఉంటాయి. దానిని చూసి ‘లేపాక్షి బసవన్న లేచి రావన్న’ అంటూ అడవి బాపిరాజు గారు గీతం రాశారు.
Telugu
tel
re-annotations
f844d91f527fd47224f3aaffaf7fe25eb1c8c4f142cd2c603bc6d572278d2678
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు భావం రాయండి: క. అప్పుడు దగ నిట్లను నతఁ, డప్పారవ పరునకోధరాధిప కనుంగొ మ్మిప్పా టేమిట వచ్చెం జెప్పు మెఱుఁగుడేనిఁ గరుణ సిగు రొత్తంగన్
ప్రతిపదార్థం : అప్పుడు = అలా నేలకొరుగుతూ తగనిట్లను = ఇలా అన్నాడు అప్పారవ వరునకు = ఆ ధర్మరాజుతో ఓ ధరాధిప, = ఓ రాజా ! కనుఁగొమ్మ = నేను నేలవ్రాలిపోతున్నాను చూడండి ఈ + పాటు = ఈ విధంగా పడుటకు ఏమిటి = కారణం ఏమిటి ? ఎఱుఁగుదేనిన్ = కారణం తెలిస్తే వచ్చెంజెప్పుము = తెలియజేయుము కరుణ = దయ చిగురొత్తంగన్ = వెలిగితే భావము : అలా నేలకొరిగిపోతూ ధర్మరాజుతో మహారాజా ! నేను నేలవ్రాలిపోతున్నాను. నేను ఇలా కావడానికి కారణం తెలిస్తే నాపై దయతో చెప్పండి అని అడిగాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
తెలుగుభాష గొప్పతనంపై స్వంతంగా 5 నినాదాలు తయారుచేయండి.
దేశ భాషలందు తెలుగు లెస్స తెలుగుతేట, కన్నడ కస్తూరి, అరవ అధ్వాన్నం ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ – తెలుగు జన్మజన్మల తపస్సు ఫలం – తెలుగు వారిగా జన్మించడం. కమ్మనైన భాష – తెలుగు భాష
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న : “వేదమనగా ఉత్కృష్టమైన (ఉన్నతమైన) జ్ఞానము” వ్యాఖ్యానించుము.
సంస్కృత భాషలో వేదమనగా ఉన్నతమైన జ్ఞానం ఆత్మజ్ఞానమే వేధము. వేదాలను శృతులు అని కూడా అంటారు. పండితులైన వారు కనుగొన్న పరమ సత్యాలే వేదాలు. భారతీయ యోగాకు వేదాలే ఆధారాలు. వేదాలలో లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ విజ్ఞాన కలదు. వేదకాలపు సాంప్రదాయాలు ఇప్పటికీ అవిచ్చినముగా కొనసాగుతున్నవి. ఆధునిక కాలంలో స్వామి దయానంద సరస్వతి ‘వేద కాలానికే మరలా వెళ్ళాలి’ అని పిలుపునిచ్చారు. వేదాల మీద భారతీయ మరియు ఇతర దేశాల విశ్వవిద్యాలయాలలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. వేద సాహిత్యములో నాలుగు ప్రముఖ వేదాలు కలవు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఆధర్వణ వేదము
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
ఎడారి మొక్కల అంతర్నిర్మాణ సంబంధమైన అనుకూలనాలను తెలపండి.
బాహ్యచర్మంపై మందమైన అవభాసిని ఉంటుంది. బాహ్యచర్మ కణాలలో సిలికా స్ఫటికాలు ఉండవచ్చు. బహుళ బాహ్య చర్మము ఉంటుంది. పత్రరంద్రాలు పత్ర అధోఃబాహ్యచర్మంలో ఉంటాయి. లేక దిగబడిన పత్రరంద్రాలు ఉంటాయి. యాంత్రిక కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. నాళికా కణజాలాలు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
It should answer 2011 నాటికి కొండెపాడు గ్రామ జనాభా ఎంత?, be in telugu and be formal. Please.
కొండెపాడు, గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన గ్రామము. ఇది మండల కేంద్రమైన ప్రత్తిపాడు నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంటూరు నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 372 ఇళ్లతో, 1239 జనాభాతో 482 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 627, ఆడవారి సంఖ్య 612. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 540 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 10. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590325[1].పిన్ కోడ్: 522019. ఎస్.టి.డి.కోడ్ = 0863.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
మనదేశంలో వ్యాపారస్తులకు లభించే వివిధ వ్యాపార విత్త మూలాధారాలను వివరించండి.
ఒక వ్యాపార సంస్థ తన మూలధనాన్ని వివిధ మూలాధారాల నుంచి సమకూర్చుకుంటుంది. ఏ మూలాధారము నుంచి వనరులు సమకూర్చుకొనాలి అనేది సంస్థల స్వభావము, పరిమాణం మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యాపార సంస్థ తన స్థిర మూలధన అవసరాలకు నిధులను సేకరించవలసివస్తే యాజమాన్యపు నిధుల ద్వారా, ఋణపూర్వక నిధుల ద్వారా సేకరించాలి. రోజువారీ వ్యాపార నిర్వహణ కోసం స్వల్పకాలిక నిధులను సేకరించాలి. కాల వ్యవధి ఆధారముగా నిధుల మూలాలు మూడు రకాలు. దీర్ఘకాలిక విత్తమూలాలు, మధ్యకాలిక విత్తమూలాలు, స్వల్పకాలిక విత్తమూలాలు. 1. దీర్ఘకాలిక విత్తమూలాలు: 5 సంవత్సరాల కాలపరిమితికి మించి సంస్థలో దీర్ఘకాలిక అవసరాలకు ఉపయోగించే నిధులను దీర్ఘకాలిక మూలధనము అంటారు. వీటి ద్వారా స్థిరాస్తుల కొనుగోలు, రోజువారీ ఖర్చులకు శాశ్వత నిర్వహణ మూలధనము, వ్యాపార విస్తరణ, ఆధునీకరణకు ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక విత్తానికి మూలాధారాలు: ఈక్విటీ వాటాల జారీ, ఆధిక్యపు వాటాల జారీ ఋణ పత్రాల జారీ నిలిపి ఉంచిన ఆర్జనలు 2. మధ్యకాలిక విత్తము: ఒక సంవత్సరము నుంచి 5 సంవత్సరాలలోపు కాలపరిమితితో సేకరించే నిధులను మధ్యకాలిక విత్తము అంటారు. దీనిని యంత్రాల ఆధునీకరణ, భారీ ప్రకటనలకు, కొత్త వస్తువులు ప్రవేశపెట్టడానికి, కొత్త శాఖలను, ప్రదర్శనశాలను ఏర్పరచుకొనడానికి ఉపయోగిస్తారు. మధ్యకాలిక విత్తానికి మూలాధారాలు: పబ్లిక్ డిపాజిట్లు బ్యాంకుల నుంచి ఋణము కాలవిత్తము. 3. స్వల్పకాలిక విత్తము: ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్పకాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది. స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు: బ్యాంకు ఋణము వర్తక ఋణము వాయిదా ఋణము ఖాతాదారుల నుంచి అడ్వాన్సులు వాణిజ్య పత్రాలు
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింద ఇచ్చిన అంశం మీద శీర్షిక రాయండి: కనీసం ఐదు పేరాలు వచ్చేలాగా రాయండి పుచ్ఛా వారి పుస్తక వైద్యం
నేను వృత్తిరీత్యా సైకియాట్రిస్టుని. రాష్ట్ర సైకియాట్రిస్టుల సంఘానికి అధ్యక్షుడు సతీష్ బాబు నాకు మంచి స్నేహితుడు. ఇవ్వాళ ఉదయాన్నే సతీష్ దగ్గర్నుండి ఫోన్. “హలో బ్రదర్! తెనాలిలో ఎవరో సైకియాట్రిస్ట్‌నని చెప్పుకుంటూ పేషంట్లని ట్రీట్ చేస్తున్నాట్ట. నాకా వివరాలు కావాలి. నువ్వా సంగతేంటో కనుక్కో.” “చూడు బ్రదర్! మనవాళ్ళ ఫీజుల బాదుణ్ని పేషంట్లు తట్టుకోలేకపోతున్నారు. అంచేత వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు, మనకెందుకులేద్దూ.” బద్దకంగా అన్నాను. “డిగ్రీ లేకుండా వైద్యం చెయ్యడం నేరం. అర్జంటుగా తెనాలి వెళ్లి రిపోర్ట్ పంపు.” అంటూ ఫోన్ పెట్టేశాడు సతీష్. పేషంట్లు అనేక రకాలు. యేది కావాలో, యేది అక్కర్లేదో నిర్ణయించుకునే హక్కు వాళ్ళకుంది. ఫలానా వైద్యవిధానం కరెక్టా కాదా అని కూడా వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఇందులోని మంచిచెడ్డలు చెప్పడానికి మనమెవరం? నాకు జ్ఞాపకశక్తి తక్కువ, బద్ధకం ఎక్కువ. అంచేత ఈ ఫోన్ విషయం మర్చిపోయాను. రెండ్రోజుల తరవాత మళ్ళీ సతీష్ బాబు ఫోన్ – “ఆ తెనాలి సంగతి ఎక్కడిదాకా వచ్చింది?” “ఇంకా మొదలవలేదు.” నవ్వుతూ అన్నాను. “ఎల్లుండి కల్లా పూర్తి చెయ్యి.” అన్నాడు సతీష్. “ఇది విన్నపమా? ఆజ్ఞా?” ఎన్టీఆర్ స్టైల్లో అడిగాను. “విన్నపంగా ఇస్తున్న ఆజ్ఞ!” నవ్వాడు సతీష్. ఆ విధంగా తప్పనిసరి పరిస్థితుల్లో తెనాలి బయల్దేరక తప్పింది కాదు. తెనాలికి సంబంధించి యేదో అడ్రస్ చేత బుచ్చుకుని – ‘ఫలానా వైద్యం చేసే వ్యక్తి ఎక్కడ?’ అంటూ వాకబు చేసుకుంటూ వెళ్ళాను. చివరాకరికి ఒక పుస్తకాల షాపు ముందు తేలా! చచ్చితిని, నా మిషన్ తెనాలి ఒక ‘మిషన్ ఇంపాజిబుల్’ అయ్యేట్లుంది. సతీష్‌కి ఫోన్ చేశాను – “నాయనా! నువ్విచ్చిన అడ్రెస్ పుస్తకాల షాపుది.” ఎగతాళిగా అన్నాను. “నా అడ్రెస్ కరక్టే! నీ పని పుస్తకాల షాపులోనే!” అన్నాడు సతీష్. హతవిధీ! ఇంతజేసి నా పరిశోధన ఒక పుస్తకాల షాపు మీదా!! అదొక పాత పుస్తకాల షాపు. అంటే పుస్తకాలు పాతవని కాదు. పుస్తకాలు కొత్తవి, షాపు మాత్రం పాతది. అక్కడ రకరకాల సైజుల పుస్తకాలు (సైజుల వారిగా) పేర్చి వున్నాయ్. స్టాకు ఫుల్లుగా ఉంది. కౌంటర్లో ఒక పాతికేళ్ళ కుర్రాడు ఉన్నాడు. కొంచెం పక్కగా పడక్కుర్చీలో పడుకుని విసనకర్రతో విసురుకుంటున్న అరవయ్యేళ్ళ వృద్ధుడు. తెల్లని, బక్కపల్చటి ఆకారం. మరింత తెల్లని పంచె, లాల్చీ. మెళ్ళో రుద్రాక్షలు, విశాలమైన నుదుటిపై పెద్దబొట్టు. ఈ వృద్ధుని కోసమా నా పన్లు మానుకుని వచ్చింది! పక్కన తాటికాయంత అక్షరాల్తో ఒక బోర్డ్.’వైద్యరత్న పుచ్చా విశ్వనాథశాస్త్రి. మానసిక వ్యాధులకి పుస్తక వైద్యం చెయ్యబడును. కన్సల్టేషన్ ఉచితం.’ వావ్! దొంగ ఈజీగానే దొరికాశాడే! అక్కడ నేననుకున్నంత జనాలు లేరు. ఒక్కొక్కళ్ళుగా వచ్చి వెళుతున్నారు. నా పని గూఢాచారి 116 కాబట్టి ఒక పక్కగా నించొని ఆ వైద్యుడు కాని వైద్యుణ్ణి గమనిస్తున్నాను. ఒక నడివయసు వ్యక్తి శాస్త్రిగారికి చెబుతున్నాడు – “అయ్యా! నేను బియ్యే చదివాను, బ్యాంక్ ఉద్యోగం. గంటసేపు కూడా నిద్ర పట్టట్లేదు.”శాస్త్రిగారు అర్ధమయినట్లు తల పంకించారు. “దేవుడంటే నమ్మకం ఉందా?” అని అడిగారు. “నోనో, నేను పరమ నాస్తికుణ్ణి.” గర్వంగా అన్నాడు బ్యాంకు బాబు. కౌంటర్ దగ్గర నిలబడ్డ కుర్రాణ్ణి చూస్తూ “రావుఁడూ! బుక్ నంబర్ ఫోర్టీన్.” అన్నారు శాస్త్రిగారు. రావుఁడు అని పిలవబడిన కౌంటర్లోని కుర్రాడు చటుక్కున లోపలకెళ్ళాడు, క్షణంలో ఒక దిండు కన్నా పెద్ద పుస్తకాన్ని తీసుకొచ్చి శాస్త్రిగారి చేతిలో పెట్టాడు. “ఈ పుస్తకం పదిరోజుల్లో చదివెయ్యాలి. పగలు చదవకూడదు. రాత్రి పది తరవాత టేబుల్ లైట్ వెలుతుర్లో మాత్రమే చదవండి. నిద్రోస్తే దిండు కింద పుస్తకం పెట్టుకొని పడుకోవాలి. పుస్తకం వెల వంద రూపాయలు.” అన్నారు శాస్త్రిగారు. “ఇంత లావు పుస్తకం వందరూపాయలేనా! ఇంతకీ ఈ పుస్తకం దేనిగూర్చి?” కుతూహలంగా అడిగాడు బ్యాంక్ బాబు. “బోల్షివిక్ విప్లవానికి పదేళ్ళ ముందు లెనిన్ తన భార్యకి వెయ్యి ప్రేమలేఖలు రాశాడు. ఆ ఉత్తరాల ఆధారంగా లెనిన్ ప్రేమలోని రివల్యూషన్ స్పిరిట్ గూర్చి ఒకాయన విశ్లేషించాడు. అదే ఈ పుస్తకం.” చెప్పారు శాస్త్రిగారు. “నా నిద్రలేమికి, లెనిన్ విప్లవప్రేమకి కనెక్షనేంటి?” ఆశ్చర్యపొయ్యాడు బ్యాంక్ బాబు. శాస్త్రిగారు సమాధానం చెప్పలేదు. కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపొయ్యారు. ప్రశ్నలు అడగొద్దన్నట్లు సైగచేసి బ్యాంకు బాబుని పంపించాడు రావుఁడు. కొద్దిసేపటికి ఒక పెద్ద కారొచ్చి ఆగింది. అందులోంచి కోటుతో ఒక కోటేశ్వర్రావు దిగాడు. పరిసరాలని ఇబ్బందిగా గమనిస్తూ, కర్చీఫ్ ముక్కుకి అడ్డంగా పెట్టుకుని, సూటు సరి చేసుకుంటూ శాస్త్రిగారిని చూసి విష్ చేశాడు. “నేను IIT కాన్పూర్లో చదువుకున్నాను. ఇప్పుడు అమెరికాలో పప్పీ సొల్యూషన్స్ అనే కంపెనీ నడుపుతున్నాను. పప్పీ నా భార్య ముద్దుపేరు.” అని దీనంగా చెప్పాడు. గర్వంగా చెప్పుకోవలసిన పరిచయం దీనంగా జరిగిందేమిటి! “వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బేం చేసుకోవాలో అర్ధం కాని స్థితి. కానీ మనశ్శాంతి లేదు. అంతా గజిబిజి గందరగోళం. ఏడవాలనిపిస్తుంది, కానీ – ఏడుపు రాదు.” (పాపం! కుర్రాడు నిజంగానే కష్టాల్లో ఉన్నాడు, వీణ్ణి ఆస్పత్రిలో పడేసి కనీసం ఓ లక్ష గుంజొచ్చు.) శాస్త్రిగారు అర్ధమైందన్నట్లు తల ఆడించారు. ఒక్కక్షణం ఆలోచించి రావుఁడితో “బుక్ నంబర్ ట్వెంటీ వన్.” అన్నారు. రావుడు లోపల్నించి పుస్తకం తీసుకొచ్చి కోటేశ్వర్రావు చేతిలో పెట్టాడు. అది – భగవద్గీత! “ఈ భగవద్గీత రోజూ కనీసం గంటపాటు పారాయణం చెయ్యండి. ప్రశాంతత వస్తుంది. ఏడవాలనిపించదు, చావాలనీ అనిపించదు. పుస్తకం ఖరీదు నూటిరవై, అక్కడివ్వండి.” అంటూ కళ్ళు మూసుకున్నారు శాస్త్రిగారు. కోటేశ్వర్రావు సిగ్గుపడుతూ బుర్ర గోక్కున్నాడు. “అయ్యా! నా చదువు చిన్నప్పట్నించి ఇంగ్లీష్ మీడియంలో సాగింది. నాకు తెలుగు చదవడం రాదు.” ఈమారు కళ్ళు తెరవకుండానే “బుక్ నంబర్ సిక్స్.” అన్నారు శాస్త్రిగారు. రావుఁడు పెద్దబాలశిక్ష తీసుకొచ్చి కోటాయన చేతిలో పెట్టి – “నూట డెబ్భై” అన్నాడు. ఐదు నిమిషాల్లో ఇంకో నిద్ర పట్టని రోగం వాడు. ఇతను పరమ భక్తుడు. అతనికి అరవయ్యో నంబర్ పుస్తకం. ఎవడో ఒక ఉత్సాహవంతుడు వేదాలకీ, రాకెట్ సైన్సుకీ లంకె వేసి, పురాణాల మీదుగా లంగరు వేశాడు. పదివేల పేజీల పుస్తకం రాశాడు. అతనికి ఆ శాస్త్రం తాలూకా దిండు ఇవ్వబడింది. వెల ఐదొందలు. ఒకడు మూలశంక ఉన్నవాడిలా చిటపటలాడుతూ వచ్చాడు. ఏమీ చెప్పక ముందే వాడికి బాపు కార్టూన్లు, ముళ్ళపూడి రమణ ‘బుడుగు’ చేతిలో పెట్టి పంపించారు. ఇంకో ‘పేషంట్’. ఆ కుర్రాడు ఏదో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాట్ట, ఉద్యోగం వస్తుందో రాదోనని భయంగా వుందిట. అతనికి ‘విజయానికి వెయ్యి మెట్లు’ పుస్తకం. వెల వంద రూపాయలు. ఆ పుస్తకాన్ని ఎగాదిగా చూశాడతను. ‘అమ్మో! ఇన్ని మెట్లు నేనెక్కలేను, ఓపిక లేదు.’ అని వేడుకున్నాడు. అలాగా! అయితే ఇంకో పుస్తకం. విజయానికి మూడు మెట్లు. ముందీ మూడు మెట్లెక్కి, తరవాత ఆ వెయ్యి మెట్లెక్కండి. వెల యాభై రూపాయలు. నాకు శాస్త్రిగారి వైద్యం ఆసక్తిగా అనిపించింది. నేనిక ఏమాత్రం గూఢాచారిగా ఉండదలచలేదు. విశ్వనాథశాస్త్రిగారికి నమస్కరించాను. నేనెవరో పరిచయం చేసుకున్నాను. నా కార్యక్రమాన్నీ వివరించాను. శాస్త్రిగారు కుర్చీ ఆఫర్ చేశారు, కూర్చున్నాను. ఒక్కక్షణం ఆలోచించి ప్రశాంతంగా, నిదానంగా చెప్పసాగారు. “డాక్టరు గారు! నేను తెలుగు ఎమ్మేని. తెలుగు లెక్చరర్‌గా పనిచేసి రిటైరయ్యాను. ఈ షాపు మా బావగారిది. అయన పోయినేడాది కాలం చేశారు. బావగారికి ముగ్గురు ఆడపిల్లలు. చెల్లి చేతిలో చిల్లిగవ్వ లేదు. అంచేత నేను ఈ షాపు నిర్వహణ బాధ్యత తీసుకున్నాను. మొదట్లో బోణీ కూడా అయ్యేదికాదు.” అన్నారు శాస్త్రిగారు. ఈలోపు ఒక బక్కపలచని వ్యక్తి దీనంగా అడిగాడు. “అయ్యా! నా భార్య నన్ను కుక్కకన్నా హీనంగా చూస్తుంది.” రావుడు ఆ దీనుడి చేతిలో ‘శతృవుని జయించడం ఎలా?’ పుస్తకం పెట్టి వంద రూపాయలు తీసుకున్నాడు. శాస్త్రిగారు చెప్పడం కొనసాగించారు. “క్రమేపి షాపు మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ‘డాక్టర్ల ప్రాక్టీసులు బాగున్నయ్. మందుల షాపులు కళకళలాడుతున్నాయ్. ఆఖరికి ఆకుపసరు వైద్యులు కూడా బిజీగా ఉంటున్నారు. కానీ తెలుగునాట పుస్తకాల షాపులు మూసేసుకునే దుస్థితి ఎందుకొచ్చింది?’ ఈ విషయం తీవ్రంగా ఆలోచించాను.” ఇంతలో నలుగురు వ్యక్తులు ఆటోలో ఒక యువకుణ్ణి తీసుకొచ్చారు. అతను బాగా కోపంగా ఉన్నాడు. పెద్దగా అరుస్తున్నాడు. “ఇతనికి నా వైద్యం పని చెయ్యదు. గుంటూరు తీసుకెళ్ళీ సైకియాట్రిస్టుకి చూపించండి.” అని ఆ యువకుడి బంధువులకి సలహా చెప్పి పంపించేశారు శాస్త్రిగారు. శాస్త్రిగారు తన సంభాషణ కొనసాగించారు. “మన తెలుగువారికి సంపాదించే యావ ఎక్కువై పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిందన్న విషయం అర్ధం చేసుకున్నాను. సమాజంలో సగం రోగాలు మానసికమైనవనీ – అందుకు కారణం ఏదో సాధించేద్దామనే స్పీడు, హడావుడి వల్లనేనన్న అభిప్రాయం నాకుంది. నా మటుకు నాకు మంచి పుస్తకం దివ్యౌషధంగా పని చేస్తుంది. ఒక పుస్తకం నాకు ఔషధం అయినప్పుడు ఇతరులకి ఎందుకు కాకూడదు? ఈ ఆలోచనల నుండి పుట్టిందే నా ‘పుస్తక వైద్యం’.” “వెరీ ఇంటరెస్టింగ్. చిన్న సందేహం. ఇందాక మీరు కొన్ని లావు పుస్తకాలు ఇచ్చారు. ఎందుకు?” కుతూహలంగా అడిగాను. శర్మగారు నవ్వారు. “నాక్కొన్ని పుస్తకాల్ని చూస్తుంటేనే నిద్రొస్తుంది. నాకు నిద్రొచ్చే పుస్తకం అందరికీ నిద్ర తెప్పిస్తుందని నా విశ్వాసం.” కొంతసేపు నిశ్శబ్దం. “ఈ ‘పుస్తక వైద్యం’ చట్టవ్యతిరేకం అవుతుందంటారా?” అడిగారు శాస్త్రిగారు. వచ్చిన పని పూర్తయింది. లేచి నిలబడ్డాను. “పూర్తిగా చట్టబద్దం, పైగా సమాజహితం కూడా. మీ ‘ప్రాక్టీస్’ చక్కగా కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.” అంటూ నమస్కరించి బయటకి నడిచాను. ఆ రోజే నా రిపోర్ట్ మా సతీష్‌కి పంపాను. ‘పుస్తక వైద్యం అనేది మంచి ఆలోచన. మన సైకియాట్రిక్ సొసైటీవారు ఈ ఐడియాని మరింత విస్తృతంగా పరిశోధించి, ప్రయోగాత్మకంగా కొన్ని సెంటర్లలో అమలు చెయ్యాలని భావిస్తున్నాను. శ్రీపుచ్చా విశ్వనాథశాస్త్రి గారిని మన రాష్ట్ర సదస్సుకి ప్రత్యేక ఉపన్యాసకునిగా ఆహ్వానించి, వారి అనుభవాలని మనతో పంచుకునే విధంగా ఏర్పాట్లు చెయ్యవలసిందిగా కోరుతున్నాను.’
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
రామావతారము గురించి రాయండి.
రామావతారము త్రేతాయుగములోని విష్ణు అవతారము. రాముడు హిందూ దేవతలలో ప్రముఖుడు. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాథలున్నాయి. భారత దేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచార్యుని అనుయాయుల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది గాని ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు వ్రాసినట్లు చెప్పబడే ఆధ్యాత్మ రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన "భట్టికావ్యం" రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణ కర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని, ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది. ఇతర భారతీయ భాషలలో ఉన్న కొన్ని ప్రధాన రచనలు - 12వ శతాబ్దికి చెందిన తమిళ కవి కంబర్ వ్రాసిన కంబరామాయణము; 16వ శతాబ్దికి చెందిన తులసీదాస్ రచన రామచరిత మానసము.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు, మోటారు పంపులకు, జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం. ఒకవేళ డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరిగితే ఏమవుతుంది?
పెట్రోల్, డీజిల్ వంటి వాటిని రవాణా వాహనాలకు మోటారు పంపులకు జనరేటర్ల వంటి వాటికి వినియోగిస్తాం. డీజిల్, పెట్రోల్ పై పన్ను పెరగడం వలన వాటి రేటు పెరుగుతుంది. దానితో డీజిల్ పెట్రోల్ పై ఆధారపడిన అన్ని వస్తువుల రేట్లు పెరుగుతాయి. రవాణా చార్జీలు పెరగడం వలన రవాణాపై ఆధారపడిన వస్తువుల రేట్లు పెరుగుతాయి.
Telugu
tel
original-annotations
1c67f174a75af291b9cb7b0e3f088cbe5af3835d0c6332a29523db5c5c6f0e14
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు మరియు భావం రాయండి: శా. ఆకాశంబును కాఱు మబ్బుగములాహారించె, దయ్యాలతో. ఘకంబుల్ జెరలాడసాంగినవి, వ్యాఘోషించే నల్గిక్కులన్ గాకోలంబులు, గుండె ఝల్లుమనుచున్నంగాని, యిక్కాటియం దాకల్లాడిన జాడ లేదిచట సౌఖ్యంబెంత క్రీడించునో.
ప్రతిపదార్థం : ఆకాశంబును = ఆకాశంలో (నింగిలో) కొఱుమబ్బుగములు = నల్లని మబ్బులు ఆహారించే = ఆక్రమించుకున్నాయి దయ్యాలతో = దయ్యాలతో ఘకంబుల్ = గుడ్లగూబలు చెరలాడసాగినవి = ఆటలాడుకుంటున్నాయి నల్గిక్కులన్ = నాలుగు దిక్కులా కాకోలంబులు = బొంతకాకులు (నల్లని కాకులు) గుండె ఝల్లుమనుచున్నం గాని = గుండెలు ఝల్లుమనేటట్లు వ్యాఘోషించె = ఘోషిస్తున్నాయి ఈ + కాటియందు = ఈ శ్మశానంలో ఆకు + అల్లాడిన = ఆకు అల్లాడినట్లు, కదిలినట్లు జాడలేదు = కన్పించలేదు (గాలి లేదు) సౌఖ్యంబు = సుఖం ఎంత = ఎంత క్రీడించునో = ఆనందిస్తూ, ఆటలాడుకొనునో కదా ! భావం : ఆకాశంలో నల్లని మబ్బులు పూర్తిగా ఆక్రమించుకున్నాయి. గుడ్లగూబలు, దయ్యాలతో ఆటలాడుకుంటున్నాయి. నలుదిక్కులా బొంతకాకులు గుండెలు ఝల్లు మనేటట్లు ఘోషిస్తున్నాయి. గాలి వీచడం లేదు. ఆకులు కూడా కదలటం లేదు. సుఖం ఇక్కడ ఆనందిస్తూ ఆటలాడుకుంటుంది కదా ! .
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఋగ్వేద సంస్కృతిని గురించి రాయండి.
భారతీయ సంస్కృతిని తీర్చిదిద్ది దానికొక విశిష్ట రూపాన్ని ఇచ్చినవారు ఆర్యులు. వారు వేద సాహిత్యాన్ని రచించడంచేత వారి కాలానికి వేదకాలమని పేరు వచ్చింది. క్రీ.పూ. 2000 నుండి క్రీ.పూ. 500 వరకు వేదకాలమని భావిస్తారు. వేద కాలాన్ని ఋగ్వేద కాలం, మలివేద కాలం అని రెండు కాలాలుగా విభజించారు. ఋగ్వేదకాలం-సంస్కృతి (క్రీ.పూ. 1500 – 900): వైదిక వాఙ్మయంలో మొదట రచించిన గ్రంథాలు వేదాలు. వాటిలో అతిపురాతనమైనది ఋగ్వేదము. భారతదేశంలో ఆర్యులు మొదట రచించిన గ్రంథం ఋగ్వేదము. కనుక ఋగ్వేదం వ్రాయబడిన నాటి వరకుగల కాలాన్ని ఋగ్వేదకాలం అంటారు. ఈ కాలంలో ప్రజల జీవన విధానాన్ని గురించి ఋగ్వేదంలో వివరణ ఉంది. ఋగ్వేదకాలపు ఆర్యుల భౌగోళిక విస్తరణ ఋగ్వేదంలో సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లేజ్ నదులను పేర్కొన్నారు. ఈ నదుల ప్రాంతాన్ని సప్తసింధు ప్రాంతం అంటారు. ఋగ్వేదంలో యమున, గంగా నదుల ప్రస్తావన, హిమాలయాల గురించి వివరణ కూడా ఉంది. దీనిని బట్టి ఋగ్వేద ఆర్యులు సప్తసింధూ ప్రాంతంలోను, గంగా, యమున తీరప్రాంతాల్లోను స్థిరపడినట్లు తెలుస్తున్నది. రాజకీయ పరిస్థితులు: ఆర్యులు ఒకే జాతికి చెందినవారే అయినప్పటికి వారిలో అనేక తెగలున్నాయి. ఈ తెగల్లో భరత, మత్స్య, తుర్వస, యదు అనేవి ముఖ్యమైనవి. ఈ తెగల్లో భరతుల తెగ ప్రధానమైనందున భారతదేశంగా ఈ దేశానికి నామకరణం జరిగింది. ఈ కాలంలో రాజ్యానికి రాజే సర్వాధికారి. రాచరికం వంశపారంపర్యంగా సంక్రమించేది. గణతంత్ర రాజ్యాల్లో అధిపతులను ప్రజలే ఎన్నుకొనేవారు. శత్రువుల నుంచి రాజ్యరక్షణ, ప్రజలకు రక్షణ మొదలైనవి రాజు ముఖ్య విధులు. ప్రజల ఆస్తిని సంరక్షించటం కూడా రాజు యొక్క విధి. ఇందుకు ప్రతిఫలంగా ప్రజలు రాజుకు బహుమతులిచ్చేవారు. సేనాని, పురోహితుడు వంటి అధికారుల సహాయంతో రాజు పరిపాలన సాగించేవాడు. పరిపాలనా వ్యవహారాల్లో సభ, సమితి అనే పౌరసభలు రాజుకు సహాయపడేవి. ఈ కాలంలో శిక్షలు కఠినంగా ఉండేవి. పరిపాలనా పునాది గ్రామము. గ్రామాలు స్వయంపోషకాలు. కొన్ని సందర్భాలలో రక్షణ కోసం గ్రామం చుట్టూ ప్రాకారాన్ని నిర్మించేవారు. ఋగ్వేదార్యులు అనార్యులతోను, వారిలో వారు యుద్ధాలు చేసేవారు. విల్లంబులు, కత్తులు, శూలాలు, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు వంటి ఆయుధాలను, గుర్రాలను పూన్చిన రథాలను యుద్ధంలో వాడేవారు. ఆర్థిక పరిస్థితులు: ఋగ్వేదకాలం నాటి ఆర్యులు గ్రామీణ జీవితాన్ని గడిపారు. పశుపాలన, వ్యవసాయం వారి ప్రధాన వృత్తులు. వారు అడవులను నరకటం ద్వారా క్రొత్త భూమిని సాగులోకి తీసుకొని వచ్చి వ్యవసాయాన్ని పెంపొందించారు. వరి, గోధుమ, బార్లీ, నువ్వులు నాటి ప్రజల ముఖ్యమైన పంటలు. పశుసంపదను వీరు ప్రాణప్రదంగా భావించేవారు. వర్తకంలో వస్తుమార్పిడి పద్ధతి అమలులో ఉండేది. “నిష్కమణ” అనే ఆభరణాన్ని నాణెంగా ఉపయోగించేవారు. సరుకు రవాణాకు గుర్రాలను, ఎడ్లను, రథాలను ఉపయోగించేవారు. సాంఘిక పరిస్థితులు: ఋగ్వేద ఆర్యులు ఉమ్మడి కుటుంబాలలో జీవించేవారు. కుటుంబానికి పెద్ద తండ్రి. తండ్రిని ‘గృహపతి’ లేక ‘దంపతి’ అని పిలిచేవారు. సమాజంలో స్త్రీలకు గౌరవప్రదమైన స్థానం ఉంది. వారు సభ, సమితి సమావేశాల్లో పాల్గొనేవారు. తమ భర్తలతో పాటు యజ్ఞయాగాదుల్లో కూడా పాల్గొనేవారు. సంపన్న కుటుంబాలలో బహుభార్యత్వం ఉండేది. బాల్యవివాహాలు లేవు. వృత్తుల ఆధారంగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అను నాలుగు వర్ణాలేర్పడ్డాయి. శూద్రులకు సంఘంలో అట్టడుగు స్థానాన్ని ఇచ్చారు. ఋగ్వేద ఆర్యులు బియ్యం, బార్లీ, పాలు, పెరుగు, వెన్న, కూరగాయలు, పళ్ళు, మాంసం మొదలైన వాటిని ఆహారంగా తీసుకొనేవారు. సోమ, సుర అనే మత్తు పానీయాలను సేవించేవారు. ఉన్ని, నూలు, చర్మసంబంధమైన వస్త్రాలను ధరించేవారు. స్త్రీ, పురుషులిరువురు ఆభరణాలను ధరించేవారు. గుర్రపు పందాలు, రథాల పందాలు, చదరంగం, సంగీతం వారి ముఖ్య వినోదాలు. మత పరిస్థితులు: ఋగ్వేద ఆర్యులు ప్రకృతి శక్తులను ఆరాధించేవారు. వారు తమ దైవాలను స్వర్గ దైవాలు, అంతరిక్ష దైవాలు, భూదైవాలు అను మూడు రకాలుగా వర్గీకరించారు. ద్యుస్ (ఆకాశం), ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని, సోమ వంటి పురుషదేవతలనే కాక అదితి, పృథ్వి వంటి స్త్రీ మూర్తులను కూడా వారు ఆరాధించారు. దైవాలకు ఆగ్రహానుగ్రహాలు ఉంటాయని ప్రజలు నమ్మేవారు. ప్రార్థనలు, యజ్ఞాలు, యాగాలు ఋగ్వేద ఆర్యుల పూజా విధానంలో ముఖ్యమైన అంశాలు. యజ్ఞాల్లో పాలు, ధాన్యం, నెయ్యి వంటి పదార్థాలతో పాటు సోమరసాన్ని కూడా దేవతలకు నైవేద్యంగా సమర్పించేవారు. అయితే ఈ కాలంలో ఏ దైవం కూడా ప్రత్యేక ప్రాధాన్యతను పొందలేదు. “దేవతామూర్తులందరూ ఒక్కటే. వారిని వర్ణించే విధానం వేరు” అనే విషయాన్ని ఆర్యులు నమ్మేవారు. ఈ కాలంలో దేవాలయాలు లేవు. విగ్రహారాధన లేదు. పశుగణాభివృద్ధి, సంతానాభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం ఈ పూజల లక్ష్యాలని తెలుస్తున్నది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింద ఇవ్వబడిన ఒక లోహం ఆమ్లాలతోనూ, క్షారాలతోనూ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. అయిన ఆ లోహం ……….. A) Na B) Fe C) Cu D) Zn
D) Zn
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
బహుపది x^3 – 4x యొక్క శూన్యాల సమితి ఏది ? (A) {0, 2, -2} (B) {0, 4, – 4} (C) {0, 12, 12 } (D) {1, -1, 2)
(A) {0, 2, -2} వివరణ x^3 – 4x = 0 = x(x^2 – 4) = 0 x = 0 (లేదా) x^2 – 4 = 0. ⇒ x^2 = 4 ⇒ x = √4 = ± 2 ∴ శూన్యాలు 0, 2, – 2.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
జులై 1, 2002న ఈ న్యాయస్థానం స్థాపించబడింది-ఈ రోజు న్యాయస్థాన స్థాపనకు దారితీసిన ఒప్పందం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు యొక్క రోమ్ శాసనం అమల్లోకి వచ్చింది[4]- ఈ రోజు నుంచి జరిగిన నేరాలపై విచారణ జరిపే అధికారం దీనికి కల్పించారు.[5] న్యాయస్థానం యొక్క అధికారిక స్థానం నెదర్లాండ్స్‌లోని హేగ్ నగరంలో ఉంది, అయితే దీని యొక్క విచారణలు ఎక్కడైనా జరగవచ్చు.[6] పై భాగం యొక్క శీర్షికను మీరు కనిపెట్టండి.
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
రెండు సరూప త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి 8 : 8 అయిన అవి ఎల్లప్పుడూ ………… త్రిభుజాలు. A) సమబాహు B) లంబకోణ C) సర్వసమాన D)సర్వసమాన సమబాహు
C) సర్వసమాన
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
శ్రీరాముడు ఏ రాజ్యానికి రాజు ? Passage about శ్రీరామనవమి: శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణాలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
అయోధ్య
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
తెలంగాణా చారిత్రక సాంస్కృతిక వైభవం గురించి వ్యాసం రాయండి.
ప్రతీ సమాజానికి తనదైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. అది ఆ ప్రాంత ప్రజల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఆలోచనాపరుడైన మనిషికి తన ఉనికి గురించి, తన ప్రాంత చరిత్ర గురించి, తన భాషాసంస్కృతుల విశిష్టతల గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. చరిత్రను, సంస్కృతిని అధ్యయనం చేయడం, అవగాహన చేసుకోవడం ద్వారా ఉత్తేజాన్ని, ప్రేరణను పొందవచ్చు. చరిత్రను తెలుసుకోకుండా చరిత్రను నిర్మించలేమని పెద్దలు చెబుతుంటారు. అలాగే, సంస్కృతి కూడా నిత్యజీవితంలోని అనేక సందర్భాలను ఉత్సాహభరితం చేస్తుంది. చరిత్ర, సంస్కృతి రెండూ సమాజాన్ని ఒక రీతిగా తీర్చిదిద్దుతాయి. తెలంగాణ ప్రాంతవాసులుగా మన చరిత్ర, సంస్కృతుల పైన మనం కనీస అవగాహనను కలిగి ఉండడం, వాటిని పరిరక్షించుకోవడం అవసరం. తెలంగాణలో ఆదిమానవ సమాజానికి సంబంధించిన క్రీ.పూ. రెండువేల ఏళ్ల నాటి బృహత్ శిలాసమాధులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. నవీన శిలాయుగానికి సంబంధించిన రేఖాచిత్రాలు అనేక గుహలలో చిత్రించబడినాయి. తెలంగాణ ప్రాంతానికి ప్రాచీన గ్రంథాలలో క్రీ.పూ ఆరవ శతాబ్దం నాటికి అశ్మక (అస్సక), ములక, మహిషక, మంజీరక, తెలింగ అనే పేర్లున్నాయి. గోదావరీ పరీవాహక ప్రాంతాలలో తొలినాటి ఆవాసాలకు సంబంధించిన ఆధారాలున్నాయి. తెలంగాణను పాలించిన తొలి రాజవంశం శాతవాహన వంశం. వీరు కోటిలింగాల, పైఠాన్, పాలనాకేంద్రాలుగా కొండాపురం టంకశాలగా క్రీ.పూ. మూడవ శతాబ్దం నుండి క్రీ. శ. మూడవ శతాబ్దం వరకు పరిపాలించారు. వీరి కాలంలోనే శాతవాహన రాజైన హాలుడు సంకలనం చేసిన ప్రాకృత గాథాసప్తశతిలో అత్త, పత్తి, పడ్డ, పాడి, పిల్ల, పొట్ట మొదలైన తెలుగు పదాలు కనిపిస్తున్నాయి. శాతవాహన కాలపు మట్టికోటాలు ఆనవాళ్ళు, అవశేషాలు కోటిలింగాల, ధూళికట్ట, పెద్ద బొంకూరు, ఫణిగిరి, గాజుల బండ, కొండాపురం లాంటి ప్రాంతాల్లో లభించాయి. అట్లాగే, శాతవాహ నులు వేయించిన నాణాలు తెలంగాణలో లోహపరిశ్రమ ఉండేదనడానికి సాక్ష్యాలుగా ఉన్నాయి. తర్వాత విష్ణుకుండినులు, బాదామి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, వాకాటకులు పరిపాలించారు. తదనంతరం కాకతీయుల సామ్రాజ్యం క్రీ.శ. 950 నుండి 1323 వరకు విస్తరిల్లింది. ముసునూరు నాయకులు, పద్మనాయకులు, కుతుబ్ షాహీలు, బహమనీలు (క్రీ.శ. 1518 16) అసఫ్ జాహీలు (క్రీ.శ. 1724-1948) తెలంగాణ నేలను పరిపాలించారు. క్రీస్తుపూర్వం వేలసంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న గోండులు ప్రాచీన ఉత్పత్తి కథను చెప్పుకుంటూ ‘ టేకం, మార్కం, పూసం, తెలింగం’ అనే నలుగురు మూలపురుషుల్ని దేవతలుగా పేర్కొంటారు. ఈ ‘తెలింగ’ శబ్దమే ‘తెలుంగు’ శబ్దానికి మూలంగా భావించవచ్చు. మెదక్ జిల్లా తెల్లాపూర్ లో బయట పడిన క్రీ.శ. 1417 నాటి శాసనంలో ‘తెలుంగణ’ పదం, 1510 వెలిచర్ల శాసనంలో ‘తెలంగాణ’ పదం ప్రయోగించబడింది. అనంతర కాలంలో, వ్యవహారాల్లో ‘తెలంగాణ’ పదం విస్తృత ప్రచారంలోకి వచ్చింది. కాకతీయ రాజులు తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నీటి పారుదల కోసమే చెరువుల నిర్మాణం అధికంగా జరిగింది. పెద్ద చెరువులు, గొలుసు చెరువులు, చెరువులవ్యవస్థ ప్రత్యేకంగా కనిపించటం వల్ల అప్పట్లో ఈ ప్రదేశాన్ని ‘చెరువులదేశం’గా పిలిచేవారు. వరి, గోధుమ, నువ్వులు, పత్తి వంటి తృణధాన్యాలతో పాటు తోటల పెంపకం కూడా కొనసాగింది. ఆ క్రమంలో ‘బాగ్’ల విస్తరణ ‘బాగ్’ (తోటలు)కు నెలవైన నగరం కనుకనే హైదరబాద్ కు ‘బాగనగర్’ అనే పేరొచ్చింది. వ్యవసాయం చుట్టూ అనేక వృత్తులు ఏర్పడ్డాయి. పనిముట్లు చేసేవారు. అవసరాలు చూసేవారు, పనులు చేసేవారు వివిధ వృత్తులుగా మార్పు చెందుతూ వచ్చినారు. పురోహితులు, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, మంగలి, పద్మశాలి, గొల్ల, బెస్త, గౌండ్ల, గాండ్ల, చర్మకార, వడ్డెర వంటి ఎన్నో వృత్తులు కొనసాగుతూ వచ్చినాయి. శాతవాహనుల కాలం నాటికే నిర్మల్ కత్తులు ప్రసిద్ధి పొందాయి. పట్టువస్త్రాలకు పోచంపల్లి, గద్వాల, ప్రపంచ ప్రసిద్ధి పొందాయి. వ్యవసాయం, కుటీర పరిశ్రమల ఉత్పత్తులతో గ్రామాలచుట్టూ ఎన్నో పండుగలు, జాతరలు తెలంగాణ సంస్కృతిలో వర్థిల్లినాయి. తెలంగాణ ప్రజలు వ్యవహరించే తెలుగు విశేషమైంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. గ్రాంథికానికి, జాను తెలుగుకు దగ్గరగా, వ్యాకరణ ప్రమాణాలతో కూడి ఉంటుంది. తెలుగులో తొలి ప్రాచీన కందపద్యాలు బొమ్మలమ్మగుట్ట శాసనంలో లభించి, క్రీ.శ. 9 శతాబ్ది నాటికే ఛందోబద్ధ సాహిత్యమున్నదని నిరూపిస్తున్నాయి. కన్నడంలో, తెలుగులో పద్యాలు రాసిన పంపమహాకవి చరిత్ర తెలంగాణకు గర్వకారణం. మల్లియరేచన రచించిన ‘కవిజనాశ్రయం ‘ తెలుగులో తొలిఛందోగ్రంథం. ‘వృషాధిప శతకం’ పేరుతో తొలిశతకాన్ని పాల్కురికి సోమన రచించాడు. సామాజిక చైతన్యానికి, దేశీరచనలకు బీజం వేసిన పాల్కురికి సోమన తెలంగాణ ఆదికవి. తెలుగులో తొలి స్వతంత్ర రచన చేసిన కవి. జానపద, సంప్రదాయిక, ప్రజాస్వామిక సాహిత్యాలు తెలంగాణాలో విస్తృతంగా వర్ధిల్లినాయి. ఆదిమ సమాజ• జీవనవిధానానికి ఆనవాళ్లు గిరిజనులు. అడవిలో పుట్టి, అడవిలో పెరిగి, అడవితల్లినే దేవతగా కొలిచే వీరి కళలన్నీ ప్రకృతి అనుకరణ రూపాలే. మన తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, ఇత్యాది జిల్లాల్లో కోయ, గోండు, కొండరెడ్డి, లంబాడ, గుత్తికోయల, చెంచులు మొదలైన గిరిజన తెగలవారు జీవిస్తున్నారు. రుంజలు, బైండ్లు, ఒగ్గుకథ, శారద కథ, హరికథ, చిందు భాగోతం, బాలసంతులు, బుడిగె జంగాలు, గంగిరెద్దులు, సాధనాశూరులు, బహురూపులు, పెద్దమ్మలు, గుస్సాడీ నృత్యం, చెంచు, కోయ, బంజారా ప్రదర్శనలు కళకళలాడినాయి. బతుకమ్మ, బొడ్డెమ్మ, బోనాలు, వనభోజనాలు, పీరీలు, దసరా, రంజాన్, కాట్రావులు, కొత్తలు, సంక్రాంతి, ఉగాది పండుగులు ఎన్నో కొనసాగుతున్నాయి. పేరిణి శివతాండవం, లాస్యం, భజనలు, చిరుతలు, శిల్పకళ, పెంబర్తి జ్ఞాపికలు, నిర్మల్ బొమ్మలు, నకాశి చిత్రాలు, కరీంనగర్ వెండిపనులు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాయి. సమ్మక్క సారక్క, బల్మూరి కొండలరాయుడు, సర్వాయి పాపన్న, రాణి శంకరమ్మ, సోమనాద్రి, సదాశివరెడ్డి, రాంజీగోండు, కొమురంభీం, బండిసాయన్న, ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బందగీ, రేణుకుంటరామిరెడ్డి మొదలగు ఎందరో వీరుల సాహసగాథలు కళారూపాలు సంతరించుకొని వీరగాధలుగా విస్తరిస్తున్నాయి. తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందిన చుక్క సత్తయ్య ‘ఒగ్గు’ కథకు జాతీయస్థాయి గౌరవాన్ని కలిగించారు. అదేవిధంగా మిద్దె రాములు ఎల్లమ్మకథకు తెచ్చిన ప్రాచుర్యం కూడా అలాంటిదే. చిందు ఎల్లమ్మ, గడ్డం సమ్మయ్యలాంటి కళాకారులు చిందు యక్షగానానికి జాతీయస్థాయి గుర్తింపు తెచ్చారు. చరిత్రలో ఆయా రాజులకాలంలో నిర్మితమైన గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఎలగందల, జగిత్యాల, రామగిరి వంటి కోటలు ప్రసిద్ధి చెందాయి. వివిధ మతాలకు చెందిన రామప్ప, భద్రాచలం, పాకాల, జోగులాంబ, మక్కా మసీదు, మెదక్ చర్చి, వేములవాడ, కాళేశ్వరం, బాసర, యాదాద్రి, ప్రార్థనా స్థలాలుగా అలరారుతున్నాయి. వేయిస్తంభాల గుడి, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, కొలనుపాక, నేలకొండపల్లి, పైగా, కుతుబ్ షాహీ సమాధుల వంటి చారిత్రక పర్యాటక ప్రదేశాలున్నాయి. కుంటాల, బొగత, పొచ్చర అలీసాగర్, నిజాంసాగర్, హుస్సేన్ సాగర్, నాగార్జునసాగర్, కాళేశ్వరం వంటి రమణీయ జలపాతాలు. ప్రాజెక్టులున్నాయి. నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్, పిల్లలమట్టి, పోచారం, శివ్వారం, ఏటూరునాగారం వంటి వన్యప్రాణి సందర్శన స్థలాలు తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో భాషా ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ఆంధ్రమహాసభ, ఆర్యసమాజం, రైతాంగ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు, విప్లవోద్యమం, మద్యపాన వ్యతిరేకోద్యమం, జలసాధనోద్యమం, హరితహారం లాంటి అనేక ప్రజా ఉద్యమాలు వర్ధిల్లి ప్రజాసమూహాలను చైతన్య పరుస్తున్నాయి. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఎంతో గొప్ప చరిత్రకు, సంస్కృతికి, ఎన్నో కళలకు పుట్టినిల్లు మనందరి తెలంగాణ. ఆడుదాం… పాడుదాం… అభివృద్ధిలో పోటీపడదాం. బంగారు తెలంగాణను నిర్మించుకుందాం
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింది బిందువులలో Q, పాదంలోని బిందువు ఏది ? (A) (1, 3) (B) (-2, 3) (C) (-2, -3) (D) (3, – 4)
(C) (-2, -3)
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
విజయనగరంలోని కృష్ణా ధియేటర్ పక్కనున్న సెలూన్‌లో కూడా కొంతకాలం కిందట వరకూ ఇలాగే జరిగేది. అయితే ఈ సెలూన్ యాజమాని ఒక చక్కటి ఆలోచనతో తన సెలూన్‌ని లైబ్రరీగా మార్చేశారు. "నాకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఇంటర్‌తోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ నా వృత్తిని కొనసాగిస్తూనే స్థానికంగా ఉన్న లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుని చదవడం అలవాటు. నాపై పుస్తకాల ప్రభావం ఎక్కువ. చెన్నైలో ఒక వ్యక్తి తన సెలూన్‌లో లైబ్రరీ పెట్టారని సోషల్ మీడియాలో చూశాను. దాంతో నేను కూడా అలా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. స్థానిక గ్రంథాలయం పెద్దలను, కొందరు రచయితలను కలిసి నా ఆలోచన చెప్పాను. లైబ్రరీ ప్రారంభించేందుకు వారి వద్ద ఉన్న కొన్ని పుస్తకాలను ఇచ్చారు. అలా దాతలు ఇచ్చినవి, నేను కొన్నవి అన్నీ కలిపి నా షాపులో సెలూన్ లైబ్రరీ ప్రారంభించాను. షాపుపై కూడా సెలూన్ ఎటాచ్డ్ లైబ్రరీ అని రాసుంటుంది" అని సెలూన్ లైబ్రరీ యాజమని టీవీ దుర్గారావు బీబీసీతో చెప్పారు. హీరోయిన్లు కాదు...పుస్తకాలు స్వాగతం చెప్తాయి సాధారణంగా ఏ సెలూన్‌లో చూసినా అక్కడ హీరో, హీరోయిన్లు, క్రికెటర్లు, బాడీ బిల్డర్ల ఫోటోలే కనిపిస్తాయి. సెలూన్‌లోకి అడుగు పెట్టగానే వారే మనకి స్వాగతం చెబుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఈ సెలూన్ లైబ్రరీలో మాత్రం పుస్తకాలు స్వాగతం చెప్తాయి. సెలూన్‌లోకి ప్రవేశించగానే ఇద్దరు, ముగ్గురు పుస్తకాలు చదువుతూ, అందులో లీనమైపోయి కనిపిస్తుంటారు. "సెలూన్‌కి వచ్చేవారికి ఎట్రాక్షన్ కోసం సినీ స్టార్ల ఫోటోలు పెడతాం. అయితే అందుకు భిన్నంగా పుస్తకాలను అందుబాటులో ఉంచడం వలన మొదట్లో ఇబ్బంది ఎదురైంది. వచ్చిన వారంతా పుస్తకాలు తీసుకుని వాటిని చదవడం, పైగా ఇక్కడ కొన్ని పేజీల కంటే ఎక్కువ చదవలేకపోవడం జరిగేది. దాంతో ఇంటికి పుస్తకాలు ఇవ్వడం ప్రారంభించాను. అలాగే ఆసక్తి ఉంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చునని చెప్తున్నాను. విద్యార్థులు పోటీ పరీక్షల పుస్తకాలు ఉంచమని అడుగుతున్నారు. కొందరు దాతల సహాయంతో త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తున్నాను" అని దుర్గారావు చెప్పారు. పంచతంత్రం...పిల్లల కాలక్షేపం పిల్లలకు హెయిర్ కట్ చేయాలన్నా...చేయించాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అయితే సెలూన్ లైబ్రరీకి వచ్చిన పిల్లలు మాత్రం ఎంచక్కా పంచతంత్రం, లయన్ కింగ్ వంటి కథల పుస్తకాలను తిరగేస్తూ, వాటిలోని బొమ్మలను చూస్తూ ఎంజాయ్ చేస్తారు. . \n\nGive me a good title for the article above.
విజయనగరంలో సెలూన్‌ లైబ్రరీ: ‘ఇక్కడ హీరో, హీరోయిన్లు కాదు... పుస్తకాలు స్వాగతం పలుకుతాయి’
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
వ్యవసాయం, పరిశ్రమలు వంటి వివిధ సందర్భాలలో భూగర్భజలాల వినియోగాన్ని సమర్థించే, వ్యతిరేకించే వాదనలను పేర్కొనండి.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రధాన నీటివనరు భూగర్భజలమే. వ్యవసాయం, పరిశ్రమలు మరియు ఇతర అవసరాలకు కూడా ఈ నీరే ప్రధాన వనరు. భూగర్భజల వినియోగాన్ని సమర్థించే వాదనలు : అధిక ఉత్పత్తికి, అన్ని రకాల రైతులకు సమానస్థాయిలో నీరు అందడానికి, కరవు పరిస్థితులను అధిగమించడానికి, వ్యవసాయ ఉత్పత్తిని క్రమబద్ధం చేయడానికి మరియు ఉద్యోగాల కల్పనకు భూగర్భజల వినియోగం అవసరం. యంత్రాలను చల్లబరచడానికి, ఇతర పారిశ్రామిక అవసరాలకి కూడా ఇది అవసరం. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఈ నీరే అధిక అవసరం. భూగర్భ జల వినియోగాన్ని వ్యతిరేకించే వాదనలు : భారతదేశం భూగర్భజల వినియోగంలో ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉన్నది. ఈ వినియోగం భూగర్భ జలాలను తగ్గించివేస్తుంది. సముద్రపు నీరు తీరప్రాంతాలలోనికి చొచ్చుకుని వచ్చేలా చేస్తుంది. పరిశ్రమలలో ఉపయోగించిన నీరు భూగర్భజలాలను కలుషితం చేస్తుంది.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
Title: కిమ్‌కు ఇచ్చే విందులో ఈ పదార్థంపై జపాన్‌కు అభ్యంతరమెందుకు?\
మ్యాంగో మూసేపై ఉంచిన మ్యాపులో వివాదాస్పద దీవులను చూపడంపై జపాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ సదస్సు ముగిశాక శుక్రవారం రాత్రి దక్షిణ కొరియాలోనే భారీ విందు ఏర్పాటు చేశారు. దానికోసం ఇప్పటికే మెనూ సిద్ధం చేశారు. కిమ్ కోసం స్విస్ బంగాళా దుంపలతో చేసిన ‘రోస్టి’తో పాటు, ఉత్తర కొరియాకు ప్రత్యేకమైన ‘కోల్డ్ నూడుల్స్’, ‘నార్త్ కొరియన్ లిక్కర్‌’ను అందిస్తారు. మూన్ జే-ఇన్ కోరికపై ఉత్తర కొరియాకు చెందిన ప్రఖ్యాత షెఫ్ ఒకరు ‘కోల్డ్ నూడుల్స్’ను సిద్ధం చేయనున్నారు. కిమ్ గతంలో స్విట్జర్లాండ్‌లో చదువుకున్నారని చెప్పినా ఆ విషయం ఇప్పటిదాకా రూఢీ కాలేదు. దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్ కోసం ఆయన స్వస్థలమైన బూసాన్ నుంచి తెప్పిస్తున్న ఫ్లాట్ సీ ఫిష్‌ను వడ్డించనున్నారు. స్విస్ బంగాళా దుంపలతో చేసిన 'రోస్టి' దీవులపై మూడు దేశాల మధ్య వివాదం కిమ్ బృందం కోసం ఏర్పాటు చేసిన విందులో వడ్డించే ‘మ్యాంగో మూసే’ అనే పదార్థంపై జపాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ పదార్థం పైభాగంలో ఉంచిన కొరియా ద్వీపకల్ప మ్యాప్‌లో వివాదాస్పదమైన దీవుల్ని కూడా చూపడమే జపాన్ అభ్యంతరానికి కారణం. 1910 నుంచి 1945 వరకు కొరియా ద్వీపకల్పం జపాన్ ఆక్రమణలో ఉంది. జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా.. మూడు దేశాలూ ఆ దీవులు తమవేనని చెబుతాయి. గతంలోనూ దక్షిణ కొరియాలో ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన విందులు వివాదాస్పదమయ్యాయి. 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణ కొరియా వచ్చినప్పుడు వడ్డించిన రొయ్యలు కూడా వార్తల్లోకెక్కాయి. దక్షిణ కొరియా, జపాన్ మధ్య వివాదంలో నలుగుతున్న దీవుల నుంచి ఆ రొయ్యల్ని తీసుకురావడమే వివాదానికి కారణమైంది. కిమ్-మూన్ భేటీలో వాడుతున్న వాల్‌నట్ కుర్చీలపైనా ఈ వివాదాస్పద మ్యాపు ఉంది. ఈ వివాదాస్పద దీవులు ప్రస్తుతం దక్షిణ కొరియా నియంత్రణలో ఉన్నాయి. ఈ దీవుల సముదాయాన్ని దక్షిణ కొరియా 'డోక్డో' అని, జపాన్‌ 'తాకెన్షిమా' అని వ్యవహరిస్తాయి. దీనిని 'లియాన్‌కోర్ట్ రాక్స్' అని కూడా పిలుస్తారు. ఈ సముదాయంలో రెండు ప్రధాన దీవులు, దాదాపు 30 శిలలు ఉంటాయి. దీని విస్తీర్ణం 2.3 లక్షల చదరపు మీటర్లు. ఈ సముదాయం చుట్టూ ఉన్న జలాలు మత్స్య సంపద దృష్ట్యా విలువైనవి. ఇవి కూడా చదవండి: (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి: శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతుడు సీతకు రామ ముద్రికను ఇచ్చాడు. సీతకు విశ్వాసము కలగడానికి హనుమంతుడు, రాముని వృత్తాంతాన్నీ, తన చరిత్రనూ విస్పష్టంగా వినయముతో ఇలా విన్నవించాడు. శ్రీరాముని వృత్తాంతము : “అమ్మ ! ‘రావణుడు రాముని మోసగించి, నిన్ను అపహరించుకొని వచ్చిన సమయంలో, నీవు నీ బంగారు నగలను ఋష్యమూక పర్వతంపై పడవేశావు. మేము ఆ నగలను తీసి దాచాము. నీ భర్త రాముడు ఆ ‘ పర్వతం దగ్గరకు వచ్చినపుడు, సుగ్రీవుడు రామునకు ఆ నగలను చూపించాడు. రాముడు వాటిని గుర్తించాడు. శ్రీరాముడు సుగ్రీవునకు అభయము ఇచ్చాడు. దుందుభి అనే రాక్షసుని శరీరాన్ని దూరంగా తన్ని పారవేశాడు. ఏడు తాడిచెట్లనూ ఒకే బాణంతో ఖండించాడు. వారిని తన అద్భుత శక్తితో కూల్చి చంపాడు. సుగ్రీవునకు తారను భార్యగా ఇప్పించాడు. అంగదుడిని యువరాజుగా చేశాడు.
రామలక్ష్మణులు ఇప్పుడు వానర సైన్యములు తమ్ము సేవిస్తుండగా, మాల్యవంతముపై ఉన్నారు. నిన్ను వెదకడానికి వానరులను అందరినీ అన్ని దిక్కులకూ పంపారు. అంగదుని నాయకత్వంలో మేము కొందరము దక్షిణ దిశకు వచ్చాము. మా వానరులు నన్ను లంకకు పంపారు. నేను సముద్రాన్ని తేలికగా దాటి, ఇక్కడకు వచ్చి లంకను అంతా వెదికి, ఇక్కడ నిన్ను చూశాను. నీతో రావణుడు క్రూరంగా పరుష వాక్యాలు మాట్లాడుతున్నప్పుడు మీది నేను ఈ చెట్టుమీద ఉన్నాను. అమ్మా ! శ్రీరాముని శరీరము నీలమేఘచ్ఛాయలో ఉంటుంది. ఆయన నేత్రములు తెల్లని పద్మపు రేకులవలె ఉంటాయి. కంఠము శంఖమువలె ఉంటుంది. అందమైన చీలమండలూ, పొడవైన బాహువులూ రామునికి ఉంటాయి. ఆయన కంఠస్వరము దుందుభి ధ్వనిని పోలి ఉంటుంది. ఆయన పాదములలో పద్మరేఖలు ఉంటాయి. రాముడు కపటము ఎరుగని సత్యవాక్యములు పలికేవాడు. రాముడు శుభలక్షణములు కలవాడు. లక్ష్మణుడు కూడా రాముని వంటి గుణములు కలవాడే కానీ, అతని దేహచ్ఛాయ మాత్రము బంగారు రంగులో ఉంటుంది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న : హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఎలా ఉండేవి? (లేదా) భౌగోళికంగా భారతీయ శీతోష్ణస్థితి హిమాలయ పర్వతాల వల్ల ఏ విధంగా ప్రభావితమౌతున్నది?
హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేనట్లయితే భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఇలా ఉండేవి – 1. హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది. 2. భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటిగాలులను అడ్డుకుంటాయి. ఇవే లేనట్లయితే తీవ్ర చలిగాలులు వీస్తాయి. 3. వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. ఇవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. ఋతుపవన శీతోష్ణస్థితి లేనట్లయితే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారి ఉండేది. 4. హిమాలయాలలోని సతతహరిత అరణ్యాలు ఆవరణ సమతౌల్యతను కాపాడటానికి దోహదం చేస్తున్నాయి.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
‘ఆలోచనం’ గేయం మీ తరగతిలో ఎవరు బాగా పాడారు ? ఎవరు బాగా అభినయించారు ? వారిని ప్రశంసిస్తూ మీ మిత్రునకు లేఖ రాయండి.
ఒంగోలు, xxxxx మిత్రుడు రవికుమార్‌కు, మిత్రమా ! నీ లేఖ చేరింది. మీ అమ్మానాన్నలు కుశలం అని తలుస్తాను. ఈ మధ్య మా తరగతిలో గేయ పఠనం పోటీలు, అభినయం పోటీలు మా టీచర్ సుజాత గారు పెట్టారు. గేయ పఠనంలో నా మిత్రుడు ‘రాజా’ మొదటి బహుమతి పొందాడు. నిజంగా వాడు గేయం పాడుతూ ఉంటే, ఘంటసాల, బాలసుబ్రహ్మణ్యం పాడుతున్నట్లు అద్భుతంగా ఉంది. అలాగే అభినయం పోటీల్లో నా స్నేహితురాలు ‘కమల’ అద్భుతంగా నటించింది. కమల ఎప్పటికైనా సినిమాలలో నటిస్తుందని అనుకుంటున్నాను. ఆరోజు మా తరగతి .పిల్లలంతా ‘రాజా, కమలల’కు టీ పార్టీ ఇచ్చాము. మా సుజాత టీచర్ వాళ్ళిద్దరినీ గొప్పగా మెచ్చుకున్నారు. ఉంటా. విశేషాలతో లేఖ రాయి. నీ ప్రియమిత్రుడు, రవికృష్ణ, చిరునామా : K. రవికుమార్, S/o. బలరామ్ గారు, మున్సిపల్ స్కూలు, కడప.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి లయోధిలిక్, లయోఫోబిక్ సాల్లు అంటే ఏమిటి? ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
విక్షిప్త ప్రావస్థ(ద్రావితం) కణ పరిమాణం 1mµ – 1µ వరకు ఉండే ద్విగుణాత్మక విజాతి వ్యవస్థను కొల్లాయిడ్లు అంటారు. కొల్లాయిడ్ల వర్గీకరణ : విక్షిప్త ప్రావస్థ మరియు విక్షేపక యానకం మధ్యగల సంబంధం ఆధారంగా వర్గీకరణ జరిగింది. ఎ) లయోఫిలిక్ కొల్లాయిడ్లు (ద్రవ ప్రియ కొల్లాయిడ్లు) : వీటిలో విక్షేపక యానకంకూ, విక్షిప్త ప్రావస్థకీ మధ్య ఎక్కువ ఆపేక్ష ఉంటుంది. ఉదా : స్టార్చ్ కొల్లాయిడ్ ద్రావణం లయోఫిలిక్. బి) లయోఫోబిక్ కొల్లాయిడ్లు (ద్రవ విరోధి కొల్లాయిడ్లు) : వీటిలో విక్షిప్త ప్రావస్థకూ, విక్షేపక యానకానికీ మధ్య ఆపేక్ష ఉండదు. ఉదా : గోల్డ్ కొల్లాయిడ్ ద్రావణం లయోఫోబిక్.
Telugu
tel
original-annotations
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
బుద్ధుడి చితాభస్మం: హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ మ్యూజియానికి - ప్రెస్ రివ్యూ\nఆ కథనం ప్రకారం.. ప్రస్తుతం నాంపల్లిలోని డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి స్టేట్‌ మ్యూజియంలో ఉన్న బుద్ధుడి ధాతువును ఆంధ్రప్రదేశ్‌లోని మ్యూజియంకు తరలించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిక్కుముడిగా ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రశేఖరరావులు నిర్ణయించిన నేపథ్యంలో, చారిత్రక సంపద పంపకం కూడా జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలో పురావస్తు చారిత్రక వస్తువులు ఏమేం ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సినవి జాబితా రూపొందిస్తున్నారు. చరిత్రకారులు డాక్టర్‌ రాజారెడ్డి చైర్మన్‌గా ఏర్పడ్డ కమిటీ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఎక్కడ లభించిన వస్తువులు అక్కడే పద్ధతిలో చారిత్రక సంపదను బట్వాడా చేసే దిశగా ఈ కసరత్తు జరుగుతోంది. విశాఖపట్నం శివారులోని బావికొండగుట్టపై 1980లలో జరిపిన తవ్వకాల్లో బౌద్ధస్తూపం వెలుగు చూసింది. చివరకు అది మహా చైత్యం, బౌద్ధ విహారంగా గుర్తించారు. స్తూపానికి నాలుగువైపులా ప్రత్యేక పాత్రలు వెలుగుచూశాయి. అందులో దక్షిణ దిక్కు చిన్నపాటి రాతి స్తూపం, దాని కింద లభించిన మట్టిపాత్రలో బుద్ధుడి ధాతువు ఉన్నాయి. పాత్రలో బంగారు, వెండి, ఇతర విలువైన చిన్నచిన్న వస్తువులతోపాటు మరో పాత్రలో బూడిద, బొగ్గు ముక్కలు, చిన్న ఎముక ఉన్నాయి. అది బుద్ధుడి చితాభస్మం, ఆయన శరీరంలోని ఎముకగా పరిశోధకులు పేర్కొన్నారు. దానిని అత్యంత విలువైన సంపదగా గుర్తించి, వెంటనే హైదరాబాద్‌ మ్యూజియంలో భద్రపరిచారు. 2004 ప్రాంతంలో దలైలామా సమక్షంలో వాటిని సందర్శనకు ఉంచారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ తరహా గాజు ఫ్రేమ్‌లోపల వాటిని ఉంచారు. ఇప్పుడు బౌద్ధులకు అది పూజనీయ ప్రాంతం. బుద్ధుడి మహానిర్యాణం తర్వాత ఆయన ఆస్తికలు, చితా భస్మాన్ని ఎనిమిది భాగాలు చేసి వివిధ ప్రాంతాల్లో ఉంచి స్తూపాలు నిర్మించారు. అనంతరం అశోక చక్రవర్తి అస్థికలు, చితాభస్మాన్ని వెలికి తీయించి 84 వేల భాగాలు చేసి తన సామ్రాజ్యంలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయించారని చరిత్ర చెబుతోంది. అలా వచ్చిన ఓ భాగమే ఈ ధాతువు కావటం విశేషం. తెలుగింట జనాభా సంక్షోభం.. తగ్గనున్న యుక్తవయస్కులు తెలుగు రాష్ట్రాలు భవిష్యత్తులో జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోనున్నాయని.. పని చేయగలిగే యువత సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరగనుందని ఆర్థిక సర్వే చెప్తున్నట్లు ‘ఈనాడు’ దినపత్రిక ఒక
బౌద్దులు అత్యంత పవిత్రంగా భావించే బుద్ధుడి చితాభస్మం.. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలిపోతున్ననదని 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
జాతి విశిష్టమైన లేదా ప్రాంత విశిష్టమైన ప్లాస్టిడ్ రకాలున్నాయా? వీటిలో, ఒక దానిని మరొకదాని నుంచి గుర్తించడమెలా?
ప్లాస్టిడ్లు జాతి విశిష్టము. ఇవి వృక్షజాతులన్నింటిలో యూగ్లినాయిడ్లలో ఉంటాయి. వీటిలో వున్న విశిష్ట వర్ణద్రవ్యాలవల్ల అవి ఉన్న వృక్ష భాగాలకు విశిష్టరంగులనిస్తాయి. లోపల ఉన్న వర్ణద్రవ్యాల ఆధారంగా ప్లాస్టిడ్లు 3 రకాలు. అవి శ్వేతరేణువులు, వర్ణ రేణువులు, హరిత రేణువులు. 1) శ్వేతరేణువులు : ఇవి వర్ణ రహిత ప్లాస్టిడ్లు. ఇవి పోషకాలను నిల్వచేస్తాయి. నిల్వచేయు పోషకంను బట్టి 3 రకాలు. అవి “కార్బోహైడ్రేట్లను నిల్వచేస్తే అమైలోప్లాస్ట్లు అని, ప్రొటీనులను నిల్వచేస్తే అల్యురోప్లాస్ట్లు అని, నూనెలు, కొవ్వులను నిల్వచేస్తే ఇలియోప్లాస్ట్లు అని అంటారు. ఇవి మొక్క భూగర్భ భాగాలలో ఉంటాయి. 2) వర్ణరేణువులు : కెరోటిన్, జాంథోఫిల్లు, కెరోటినాయిడ్ వర్ల ద్రవ్యాలను కలిగి ఉంటాయి. ఇవి మొక్కల బాగాలకు పసుపు, నారింజ లేదా ఎరుపు వర్ణంను కలుగచేస్తాయి. 3) హరితరేణువులు : కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించిన పత్రహరితం, కెరోటినాయిడ్ వర్ల ద్రవ్యాలు కాంతి వికిరణ శక్తిని గ్రహిస్తాయి. ప్రతి హరితరేణువు రెండు పొరలచే ఆవరించబడి ఉంటుంది. పొరల లోపల ఆవర్ణిక ఉంటుంది. దీనిలో చదునైన త్వచయుత కోశాలు ఉంటాయి. వీటిని థైలకాయిడ్లు అంటారు. ఇవి ఒక దానిపై మరొకటి నాణాల రూపంలో అమరి ఉంటాయి. వీటిని పటలికా రాశులు అంటారు. వీటితోపాటు ఆవర్ణికా పటలికలు ఉంటాయి. ఆవర్ణిక్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు సంశ్లేషణకు కావలసిన ఎంజైమ్లు ఉంటాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
అంకణా లాభనష్టాలను వివరించండి.
అంకణా వలన లాభాలు : అంకణా ద్వారా ఆవర్జాలోని ఖాతాల అంకగణితపు ఖచ్చితాన్ని కనుగొనుటకు సహాయపడుతుంది. అంకణా ఆధారముగా వర్తకపు, లాభనష్టాల ఖాతా మరియు ఆస్తి-అప్పుల పట్టికను తయారుచేయవచ్చు. వ్యవహారాల నమోదులో దొర్లిన పొరపాట్లను, తప్పులను గుర్తించడానికి తోడ్పడుతుంది. అంకణా ద్వారా అన్ని ఖాతాల నిల్వలు ఒకేచోట కనుగొనటానికి సహాయపడుతుంది. అంకణా వలన నష్టాలు : ఖాతా పుస్తకాలలో తప్పులు ఉన్నప్పటికి అంకణా డెబిట్, క్రెడిట్ మొత్తాలు సరిపోవచ్చు. జంటపద్దు విధానాన్ని అవలంబిస్తున్న సంస్థలు మాత్రమే అంకణామ తయారుచేయగలుగుతాయి. ఇది కొంత ఖర్చుతో కూడుకున్నది మరియు ఎక్కువ సమయము కావలెను. కొన్ని వ్యవహారాలను నమోధు చేయనప్పటికి, అంకణా సమానత్వానికి భంగము కలగదు. అంకణాను క్రమపద్ధతిలో తయారు చేయనపుడు, దాని మీద ఆధారపడి ముగింపు లెక్కలను తయారుచేసినపుడు, సంస్థ యొక్క నిజమైన ఆర్థిక పరిస్థితి వెల్లడి కాకపోవచ్చును.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
“2020 సంవత్సరం క్యాలెండర్ నవంబర్ నెలలో మొదటి ఆదివారం 1వ తేదీన వచ్చినది”. పై సమాచారం ఆధారంగా ప్రశ్నకి సమాధానం రాయండి నవంబర్ 2020 క్యాలెండర్ నందు ఆదివారము వచ్చు తేదీలను సూచించు సంఖ్యల జాబితా రాయండి.
ఆదివారం వచ్చు తేదీల సంఖ్యల జాబితా 1, 8, 15, 22, 29.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
జిగురు పదార్థాలు దేనినుంచి తయారవుతాయి? ఫెవికాల్ వేరుగా ఉంటుందా?
జిగురులు, మొక్కల లేటెక్స్ నుండి లభిస్తాయి. ఇది రెసిన్లు హైడ్రోకార్బన్లతో ఉంటాయి. జిగురులు విషమ పాలీశాఖరైడ్లు. ఫెవికాల్ పాలీవినైల్ ఆల్కాహాలు. దీనిలో పాలీ శాఖరైడ్లు ఉండవు. కావున జిగురులు, ఫెవికాల్ వేర్వేరు పదార్థాలు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఉద్గ్రహణ పరిశ్రమలు అంటే ఏమిటి?
ప్రకృతి వనరుల నుంచి వస్తువులను వెలికితీసే కార్యకలాపాలతో ముడిపడివున్న ఉన్న పరిశ్రమలను ఉద్గ్రహణ పరిశ్రమలు అంటారు. ఖనిజాల త్రవ్వకము, బొగ్గు, నూనె, అడవుల నుంచి కలప, రబ్బరు వెలికితీయడం ఉద్గ్రహణ పరిశ్రమలకు ఉదాహరణలు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింద ఇచ్చిన గద్యాన్ని సంక్షిప్తీకరణ చెయ్యండి: ఇక నేను తెలుగు సాహిత్య రంగంలో చేసిన పరిశోధన గురించి సంగ్రహంగా మనవి చేస్తాను. హైస్కూలు విద్యార్ధిగా ఉండినప్పటినుంచే భారతి తదితర పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, ఈయుణ్ణి, మల్లంపల్లి వంటి పరిశోధకుల వ్యాసాలు, వారు సంపాదించిన గ్రంథాల పీఠికలు చదవటంచేత వారివలె ఇంతవరకు సాహిత్యలోకానికి తెలియని క్రొత్త విషయాలు చెప్పవలెననే నిశ్చయంతో పరిశోధన రంగంలో అడుగు పెట్టినాను. జానపద విజ్ఞానంలో విశ్వవిద్యాలయ స్థాయి పరిశోధనలో తెలుగులోనే కాదు దక్షిణభారతదేశ భాషలన్నిటిలో నా తెలుగు జానపదగేయ సాహిత్యము మొదటి సిద్ధాంత గ్రంథమైనది. ఆ రంగంలో అనేక జానపదగేయ సంకలనాలు ప్రకటించినాను. తెలుగులోను ఇంగ్లీషులోను జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పదులకొలది పరిశోధనాత్మకపత్రాలు చదివినాను. ఇంగ్లీషులో ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోర్ గ్రంథాలు ప్రకటించినాను.
హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పటినుండే భారతిలాంటి పత్రికల్లో మానవల్లి, వేటూరి, నిడుదవోలు, మల్లంపల్లి వంటి వాళ్ళ వ్యాసాలు చదివాను. అందువల్ల కొత్త సాహిత్య విషయాలు చెప్పాలని పరిశోధక రంగంలో అడుగుపెట్టాను. దక్షిణ భారతదేశ భాషల్లోనే నా తెలుగు జానపదగేయ సాహిత్యం మొదటి సిద్ధాంత గ్రంథం. తెలుగు, ఆంగ్లంలో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ఎన్నో పరిశోధక పత్రాలు చదివాను. ఆంగ్లంలో ‘ఫోక్ టేల్స్ ఆఫ్ ఏ.పి., ఫోక్ లోర్ ఆఫ్ ఏ.పి., సౌత్ ఇండియన్ ఫోక్ సాంగ్స్, గ్లింప్సెస్ ఇంటూ తెలుగు ఫోక్లోలోర్ గ్రంథాలు ప్రకటించాను.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి. రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు?
అంతర్వేది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రపంచీకరణ వలన దేశాలు అనేక అంశాలలో నియంత్రణను కోల్పోయాయి. వ్యాఖ్యానించుము.
పెట్టుబడి, ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాల ప్రవాహం వల్ల సరిహద్దులు లేని ప్రపంచం ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాలు తమ దేశ సరిహద్దుల లోపల కూడా జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై నియంత్రణ కోల్పోతారు. ఉదాహరణకు ఒకప్పుడు, సర్వసత్తాక ప్రభుత్వాలు కరెన్సీ విలువను నిర్ణయించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసికొనేవి. ఇప్పుడు ప్రభుత్వం వెలుపల, ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణ లేని మార్కెటు శక్తులు ఆ నిర్ణయాలు చేస్తున్నాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి. సహ్యాద్రి శ్రేణులని (ఏ పర్వతాలనంటారు) వేటినంటారు?
పశ్చిమ కనుమలని.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
Answer the following question with "Yes" or "No" or "None" if none of the first two answers apply. Question: ఆర్యదేవుని తల్లిదండ్రులెవరు ? Topic: ఆర్యదేవుడు Article: క్రీ.శ. 3 వ శతాబ్దానికి చెందిన ఆర్యదేవుడు ఆచార్య నాగార్జునుని శిష్యులలో ప్రముఖుడు. గొప్ప దార్శనికుడు. తత్వవేత్త. గురువు అడుగుజాడలలో నడిచి మాధ్యమిక (శూన్యవాద) శాఖా సంప్రదాయాన్ని పరిపిష్టం చేసాడు. వైదిక కర్మకాండను నిరసిస్తూ సాంఖ్య, వైశేషిక, జైన, లోకాయుత దర్శనాలను ఖండించాడు. బౌద్ధధర్మంలో ఆరు ఆభరణాలుగా (Six Ornaments) ఖ్యాతి పొందిన ఆరుగురు గొప్ప వ్యాఖ్యాతలలో (Six Great Commentators) ఆర్యదేవుడు ఒకడు.[1] జీవిత విశేషాలు ఆర్యదేవుని జీవిత విశేషాలపై రకరకాల కథనాలు ఉన్నాయి. చైనాకు చెందిన బౌద్ధ పండితుడు కుమారజీవుని (క్రీ.శ 5 వ శతాబ్దం) రచనల ద్వారా ఆర్యదేవుడు దక్షిణ భారతదేశంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడని తెలిపాడు. కాని ప్రసిద్ధ చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్, ఆర్యదేవుడు సింహళ దేశపు రాజకుమారుడని తెలిపాడు. ఆచార్య నాగార్జునుని శిష్యుడిగా జీవిత చరమాంకంలో గుంటూరు సమీపంలో గడిపినందువల్ల ఆర్యదేవుని ఆంధ్రుడిగా కొందరు అభిప్రాయపడతారు.[2] అయితే అన్ని సంప్రదాయాలు ఇతనిని ఆచార్య నాగార్జునుని శిష్యుడిగానే గుర్తించాయి. కనుక ఆర్యదేవుని కాలం సుమారుగా క్రీ.శ. 3 వ శతాబ్దపు తొలికాలంగా నిర్ణయించవచ్చు. మరో చినా యాత్రికుడు ఇత్సింగ్ ఆర్యదేవుని గురించి రాస్తూ, ఇతని బుగ్గ మీద కణితలున్నాయని, ఇతని ఒక కన్ను నీలిరంగులో మారడంతో నీలనేత్ర అనే వారని తెలిపాడు. ఆచార్య నాగార్జునుని కలవడానికి తొలిసారిగా వచ్చిన ఆర్యదేవుడు తన ప్రజ్ఞను గురువుకి సూచించిన విధం ఒక ఐతిహ్యంగా ప్రసిద్ధి పొందింది. ఆర్యదేవుని రాకను విన్న నాగార్జునుడు ఒక పాత్రలో నిండుగా నీరు నింపి పంపగా, దానిని చూసిన ఆర్యదేవుడు ఆ నీళ్ళపాత్రలో ఒక సూదిని జారవిడిచి త్రిప్పి పంపాడు. ఆ విధంగా నీళ్ళపాత్రను జ్ఞానానికి పోలికగా చూస్తే, అపారమైన ఆ జ్ఞానపులోతులకు తొణకకుండా తాను సూదిమోనలా చొచ్చుకుపోగల ప్రజ్ఞ తనకున్నదని సూచించడం జరిగింది. అవగతమైన నాగార్జునాచార్యుడు, ఆర్యదేవుని తన మాధ్యమిక ధర్మాన్ని వ్యాప్తి చేయవలసినదిగా కోరాడు అని ఈ వృత్తాంతం తెలుపుతుంది.[3] ఇతని జీవిత చరిత్రను క్రీ.శ. వ శతాబ్దం నాటికి చైనా భాషలో అనువదించడం జరిగింది. దాని ప్రకారం అరణ్యంలో ఆర్యదేవుడు ధ్యానంలో వుండగా, ఇతనిచే ఓడింపబడిన ఒకానొక పండితశిష్యుడు ఇతనిని చంపివేశాడని తెలుస్తుంది.[4][5][6] ఆర్యదేవుని తాత్వికత ఆచార్య నాగార్జునుని తరువాత మాధ్యమిక బౌద్ధధర్మాన్ని వ్యాప్తి చేసిన వారిలో ఆచార్య ఆర్యదేవుడు ముఖ్యుడు.
None
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
ద్రవాభిసరణ పీడనాన్ని నిర్వచించండి.
సెమిపెర్మెబుల్ మెమ్బ్రేన్ ద్వారా ద్రావణం యొక్క స్వచ్ఛమైన ద్రావకం లోపలికి ప్రవాహాన్ని నిరోధించడానికి అవసరమైన కనీస పీడనాన్ని ద్రవాభిసరణ పీడనం అంటారు. దీనిని ఓస్మోసిస్ ఇండెక్స్ అని కూడా పిలుస్తారు, ఇది స్వచ్ఛమైన ద్రావకాన్ని శోషించడానికి ఒక పరిష్కారం యొక్క వంపుని కొలుస్తుంది. ఒక పరిష్కారం దాని స్వచ్ఛమైన ద్రావకం నుండి సెమీపెర్మెబుల్ పొర ద్వారా వేరు చేయబడితే సృష్టించగల అత్యధిక ద్రవాభిసరణ పీడనాన్ని సంభావ్య ద్రవాభిసరణ పీడనం అంటారు. ఎంపిక చేయబడిన పారగమ్య పొర వివిధ ద్రావణ సాంద్రతలతో రెండు పరిష్కారాలను వేరు చేసినప్పుడు, ఆస్మాసిస్ ఏర్పడుతుంది. తక్కువ సాంద్రత కలిగిన ద్రావణం నుండి అధిక ద్రావణ సాంద్రత కలిగిన ద్రావణం వరకు, ద్రావణి అణువులు పొర ద్వారా ఎంపికగా కదులుతాయి. సమతౌల్య స్థితికి చేరుకునే వరకు ద్రావణి అణువులు బదిలీ చేయబడుతూనే ఉంటాయి.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
A = {tan 45, sec 30, cos 60}, B = {cot 45, cosec x, sin 30} మరియు A = B అయిన X = A) 30° B) 60° C) 90° D) నిర్ణయించలేము
B) 60° A = {tan 45°, sec 30°, cos 60°} = {1, 2/√3,1/2} B = {cot 45°, cosec x, sin 30°} = {1, cosec X, 1/2} A = B కావున cosec X = 2/√3 X = 60° (లేదా) A, B లలో వరుసగా tan 45° = cot 45° cos 60° = sin 30° కావున cosec X = sec 30° = 2/√3 కావలెను X = 60° [∵ cosec 60° = 2/√3]
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఒక నిచ్చెన భూమి నుండి X మీ. ఎత్తులో గల కిటికీని భూమితో ‘θ’ చేయుచూ తాకుచున్నది. నిచ్చెన పాదము మరియు గోడ పాదముల మధ్య దూరమును నేరుగా కనుగొనుటకు సరైన త్రికోణమితీయ నిష్పత్తి. A) tan θ మాత్రమే B) cot θ మాత్రమే C) sin θ మాత్రమే D) tan θ, cot θ లలో ఏదైనా
D) tan θ, cot θ లలో ఏదైనా
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింద ఇచ్చిన పద్యానికి భావం రాయండి: క. నను నా వృత్తాంతంబును ధనమనమనఁ గనియు నేమి దడవక ననుఁ బొ కమ్మని యీ సంపద లెల్లను,, నొనరఁగ వొడఁగూర్చి నన్ను నొడయినఁ జేసెన్.
ధనం కోసం నేను శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాను. ఆ మహానుభావుడు నా సంగతి తెలిసి కూడా నన్నేమీ అడగలేదు. నాకు వీడ్కోలిచ్చి పంపి తరువాత ఈ సకల సంపదలూ అనుగ్రహించాడు, నన్ను ప్రభువును చేసాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
డోనాల్డ్ బ్రాడ్‌మాన్ జార్జ్ మరియు ఎమిలే (వాట్‌మాన్ అని పిలవబడే) దంపతుల చిన్న కుమారుడు మరియు న్యూ సౌత్ వేల్స్ (NSW), కూటాముండ్రాలో 1908 ఆగస్టు 27న జన్మించాడు.[10] అతనికి ఒక సోదరుడు విక్టర్ మరియు ముగ్గురు సోదరీమణులు-ఇస్లెట్, లిలియాన్ మరియు ఎలిజిబెత్ మేలు ఉన్నారు.[10] బ్రాడ్‌మాన్ రెండున్నర సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు NSW సదరన్ హైల్యాండ్స్‌‌లోని బౌరాల్‌కు మారారు.[10]
డోనాల్డ్ బ్రాడ్‌మాన్
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
If n(A) = 20, n(B) = 44 , n(A ∩ B) = 13 then n(A ∪ B) = A) 24 B) 51 C) 22 D) 59
B) 51
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
జీ7 సదస్సులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం ఇద్దరు నేతలూ మీడియా సమావేశంలో మాట్లాడారు. "ఇటీవల ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన మోదీని అభినందించాను. వాణిజ్యం, సైన్యం గురించి, ఇంకా ఎన్నో అంశాలపై మాట్లాడుకున్నాం" అని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అనంతరం మాట్లాడిన మోదీ... ఈరోజు నా మిత్రుడు, ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాధ్యక్షుడిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. "ఎప్పుడు అవకాశం దొరికినా మేం కలుస్తూనే ఉన్నాం. భారత్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సుమారు 700 మిలియన్ ఓటర్లు గత ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలివ్వడం ప్రపంచంలోనే మొదటిసారి అనుకుంటా. ఫోన్ చేసి అభినందించినందుకు కృతజ్ఞతలు. భారత్ అమెరికా.. ప్రజాస్వామ్య విలువలను ముందుకు తీసుకెళ్లే దేశాలు. ప్రపంచ క్షేమం కోసం కలిసి పనిచేయడం, భాగస్వామ్యం అందించడం, మా ఉమ్మడి విలువలతో మానవజాతికి, ప్రపంచాభివృద్ధికి ఉపయోగపడడం లాంటి ఎన్నో విషయాలపై చాలా లోతుగా చర్చిస్తుంటాం. ఆర్థిక, వాణిజ్య రంగాలలో భారత్, అమెరికా చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయి. చాలా అంశాల్లో మేం అమెరికా కల్పించిన గరిష్ఠంగా మరో 4000 అక్షరాలతో కథనాన్ని కొనసాగించండి:
సౌకర్యాలను స్వాగతిస్తున్నాం. మేం కలిసి వాణిజ్య రంగంలో ముందుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాం. భారత సమాజం అమెరికాలో భారీ పెట్టుబడులు పెడుతోంది. అమెరికా అభివృద్ధిలో భారత సమాజం ఎంత భాగస్వామ్యం అందిస్తోందో, అమెరికా కూడా భారత సమాజానికి అంత గౌరవం, ఆదరణ ఇస్తోంది. దానికి నేను అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను" అని మోదీ వ్యాఖ్యానించారు. కశ్మీర్ అంశంపై ఎవరేమన్నారు? ట్రంప్ - మేం కశ్మీర్ గురించి చర్చించాం. అక్కడ పరిస్థితి అదుపులో ఉందని భారత ప్రధాని అన్నారు. మోదీ- భారత్, పాకిస్తాన్ మధ్య ఎన్నో ద్వైపాక్షిక అంశాలున్నాయి. పాక్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేను ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఫోన్ చేశాను. పాక్ పేదరికంతో పోరాడాలి, భారత్ కూడా. భారత్-పాక్ నిరక్షరాస్యత, వ్యాధులపై కూడా పోరాడాలని చెప్పాను. పేదరికం సహా, అన్ని సమస్యలపై మనం కలిసి పోరాడదాం అని చెప్పాను. రెండు దేశాల ప్రజల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దాం అని చెప్పాను. అధ్యక్షుడు ట్రంప్‌తో కూడా ఎప్పుడూ ఈ ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడుతూనే ఉన్నాను. కశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం అంగీకరిస్తారా? మోదీ- భారత్, పాక్ మధ్య ఉన్న అన్ని సమస్యలు ద్వైపాక్షికం. అందుకే మేం ప్రపంచంలోని ఏ దేశాన్నీ దానికోసం ఇబ్బందిపెట్టం. భారత్-పాకిస్తాన్ 1947కు ముందు కలిసే ఉన్నాయి. మా రెండు దేశాలూ కలిసి మా సమస్యలపై చర్చించుకోగలం, దానికి పరిష్కారం కూడా వెతకగలమనే నమ్మకం నాకుంది. ట్రంప్ - మా మధ్య మంచి సంబంధాలున్నాయి. కాబట్టే నేను ఇక్కడున్నా. వాళ్లు చాలా రోజుల నుంచీ అలా చర్చలు జరుపుతున్నారు. ఈ సమస్యలను వారే పరిష్కరించుకుంటారని భావిస్తున్నాను. మోదీ మంచి ఇంగ్లిష్ మాట్లాడతారని, కానీ ఈరోజు ఎందుకో హిందీలో మాట్లాడుతున్నారు అని ట్రంప్ సరదాగా వ్యాఖ్యానించగా, మోదీ నవ్వుతూ ట్రంప్ చేతులపై గట్టిగా తట్టారు.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న : నేటికాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యతను వివరింపుము. అశోకధర్మం యొక్క గొప్పతనాన్ని వర్ణింపుము.
నేటి కాలంలో అశోకధర్మం యొక్క ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. అశోకధర్మం యొక్క ప్రధాన సూత్రాలు : జంతువుల పట్ల దయ కలిగి ఉండాలి. తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. పేదల పట్ల సానుభూమి కలిగి ఉండాలి. పెద్దలను గౌరవించవలెను. ఇతర మతాలను విస్మరించరాదు. మానవజాతి సంక్షేమానికి కృషి చేయాలి. అశోకుని ధర్మం ప్రజలకు అనుకూలము ఆచరణీయము అయిన నైతిక సూత్రాలను కల్గి ఉంది. ఉన్నతమైన జీవన విధానాన్ని అందించటమే అశోకుని ధమ్మ ఉద్దేశము. ధర్మాపేక్ష, శ్రద్ధ, విధేయత, పాపభీతి, సామర్థ్యము లేకపోతే ఇహపరలోక సుఖాలను పొందలేరని బోధించాడు. నేటి సమాజంలో వివిధ రూపాలలో జరుగుతున్న ‘హింసకు’ అశోకుని (అహింస) ధర్మము చక్కని పరిష్కారం. అలాగే ‘పరమత సహనం’ అనే సూత్రం నేడు ఎంతో అవసరం. అనేక అల్లర్లకు, హింసకు, యుద్ధాలకు మత మౌఢ్యమే కారణం. ఈ విధంగా అశోకుని క్క గొప్ప ధర్మం నేటికాలంలో ప్రాముఖ్యత కలిగి ఉంది.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
Title: అధ్యయనం: ‘గర్భిణులు ఈ మాత్రలు వాడితే.. పుట్టబోయే పిల్లలకు పిల్లలు పుట్టరు..!
గర్భిణులు డ్రగ్స్ వాడితే.. దాని ప్రభావం డీఎన్ఏపై ఉంటుందని, భవిష్యత్ తరాల సంతానోత్పత్తిపై వీటి ప్రభావం ఎక్కుగా ఉంటుందని ఎడిన్‌బరో యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు.. 'పారాసిటమోల్‌' లాంటి మందులను తరచూ వాడకూడదంటారు. తాజా అధ్యయనం ఈ వాదనలను బలపరుస్తోంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం.. పారాసిటమోల్‌ను గర్భిణులు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. అది కూడా వీలయినంత తక్కువ కాలం వాడాలి. కానీ 'ఐబ్యుప్రోఫెన్'ను వాడటం పూర్తిగా మానేయాలి. చిన్నవయసులోనే మెనోపాజ్! ప్రయోగశాలల్లో మానవ కణజాలాలపై పలు రకాల పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో దాదాపు ఒకేరకమైన ఫలితాలను గుర్తించారు. మనుషులపై డ్రగ్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి.. మానవ కణజాలంపై ఓ వారం రోజులపాటు డ్రగ్స్‌ను ప్రయోగించారు. ఈ పరిశోధనల్లో.. వీర్యం, పిండం, శరీర కణాల అభివృద్ధికి తోడ్పడే బీజకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఓవరీస్‌పై వారం రోజులపాటు పారాసిటమోల్‌ను ప్రయోగించగా.. పిండోత్పత్తి కణాల సంఖ్య 40% పడిపోయింది. ఇక ఓవరీస్‌పై ఐబ్యుప్రోఫెన్‌ను ప్రయోగించాక, ఆ కణాల సంఖ్య దాదాపు సగానికి పడిపోయింది. ఈ కణాల సంఖ్య గణనీయంగా పడిపోవడం వల్ల మహిళల్లో మెనోపాజ్ దశ ముందుగా వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మగపిల్లలపై కూడా ప్రభావం! పిండం అభివృద్ధి చెందుతున్న దశలో పెయిన్ కిల్లర్స్ వాడకం.. మగ సంతానంపై కూడా దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనం చెబుతోంది. పురుషుల వృషణ సంబంధమైన కణజాలంపై కూడా ఇలాంటి పరిశోధనలే చేశారు. ఈ కణజాలంపై పారాసిటమోల్, ఐబ్యుప్రోఫెన్‌లను విడివిడిగా ప్రయోగించారు. ఈ రెండు సందర్భాల్లోనూ.. వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాల సంఖ్య 25 శాతానికి పడిపోవడం శాస్త్రజ్ఞులు గుర్తించారు. పెయిన్ కిల్లర్స్ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి.. ఎలుకలపై అధ్యయనం చేశారు. వృషణ కణజాలం కలిగిన ఎలుకలపై సగటు మనిషి వాడే పారాసిటమోల్ డోసును ఒక రోజుపాటు ప్రయోగించారు. వీర్యాన్ని ఉత్పత్తి చేసే కణాల సంఖ్య 17 శాతానికి పడిపోయింది. అలా వారం రోజులపాటు ప్రయోగించాక.. ఆ కణాల సంఖ్య మూడోవంతు తగ్గిపోయింది. ఎలుకలపై చేసిన అధ్యయనాల్లో.. పెయిన్ కిల్లర్స్ వాడకం వల్ల బీజకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం, ఆ కారణంగా పుట్టబోయే ఆడపిల్లల్లో సంతానోత్పత్తిలో సమస్యలు తలెత్తుతాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
“రైతులు మన అన్నదాతలు” – వివరించండి.
రైతులు మనకు అన్నదాతలు. రైతు దేశానికి వెన్నెముక. అతనికి కోపం వస్తే, మనకు అన్నం దొరకదు. రైతు నడుంవంచి కష్టించి పాడిపంటలు పెంచుతున్నాడు. తాను పస్తులు ఉండి, మన కడుపులు చల్లగా ఉండేటట్లు మనకు రైతు తిండి పెడుతున్నాడు. రైతు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తాడు. తాను ఎండకు ఎండినా, వానకు ‘ తడిసినా, చలికి వణకినా ధైర్యంతో కష్టపడి, రైతు పంటలు పండించి మన పొట్టలు నింపుతున్నాడు. మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు అనేవి, రైతులు చెమటోడ్చి పనిచేసిన కృషికి ఫలాలు. రైతు రాత్రింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని, శ్రమిస్తేనే మనం హాయిగా తింటున్నాము. అందుకే లాల్ బహదూర్ శాస్త్రిగారు “జై జవాన్, జై కిసాన్” – అన్నారు. కాబట్టి రైతులు మనకు అన్నదాతలు. రైతుల త్యాగం, కృషి అపూర్వమైనవి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
భక్తి, సూఫీ ఉద్యమాలు సమాజంపై ఎటువంటి ప్రభావాన్ని చూపాయో వివరించండి.
భక్తి, సూఫీ ఉద్యమకారుల బోధనలు భారతీయులకు కొత్త వేదికను సమకూర్చాయి. వీరి ఉదార, మానవతావాద బోధనలు అనేకమంది సామాన్యులను ఆకర్షించాయి. వీరి భావనలు బ్రాహ్మణుల, పూజారుల మౌల్వీల ఆధిపత్యాన్ని ప్రశ్నించాయి. ప్రజల భాషల్లో బోధన చేసి వీరు సామాన్యులను ఆకట్టుకున్నారు. కబీర్, నానక్ వంటి భక్తి ఉద్యమకారుల ముస్లింల మధ్య ఉన్న విభేదాలను తగ్గించాయి. అన్ని వర్గాల ప్రజలకు నీతితో కూడిన ఆత్మ విశ్వాసంతో జీవించాలని పిలుపునివ్వడంతో పాటు కుల వ్యవస్థను వ్యతిరేకించారు. వీరి విధానాల సమానత్వాన్ని బోధించి మత మార్పిడులను నిరోధించాయి. భక్తి, సూఫీ సన్యాసులు తమ నిరాడంబర జీవితం, పవిత్రమైన వ్యక్తిత్వం ద్వారా పరస్పరం ప్రభావితులయ్యారని ప్రముఖ చరిత్రకారుల యూసఫ్ హుస్సేన్ ఎ.ఎల్. శ్రీవాత్సవ, ఆర్.సి. మంజూందార్, జె.ఎన్. సర్కార్ వంటి వారు అభిప్రాయపడ్డారు. వారిరువురూ హిందూ ముస్లింల మధ్య పెరుగుతున్న స్పర్ధను తగ్గించేందుకు కృషి చేశారు. ఈ ఉద్యమాల వల్ల ప్రాంతీయ భాషలు అభివృద్ధి చెందడంతోపాటు సమాజానికి కొత్త ఆశలు, రూపం ప్రసాదించబడ్డాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
అయ్యలరాజు రామభద్రుని కవితా విశిష్టతను తెలుపుతూ మిత్రునికి లేఖ రాయండి.
తిరుపతి, x x x x ప్రియమైన మిత్రుడు సతీష్ చంద్రకు, నీ మిత్రుడు వ్రాయునది. నేను బాగా చదువుతున్నాను. నీవు కూడా బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా వ్రాయునది మా తెలుగు పాఠ్యాంశాల్లో సముద్రలంఘనం పాఠం ఒకటి. ఇది వర్ణనాత్మక పాఠం. దీన్ని అయ్యలరాజు రామభద్రుడు అనే కవి రచించాడు. రామభక్తుని వర్ణనాత్మక రచన అందరిని ఆకట్టుకుంటుంది. ఈ మహాకవి వర్ణనలు సహజంగా ఉంటాయి. ప్రకృతి దృశ్యాలను కళ్ళకు కట్టినట్టుగా తెలియచేశారు. హనుమంతుని పరారకమాparakramamన్ని సుమనోహరంగా వర్ణించాడు. అందువల్లనే నాకు రామభద్రుని వర్ణనాత్మక రచన అంటే ఇష్టం. నీవు ఏ కవిని అభిమానిస్తావో నాకు తెలియజేయి. పెద్దలందరికి నమస్కారములు తెలుపగలవు. ఇట్లు, నీ ప్రియ మిత్రుడు, x x x x x x చిరునామా : వి.సతీష్ చంద్ర, 10వ తరగతి, జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, మంగళగిరి, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
“రెండు త్రిభుజాలలో ఒక త్రిభుజములోని భుజాలకు వేరొక త్రిభుజంలోని భుజాలు అనుపాతంలో ఉన్న ఆ త్రిభుజాలు సరూపాలు” అనునది ఏ సరూపకత నియమము ?
భు.భు.భు. నియమం
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి: పేరుతో మంగళహారతి ఇస్తారు. పక్కవాయిద్యాల వారు కూడా మంగళారతి పాట పాడేవారు. ప్రధాన వేషం ధరించిన స్త్రీ పాత్ర మంగళహారతి పట్టుకొని ప్రేక్షకుల దగ్గరికి పొతే, వారు ఆ హారతికి నమస్కరించి వారికి తోచినంత డబ్బును హారతి పళ్ళెంలో వేసేవారు. ఆ తరువాత ఆ హారతితోనే కళాకారుల బృందం అంతా ఇంటికి వెళ్తారు. అందరు కలిసి మరొక్కసారి హారతి తీసుకుంటారు.
హారతి ఒకరినొకరిని హృదయాలకు హత్తుకుని ఆడవారితో ఆడవారు, మగవారితో మగవారు దాసున్ని అనే అర్థంలో ‘దాసున్, దాసున్’ అనుకుంటారు. అప్పుడు భాగోతం సామాగ్రినంతా తీసి, ఎవరి సామాను వారు సర్దుకొని వేషాన్ని విప్పేస్తారు. ప్రదర్శనలో భాగంగా అరేయ్ దుర్మార్గా అని, ఓరి సుగ్రీవా అని పాడి, ఎగిరి తంతారు. అలా చేయడం తప్పు కాబట్టి భాగోతం పూర్తికాగానే పెద్దవారి కాళ్లకు నమస్కరిస్తారు. అలా భాగోతంలో అన్నా అనకున్నా, తన్నినా తన్నకున్నా, చిన్నవారు పెద్దలకు నమస్కరిస్తారు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి: కాకతీయుల కాలంలో స్థూలంగా ఉన్న పన్నుల సంఖ్య?
5
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
నికర జాతీయోత్పత్తి గురించి సంక్లిప్తంగా వివరించండి
వస్తుసేవల ఉత్పత్తిలో వినియోగించబడే యంత్రాలు, యంత్ర పరికరాలు కొంతకాలం తరువాత కొంత తరుగుదలకు, అరుగుదలకు గురికావచ్చు. అందువల్ల స్థూలజాతీయోత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా నికర జాతీయోత్పత్తి వస్తుంది. నికర జాతీయోత్పత్తి = స్థూల జాతీయోత్పత్తి – తరుగుదల.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింద ఇచ్చిన మొదటి పేరా మరియు చివరి పేరా అనుసరించు మధ్య పేరా రాయండి: మొదటి పేరా: ప్రపంచంలో పలు రకాల దోపిడీలు మోసాలు జరుగుతుంటాయి. అందులో శ్రామికుల కార్మికుల జీవితాలలో జరిగే శ్రమదోపిడి అత్యంత భయంకరమైనది. రోజువారి కూలీ పనులు చేస్తూన్న వలన కార్మికులలో, సంచార జీవనం సాగించేవారిలో, రోజు అడుక్కుంటూ పొట్టపోసుకునే బతుకులలో ఈ శ్రమదోపిడి మానవతా విలువలకు తావులేకుండా చేస్తుంది. వారి దోపిడీకి నగ్న సత్యంగా నిలచిన కథే ఈ బిచ్చగాడి కథ.. గౌరవ ప్రదమైన వృత్తులలో ఉన్నవారి హీన మనస్తత్వానికి దోపిడీ స్వభావానికి ఇది ఒక ఉదాహరణం. ఈ కథ అమానవీయతను, నైతిక పతనాన్ని తెలియచేస్తుంది. చివరి పేరా: చివరికి ఒక కంపార్ట్మెంట్లో ఓ సీటు మొత్తాన్ని ఒకామె బోల్డు లగేజీతో సీటు మొత్తాన్ని ఆక్రమించేసింది. ఆమె ఓ బిచ్చగత్తె. ఆమె భర్త టికెట్ తీసుకురావటానికి వెళ్ళాడు. కౌంటర్ దగ్గర చాలా రద్దీగా ఉంది. బండి కదలటానికి సిద్ధమవటంతో అతడు పరిగెత్తుకొచ్చాడు. వాడికి టికెట్ అందనేలేదు. ఎవడికో డబ్బులిచ్చి వచ్చాడు. కొందరు టికెట్ లేకపోతే టి.సి వచ్చి నానాయాగీ చేస్తాడన్నాడు.
ఈ కథ ప్రయాణ సమయంలో విభిన్న మనస్తత్వాలు గల మానవ హృదయాలను ఆవిష్కరిస్తుంది. రచయిత కొత్తగూడెంలో బంధువుల వివాహ వేడుకలకు అటెండయి తిరిగి వరంగల్లుకు వెళ్తున్న సందర్భంలో జరిగింది. రైలు చాల రద్దీగా ఉంది. కూర్చోటానికి జాగా ఎక్కడా కన్పించలేదు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి ఫలక కేంద్రిత చతుష్కోణీయ జాలకం ఒక యూనిట్సల్ ఎన్ని జాలక బిందువులు ఉన్నాయి?
ఫలక కేంద్రిత చతుష్కోణీయ జాలకంలో యూనిట్సల్కు ఫలక కేంద్రిత పరమాణువుల సంఖ్య = 6 × 1/2 = 3 పరమాణువులు మొత్తం జాలక బిందువుల సంఖ్య 1 + 3 = 4
Telugu
tel
original-annotations
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
ఇచ్చిన వాక్యం ప్రత్యక్ష కథనం అయితే పరోక్ష కథనంగా లేకపోతే పరోక్ష కథనం అయితే ప్రత్యక్ష కథనంగా పరివర్తనం చేయండి. తనకు ఏ వ్యసనాలు లేవనీ శీల సంవర్ధనంలో అభిమానపడతానని ఆయన అన్నాడు.
పరోక్ష కథనం : తనకు ఏ వ్యసనాలు లేవనీ శీల సంవర్ధనంలో అభిమానపడతానని ఆయన అన్నాడు. ప్రత్యక్ష కథనం : “నాకు ఏ వ్యసనాలు లేవు. శీల సంవర్ధనంలో అభిమానపడతాను” అని ఆయన అన్నాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: ఉల్క
నిప్పు కణం, కాగడా
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
స్వల్పకాలిక విత్తానికి ఉన్న వనరులు ఏవి ?
ఒక సంవత్సరము కంటే తక్కువ కాలానికి అనగా స్వల్ప కాలానికి అవసరమయ్యే నిధులను స్వల్పకాలిక విత్తము అంటారు. ఈ విత్తము సంస్థ యొక్క నిర్వహణ మూలధన అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది నగదు నుంచి సరుకు, సరుకు నుంచి ఋణగ్రస్తులు మరియు నగదుగా మారుతుంది. స్వల్పకాలిక విత్తానికి మూలాధారాలు: 1. బ్యాంకు పరపతి: వ్యాపార సంస్థలకు అవసరమయ్యే స్వల్పకాలిక వనరులను బ్యాంకులు ఋణాలు, క్యాష్ క్రెడిట్లు, ఓవర్ డ్రాఫ్ట్ రూపములో ధనసహాయము చేస్తాయి. ఎ) ఋణాలు: ఈ పద్ధతిలో బ్యాంకులు పెద్ద మొత్తములో అడ్వాన్సు చేస్తుంది. ఈ ఋణాలని చరాస్థులు లేదా స్థిరాస్థుల హామీ మీద మంజూరు చేస్తారు. అనుమతించిన ఋణం మొత్తంపై వడ్డీని చెల్లించాలి. బి) క్యాష్ క్రెడిట్: ఇది ఒక పరపతి సదుపాయము సర్దుబాటు. బ్యాంకు వ్యాపార సంస్థలకు ఒక పరిమితికి లోబడి పరపతిని మంజూరు చేస్తుంది. ఈ పరపతిలో ఎంత అవసరమో అంత మొత్తాన్నే వ్యాపార సంస్థ వాడుకుంటుంది. వడ్డీని వాడుకున్న మొత్తానికే ఛార్జి చేస్తారు. సి) ఓవర్ డ్రాఫ్ట్: ఈ విత్త సదుపాయము ప్రకారము బ్యాంకరు వ్యాపార సంస్థ ఖాతాలో నిల్వ కంటే ఎక్కువ మొత్తాన్ని వాడుకునే అవకాశము కల్పిస్తుంది. దీనిని ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యము అంటారు. ఈ పరిమితిని బ్యాంకరు నిర్ణయిస్తాడు. నిల్వ కంటే మించి వాడిన మొత్తము మీదనే వడ్డీని ఛార్జి చేస్తారు. 2. వర్తక ఋణాలు: ఒక సంస్థ తన ఖాతాదారులకు అరువు ఇచ్చినట్లే తరుచుగా తన సప్లయిదారుల నుంచి అరువు సౌకర్యాన్ని పొందుతుంది. దీనిని వర్తకపు ఋణము అంటారు. దీనిని నగదు పూర్వకముగా ఇవ్వడం జరగదు. కాని కొనుగోలు చేసిన సరుకునకు వెంటనే నగదు చెల్లించనవసరము లేదు. ఆర్థికపుష్టి, గుడ్ విల్ ఉన్న సంస్థలకు, | ఖాతాదారులకు వర్తకపు ఋణాన్ని ఇస్తారు. 3. వాయిదా. పరపతి: యంత్రాలు, యంత్రపరికరాలు సప్లయిదారుల నుంచి వ్యాపార సంస్థలు పరపతిని పొందవచ్చు. సాధారణముగా సప్లయిదారులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువను 12 నెలలు అంత కంటే ఎక్కువ కాలానికి చెల్లించడానికి అంగీకరిస్తారు. నగదు ధరలో కొంత మొత్తము చెల్లించి, మిగిలినది కొన్ని వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది. 4. వినియోగదారుల నుంచి అడ్వాన్సులు: సాధారణముగా వ్యాపార సంస్థలు ఆర్డర్లతో పాటు కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా స్వీకరించవచ్చును. ఖాతాదారుల ఆర్డర్ ప్రకారము వారికి భవిష్యత్తులో సప్లయి చేసే వస్తువుల ధరలో కొంత భాగాన్ని వినియోగదారుల అడ్వాన్సు సూచిస్తుంది. ఇది స్వల్పకాలిక మూలధన వనరు. 5. వాణిజ్య పత్రాలు: ఒక సంస్థ స్వల్పకాలానికి నిధులను అంటే 90 రోజులనుంచి 365 రోజుల లోపు కాలవ్యవధితో సేకరించడానికి జారీ చేసే హామీ లేని ప్రామిసరీ నోటు “వాణిజ్య పత్రము”. దీనిని ఒక సంస్థ వేరొక సంస్థకు, భీమా కంపెనీలకు, బ్యాంకులకు, పెన్షన్నిధి సంస్థలకు జారీ చేస్తుంది. ఈ ఋణంపై హామీ లేనందున మంచి పరపతి రేటింగ్ ఉన్న సంస్థలే వీటిని జారీ చేస్తాయి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
పాఠశాల తరుఫున చూసిన పర్యాటక ప్రదేశంలో నీకు కల్గిన అనుమానాలను మీ గురువుతో ఏమని అడుగుతావు ?
గోలకొండ కోటలో మిద్దెల మీద రూఫ్గ గార్డెన్స్ ఏర్పాటు ఆ రోజుల్లోనే ఎలా చేయగలిగారు ? ఈ ఆలోచన ఎలా వచ్చింది ? ఒక వృక్షాన్ని ఇతర దేశాల నుండి తెప్పించుకొనే ఆలోచన ఎలా కల్గింది ఒక ముస్లిం రాజు బ్రాహ్మణ భక్తి కలవాడై మత సామరస్యాన్ని చాటాడు. తర్వాత కాలంలో వచ్చిన నైజాం నవాబు తెలంగాణ నేలపై హింసను ప్రజ్వరిల్ల చేశాడు. ఎందుకు ఈ తేడా ? మహామారీ పీడ తొలగించడానికి సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలు చేశారని, దాని ఫలితంగా ఆ పీడ పోయిందంటారు. ఆ రోజుల్లో జన విజ్ఞాన కేంద్రాలు లేవా ? ఉమ్రావు విహారానికి రావడంలోని ఆర్భాటం నేటి నాయకుల వృథా ప్రయాణాలను తలపిస్తోంది. ప్రజల సొమ్ము దుబారా కావడం లేదా ?
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఒక ద్రావణానికి ఫినాఫ్తలీన్ సూచిక కలిపితే ఆ ద్రావణం గులాబీ రంగుకి మారింది. అయిన ఆ ద్రావణం pH విలువ ……… A) 5 B) 6 C) 7 D) 10
D) 10
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
I wonder ఆకెళ్ళ రాఘవేంద్ర ఫౌండేషన్ ను ఎప్పుడు స్థాపించారు? Can you get me some context to answer this (in the same language as my question)?
ఆకెళ్ల రాఘవేంద్ర (జననం: జూన్ 1, 1974) ఐఎఎస్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమాని. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ లాంటి వివిధ శాస్త్రాలపై గట్టి పట్టు ఉన్న విద్యావేత్త. వ్యక్తిగతం ఆకెళ్ల రాఘవేంద్ర పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి. పెరిగినది కోనసీమలోని అమలాపురం ప్రాంతంలో. పదవ తరగతి వరకు మురమళ్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఆపై అమలాపురంలోని ఎస్ కె బి ఆర్ కళాశాలలో బి.ఎస్సీ వరకు విద్యాభ్యాసం చేశారు. తండ్రి పేరు సుబ్రహ్మణ్య శర్మ, తల్లి సూర్యకుమారీ లలిత. వీరికి గల ముగ్గురి సంతానంలో చివరివారు ఆకెళ్ల రాఘవేంద్ర. భార్య పేరు మాధవి. కుమార్తె సిరివెన్నెల; కుమారుడు సంకల్ప రుత్విక్.[1] ఉద్యోగం డిగ్రీ పూర్తవగానే 1994లో రాఘవేంద్ర భారతదేశంలోని అత్యున్నత స్థాయి పరీక్ష అయిన IASకి సిద్ధమయ్యారు. కాని, ఇంటర్వ్యూ స్థాయి వరకు వెళ్లగలిగినా - చివరకు 12 మార్కుల్లో IASని కోల్పోయారు. అనంతరం 1997 నుంచి 2000 వరకు పాత్రికేయుడిగా ఈనాడు, ఈటీవీలలో పనిచేశారు. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలలో వృత్తి పరమైన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం, వెబ్‌దునియా.కామ్ వారి తెలుగు వెర్షన్ వెబ్‌ప్రపంచం.కామ్‌లో సీనియర్ కరస్పాండెంట్‌గా చేరి, చెన్నై విభాగానికి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ ఉద్యోగంలో 2003 వరకూ పనిచేసి - ఆపై IAS విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 10 వేలమందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి - కొన్ని వందల మందిని అత్యున్నత సర్వీసులలో ప్రవేశించేలా చేసిన శిక్షకుడు, విద్యావేత్త ఆకెళ్ల రాఘవేంద్ర. వ్యక్తిత్వం సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆకెళ్ల.. తన లక్ష్యం తృటిలో చేజారినా ఏ మాత్రం కుంగిపోకుండా.. స్వశక్తితో జీవితాన్ని పరమార్థంగా మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. IAS అధికారి కావాలానే ఆశయంతో నాలుగు సార్లు సివిల్స్ పరీక్షలు రాసినా ఫలితం లేకపోవడంతో తొలుత ఆయన కొంత నైరాశ్యానికి లోనైనా - వెన్వెంటనే మరింత శక్తితో అడుగు ముందుకు వేశారు. నాలుగు సార్లు పరీక్ష రాశాక - IASని ఎలా సాధించాలో తెలిసొచ్చింది ఆకెళ్లకు. తనలా ఎవరూ "అవగాహన సరైన సమయంలో" అందకపోవడం వల్ల విఫలం కాకూడదన్న ఉద్దేశంతో - తాను ఎక్కడ విఫలమయ్యానో తెలుసుకొని - ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలో చెప్పే ప్రయత్నం చేశారు ఆకెళ్ల రాఘవేంద్ర. అదే
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి విక్షిప్త ప్రావస్థ, విక్షేపణ యానకం వీటి మధ్య గల అన్యోన్య చర్యల ఆధారంగా కొల్లాయిడ్లను ఎలా వర్గీకరిస్తారు?
విక్షిప్త ప్రావస్థ(ద్రావితం) కణ పరిమాణం 1mµ – lµ వరకు ఉండే ద్విగుణాత్మక విజాతి వ్యవస్థను కొల్లాయిడ్లు అంటారు. కొల్లాయిడ్ల వర్గీకరణ : విక్షిప్త ప్రావస్థ మరియు విక్షేపక యానకం మధ్యగల సంబంధం ఆధారంగా వర్గీకరణ జరిగింది. ఎ) లయోఫిలిక్ కొల్లాయిడ్లు (ద్రవ ప్రియ కొల్లాయిడ్లు) : వీటిలో విక్షేపక యానకంకూ,, విక్షిప్త ప్రావస్థకీ మధ్య ఎక్కువ ఆపేక్ష ఉంటుంది. ఉదా : స్టార్చ్ కొల్లాయిడ్ ద్రావణం లయోఫిలిక్. బి) లయోఫోబిక్ కొల్లాయిడ్లు (ద్రవ విరోధి కొల్లాయిడ్లు) : వీటిలో విక్షిప్త ప్రావస్థకూ, విక్షేపక యానకానికీ మధ్య ఆపేక్ష ఉండదు. ఉదా : గోల్డ్ కొల్లాయిడ్ ద్రావణం లయోఫోబిక్..
Telugu
tel
original-annotations
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
Content: విశాఖపట్నం బుధవారం(18.03.2020) జరిగిన సచివాలయ ఉద్యోగుల సంఘం ఎగ్జిక్యూటివ్ కమిటి సమావేశంలో ఈ విషయంపై చర్చించారు. మే నెలాఖరు నాటికి విశాఖ వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని ఉద్యోగ సంఘ నాయకులు సచివాలయ సిబ్బందికి సూచించారు. అమరావతి నుంచి కార్యనిర్వాహక రాజధానిని విశాఖ తరలించాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దికాలం కిందట నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో సచివాలయం విశాఖపట్నానికి తరలనుండడంతో ఉద్యోగులూ అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. విశాఖ వెళ్తున్న నేపథ్యంలో తమ డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. దీనికి సంబంధించి ఏమైనా సమస్యలుంటే సంఘం దృష్టికి తేవాలని సూచించారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు * ఇళ్ల స్థలాలు * 2015-19 మధ్య ఇళ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ కొనుగోలు చేసినవారికి వడ్డీలేని రుణాలు. * విశాఖలో పాఠశాలలో అడ్మిషన్లు * భార్య లేదా భర్త ఉద్యోగస్తులైతే (కేంద్రం, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ సంస్థలు లేదా శాఖలు) వారి బదిలీలు, అంతర్రాష్ట్ర బదిలీలు, స్థానిక హోదా * షిఫ్టింగు అలవెన్స్ * బ్యాచిలర్లు, కుటుంబాలకు వసతి * అమరావతిలో ఇళ్లు లేదా స్థలాలు కొనని వారికి ప్రత్యేక లోన్లు * ౩౦ శాతం ఇంటి అద్దె భత్యం * రవాణా సౌకర్యం, ఇతర అంశాలు. సానుకూలంగా ప్రభుత్వం ఉద్యోగులకు ఉండే సాధారణ సమస్యలు అంటే.. అక్కడ వసతి కల్పించడం, స్కూల్ అడ్మిషన్లు, ఇంటి స్థలాలు, భాగస్వామి బదిలీలు వంటి వాటిపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ''మాకున్న సౌకర్యాలు ఐదు రోజుల పని, ౩౦ శాతం అద్దె అలవెన్సు విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. ఇక అమరావతి పరిసరాల్లో పనిచేస్తున్న స్పౌజ్ ట్రాన్సఫర్లు, తెలంగాణలో ఉండిపోయిన వారి బదిలీల విషయంలో ప్రభుత్వం డేటా అడిగింది. అది మ్యూచువల్ గా చేయవచ్చేమో ఆలోచిస్తోంది. స్కూల్ అడ్మిషన్లు ఎంత మందికి కావాలి? అమరావతిలో ఇప్పటికే ఇళ్లు కట్టుకున్న వారు ఎంత మంది? బ్యాచిలర్ ఎకామిడేషన్ ఎందరికి అవసరం వంటివి కూడా డాటా ఇవ్వమన్నారు.'' అని సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షులు వెంకట్రామి రెడ్డి బీబీసీతో చెప్పారు. జూన్ మొదటి వారంలో వెళ్లాల్సి ఉంటుందని తాము అనుకుంటున్నామని, అదే విషయం ఉన్నతాధికారులు చెప్పామన్నారాయన. కోర్టు కేసులు వంటి అంశాలు ఈ తరలింపును ప్రభావితం చేస్తాయని ఇప్పటివరకు రాజధాని తరలింపు విషయంలో అందరి కంటే ఎక్కువ ప్రభావితం అయ్యే వారిలో సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారని అన్నారు. కాగా సచివాలయ ఉద్యోగులు తొలి నుంచీ...
ఆంధ్రప్రదేశ్‌కు కార్యనిర్వాహక రాజధాని(ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌)గా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించిన విశాఖపట్నానికి తరలేందుకు సచివాలయ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
అశోకుని గొప్పతనాన్ని సంక్షిప్తంగా వివరించండి.
భారతీయ చక్రవర్తులలోనే గాక ప్రపంచ చక్రవర్తులలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు. అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యం ఆసేతు హిమాచల పర్యంతం విస్తరించింది. తొలి జీవితం: అశోకుడు బిందుసారుని కుమారుడు. తండ్రి మరణానంతరం క్రీ.పూ. 273లో మౌర్య సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే అశోకుడికి, అతని సోదరులకు మధ్య సింహాసనం కోసం పోరాటం జరగటం వల్ల అశోకుడు తన పట్టాభిషేకాన్ని క్రీ.పూ. 269లో జరుపుకున్నాడు. సింహళ చరిత్ర గ్రంథాలు అశోకుని స్వభావం క్రూరమైనదని, తండ్రి మరణానంతరం తన 99 మంది సోదరులను వధించి సింహాసనాన్ని ఆక్రమించాడని వివరిస్తున్నాయి. అయితే అశోకుడు ఒక శిలాశాసనంలో తన సోదరుల, బంధువుల సంక్షేమానికి తీసుకున్న శ్రద్ధను ప్రస్తావించాడు. కాబట్టి అశోకుని వ్యక్తిత్వాన్ని మార్చటంలో బౌద్ధమతం యొక్క గొప్పదనాన్ని నొక్కిచెప్పటం కోసం ఈ ఐతిహ్యాన్ని సృష్టించారని, అది వాస్తవం కాదని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అశోకుని చరిత్రకు ఆధారాలు: అశోకుని ఉదాత్త లక్ష్యాలు, ఆదర్శాలు, పరిపాలనా కాలంలోని ముఖ్య సంఘటనలను తెలుసుకోవడానికి అతడు దేశంలో వివిధ ప్రాంతాల్లో వేయించిన శిలాస్తంభ శాసనాలు ఎంతో ఉపకరిస్తాయి. ఈ శాసనాలు బ్రాహ్మీలిపిలో వున్నాయి. బౌద్ధమత గ్రంథాలైన “మహావంశ”, “దివ్యావదాన” కూడా అశోకుని చరిత్రకు సంబంధించిన అంశాలను వివరిస్తాయి. అశోకుడు తన శాసనాలలో తనను ‘దేవానాంప్రియ’ (దేవతలకు ప్రియమైనవాడు), ‘ప్రియదర్శి’ (చక్కని రూపం కలవాడు) అని చెప్పుకున్నాడు. కళింగ యుద్ధం: అశోకుడు మౌర్య సింహాసనాన్ని అధిష్టించక పూర్వం ఉజ్జయిని పాలకుడుగా పనిచేసి పరిపాలనానుభవాన్ని గడించాడు. పట్టాభిషేకం జరుపుకున్న 9 సంవత్సరాలకు (క్రీ.పూ. 261) సామ్రాజ్య విస్తరణకాంక్షతో కళింగపై దండెత్తాడు. అందుకు కారణం మగధ సామ్రాజ్యంలో భాగంగా వున్న కళింగ, నందరాజుల పతనంతో స్వతంత్రించింది. పైగా దక్షిణ భారతదేశానికి వున్న, భూ, జల మార్గాలు కళింగ ద్వారా వుండటం వల్ల దానిని స్వాధీనం చేసుకోదలిచాడు. క్రీ.పూ. 261లో జరిగిన కళింగ యుద్ధంలో లక్షమంది హతులైనట్లు, లక్షన్నర మంది ఖైదీలుగా పట్టుబడినట్లు అశోకుడు తన 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. ఈ విజయంతో కళింగ మౌర్య సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. కళింగ యుద్ధం అశోకునిలో వినూత్నమైన హృదయ పరివర్తనను తెచ్చింది. చండాశోకుడు ధర్మాశోకుడుగా మారాడు. ఇకముందు యుద్ధాలు చేయకూడదని, ధర్మప్రచారం, ప్రజాసంక్షేమం కోసం పాటుపడాలని నిశ్చయించుకొన్నాడు. ఉపగుప్తుడనే బౌద్ధమతాచార్యుని వద్ద బౌద్ధమత దీక్ష తీసుకున్నాడు. రెండు సంవత్సరాల తరువాత బౌద్ధ భిక్షువుగా మారి బుద్ధగయ, లుంబిని, కపిలవస్తు, శ్రావస్తి, కుశ నగరాలను సందర్శించాడు. బౌద్ధభిక్షువుగానే రాజ్యభారాన్ని నిర్వహించాడు. సామ్రాజ్య విస్తీర్ణం: అశోకుని సామ్రాజ్యం సువిశాలమైనది. తమిళనాడు, అస్సాం ప్రాంతాలు మినహా మిగిలిన భారతదేశమంతా అశోకుని సామ్రాజ్యంలో భాగంగా వుంది. భారతదేశం వెలుపలి ప్రాంతాలైన కాబూల్, కాందహార్, హీరత్, బెలూచిస్థాన్లు ఇతని సామ్రాజ్యంలో చేరివున్నాయి. బౌద్ధమత వ్యాప్తి: బౌద్ధమతాన్ని స్వీకరించిన తరువాత అశోకుడు స్వదేశంలోను, విదేశాల్లోను బౌద్ధధర్మ ప్రచారం కోసం సంఘాలను ఏర్పాటు చేశాడు. బౌద్ధ ధర్మసూత్రాలను శిలలు, స్తంభాలపై చెక్కించి జనసమ్మర్ధ ప్రదేశాలలో, యాత్రాస్థలాల్లో వాటిని నెలకొల్పాడు. అహింసా సిద్ధాంతానికి అనుగుణంగా జంతు బలులు, వేటలు, మాంసాహార వంటకాలను నిషేధించాడు. పాటలీపుత్రంలో మూడవ బౌద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ధర్మబోధన చేయటానికి ధర్మ మహామాత్రులనే ప్రత్యేక అధికారులను నియమించాడు. మత ప్రచారకులను ఈజిప్టు, మాసిడోనియా, సైప్రస్, ఎపిరస్ మొదలైన దేశాలకు పంపాడు. అశోకుని ధర్మం: తన సామ్రాజ్య పటిష్టత కోసం అశోకుడు ఒక ధర్మాన్ని ప్రవచించాడు. అశోకుని ఆదర్శాలు, ఆలోచనలు అశోకుని ధర్మంలో కనిపిస్తాయి. అన్ని మతాల మహోన్నత ఆదర్శాలకు ఈ ధర్మం అద్దంపడుతుంది. ఈ ధర్మసూత్రాల్లో ప్రధానమైనవి: జీవహింస చేయరాదు. ఇతరుల విశ్వాసాలు, భావాలపట్ల సహనాన్ని చూపాలి. సర్వప్రాణులపట్ల కరుణ, జాలి చూపాలి. బానిసలు, సేవకుల పట్ల దయతో మెలగాలి. గృహస్థులను, బ్రాహ్మణులను, సన్యాసులను దయతో సత్కరించాలి. వారికి ధనసహాయాన్ని చెయ్యాలి. మాటలను అదుపులో పెట్టుకొని ఇతరుల మతాన్ని గౌరవించటం ద్వారానే తమ మతాన్ని, మత పలుకుబడిని పెంచుకోవాలి. ఈ సార్వజనీనమైన సూత్రాలను ఆచరించినట్లయితే మానవుడు సత్ప్రవర్తన, నైతికతలను సాధించి మోక్షాన్ని పొందుతాడు. అశోకుని పరిపాలన: అశోకుడు తన సామ్రాజ్యంలో రాష్ట్రస్థాయిలో పరిపాలనా వికేంద్రీకరణను ప్రవేశపెట్టాడు. పరిపాలనలో అతనికి యువరాజు, రాజకుమారుడు, కుమార, ఆర్యపుత్ర మొదలైనవారు సహాయపడేవారు. తక్షశిల, ఉజ్జయిని, వైశాలిలను రాష్ట్రాలకు కేంద్రాలుగా చేసి వాటికి కుమారులను రాష్ట్రపాలకులుగా నియమించాడు. రాజ్య వ్యవహారాల్లో రాజుదే తుదినిర్ణయం. న్యాయవిచారణలో అశోకుడు న్యాయమూర్తుల జాగు, అసహనాలను తొలగించి ప్రశంసనీయమైన మార్పులను ప్రవేశపెట్టాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది పదాలు / పదబంధాలను వివరించి రాయండి. అ) అంకితం కావడం ఆ) నైతిక మద్దతు ఇ) చిత్తశుద్ధి ఈ) సాంఘిక దురాచారాలు ఉ) సొంతకాళ్ళపై నిలబడడం
అ) అంకితం కావడం = సమర్పించడం / లీనం కావడం జవాబు: ఒక పనిని శ్రద్ధగా చేయడం, ఇచ్చిన పనిని త్రికరణ శుద్ధిగా చేయడం అని అర్థం. మహాత్మాగాంధీ జాతికి స్వాతంత్ర్యం కోసం అంకిత మయ్యారు. ఆ) నైతిక మద్దతు = నీతికి ఓటు వేయడం, నీతిని సమర్థించడం జవాబు: ఒక మంచి పనికి నైతిక మద్దతు చాలా అవసరం. అది లేనిదే విజయం లభించదు. మంచిచేసేవారికి / సంఘసంస్కర్తలకు నైతిక మద్దతు ఇవ్వాలి. ఇ) చిత్తశుద్ధి = మనస్పూర్తిగా, మనస్సు దోషం లేకుండా జవాబు: “చిత్తశుద్ధి కల్గి చేసిన పుణ్యము వృథా కాదు” అని వేమన చెప్పాడు. నేడు ఎక్కడచూసినా చిత్తశుద్ధి లేకుండా పనిని చేస్తున్నారు. తర్వాత బాధపడుతున్నారు. ఇది పనికిరాదు. ఈ) సాంఘిక దురాచారాలు = సంఘమునందలి చెడ్డ ఆచారములు జవాబు: సాంఘిక దురాచారాలు ప్రగతికి ఆటంకం కల్గిస్తాయి. సమాజం అభివృద్ధి సాధించాలంటే తప్పనిసరిగా సాంఘిక దురాచారాలకు దూరంగా ఉండాలి. సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి ఎందరో సంస్కర్తలు నడుంబిగించారు. ఉ) సొంతకాళ్ళపై నిలబడడం అంటే స్వతంత్ర భావనతో జీవించడం అని అర్థం. జవాబు: ఒకరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడరాదని భావం. శ్రమ పడకుండా డబ్బు సంపాదించటం నేడు సరదాగా మారింది. పరుల సొమ్ము పాము వంటిది. కాబట్టి తన కాళ్ళపై తను నిలబడి స్వతంత్రంగా జీవించడం అని దీని అర్థం.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింద ఇచ్చిన దానిని సంగ్రహించండి: కమలా హారిస్ భారతీయ తల్లికి, జమైకా తండ్రికి 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలోని ఆక్లండ్‌లో జన్మించారు. అయితే.. ఆమె అర్హతను సంప్రదాయవాద న్యాయ ప్రొఫెసర్ ఒకరు ప్రశ్నించారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అమెరికాలో జన్మించలేదనే బూటకపు సిద్ధాంతాన్ని కూడా ట్రంప్ అనేక ఏళ్ల పాటు ప్రచారం చేశారు. కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ మంగళవారం నాడు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక ప్రధాన పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి నల్లజాతి మహిళగా ఆవిర్భవించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌తో తలపడుతున్న డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌తో కలిసి ఆమె ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తారు. ట్రంప్ ఏమన్నారు? ట్రంప్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కమలా హారిస్ అర్హత గురించి వినిపిస్తున్న వాదనపై కొందరు ట్రంప్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూన.. ''ఆమెకు కావలసిన అర్హతలు లేవనే మాట నేను ఈ రోజే విన్నాను. అంతేకాదు.. ఆ ముక్క రాసిన లాయర్ చాలా ఉన్నత అర్హతలు గల వ్యక్తి, చాలా టాలెంట్ ఉన్న న్యాయవాది కూడా'' అని బదులిచ్చారు. ''అది నిజమేమో నాకు తెలియదు. ఆమెను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే ముందు డెమొక్రాట్లు ఆ విషయాన్ని తనిఖీ చేసుకుని ఉంటారని నేను అనుకునుండే వాడిని'' అని కూడా వ్యాఖ్యానించారు. ''కానీ అది చాలా సీరియస్ విషయం. ఆమె ఈ దేశంలో పుట్టలేదు కనుక ఆమెకు అర్హత లేదని మీరు అంటున్నారు. వాళ్లు అంటున్నారు'' అని పేర్కొన్నారు. కమలా హారిస్ అమెరికాలో పుట్టారనే విషయంలో ఎలాంటి ప్రశ్నా లేదని.. ఆ సమయంలో ఆమె తల్లిదండ్రులు చట్టబద్ధమైన శాస్వత నివాసులు కాకపోవుచ్చునని సదరు విలేకరి బదులిచ్చారు. దీనికి ముందు.. ట్రంప్ ఎన్నికల ప్రచార సలహాదారు జెన్నా ఎలిస్.. గురువారం నాడు సంప్రదాయ వాద బృందం జ్యుడీషియల్ వాచ్ అధిపతి టిమ్ ఫిటన్ చేసిన ట్వీట్‌ను రీపోస్ట్ చేశారు. ''అమెరికా రాజ్యాంగంలోని 'పౌరసత్వ నిబంధన' కింద ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్‌కు అర్హుల లేదా'' అని ఆ ట్వీట్‌లో టిమ్ ప్రశ్నించారు. కాలిఫోర్నియాలోని చాప్‌మన్ యూనివర్సిటీకి చెందిన లా ప్రొఫెసర్ జాన్ ఈస్ట్‌మన్ 'న్యూస్‌వీక్' మేగజీన్‌లో రాసిన ఒక అభిప్రాయ వ్యాసాన్ని కూడా ఆయన షేర్ చేశారు. లా ప్రొఫెసర్ వాదన ఏమిటి? అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ 2లో.. ''సహజంగా జన్మించిన పౌరులు మినహా మరే వ్యక్తీ అధ్యక్ష పదవికి అర్హులు కారు'' అని చెప్తున్న.
డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్‌కు.. దేశ ఉపాధ్యక్షురాలిగా పనిచేసే 'అర్హత' లేదని తాను విన్నానని అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తద్వారా.. విమర్శకులు జాతివివక్షతో కూడుకున్నదని తప్పుపట్టే ఓ న్యాయ సిద్ధాంతాన్ని ఆయన ఎగదోశారు.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
“పునరుద్దరింపబడని వనరుల సంరక్షణ” పై రెండు నినాదాలు తయారుచేయండి.
జీవ ఇంధనాలను వాడదాం – శిలాజ ఇంధనాలను తగ్గిదాం. ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడదాం – పర్యావరణాన్ని కాపాడదాం.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన కవికి కవి పరిచయం రాయండి: గువ్వల చెన్నడు
కవి పేరు : గువ్వల చెన్నడు జననం : వై.యస్. ఆర్. కడపజిల్లా, రాయచోటి ప్రాంతం. ప్రత్యేకతలు : లోకనీతిని, రీతిని పరిశీలించి సమాజ శ్రేయస్సు కోసం శతకం రచించాడు. రచనలు : గువ్వల చెన్న శతకం కాలం : 17వ శతాబ్దం
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
32, 20, 32, 16, 27, 32 ల బాహుళకం ఎంత ? జ. బాహుళకం = 32 58. తరగతి మధ్య విలువలను క్రింది ఏ కేంద్రీయ స్థాన విలువను గణించుటలో ఉపయోగిస్తాం ? A) మధ్యగతము B) సగటు C) బాహుళకం D) పైవన్నీ
A) మధ్యగతము
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
A అనేది an = 2n గా గల అంకశ్రేణిలో మొదటి ‘నాలుగు పదాలుగా గల సమితి, B అనేది a = 2^(n-1)గా గల గుణశ్రేఢిలో మొదటి నాలుగు పదాలుగా గల సమితి అయిన A ∩ B సమితిని కనుగొనుము. A) {2, 4, 8} B) {2, 4, 6, 8} C) {1, 2, 4, 8} D) {1, 2, 4, 6, 8}
A) {2, 4, 8} A = {2, 4, 6, 8}, B = {1, 2, 4, 8} A ∩ B = {2, 4, 8}
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
హక్కులకై పోరాడటం గురించి నాలుగు వాక్యాలలో రాయండి.
హక్కులకై పోరాడాలి. సమయము దాటిపోకుండా పోరాడాలి. ఈ దేశంలో పుట్టిన ప్రతీ వ్యక్తికీ అన్నిటి పైనా అందరిలాగే హక్కులున్నాయి. హక్కుల కోసం పోరాటంలో ప్రాణం పోయినా ఫరవాలేదు. హక్కులను సాధించాలి.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
నగర జీవనంపై కొన్ని నినాదాలు రాయండి.
“నగరంలో మనిషి జీవితం – చదవదగ్గ ఒక గ్రంథం”. “నగరజీవికి తీరిక దక్కదు – నగరజీవికి కోరిక తీరదు”. “నగరంలో మనిషివి మెర్క్యూరి నవ్వులు – నగరంలో మనిషివి పాదరసం నడకలు”. “నగరంలో వాహనాల రద్దీ – అవుతాడు మనిషి రోగాల బందీ”. “నగరంలో కొందరికి సుఖాల నెలవు – కొందరికి కష్టాల కొలువు”. “విద్యా – వైద్య కేంద్రం నగరం – విలాసాల సంద్రం నగరం”. “సాంకేతికతకు పెద్దన్న నగరం – వ్యాపారాలు దండిగున్నది నగరం”. “పల్లె తల్లివంటిది – నగరం ప్రియరాలివంటిది”.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన పదానికి వ్యుత్పత్య అర్ధం రాయండి: ఈశ్వరుడు
స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు – (శివుడు)
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
అదృఢ రాజ్యాంగంలోని ఏవైనా రెండు ప్రయోజనాలు, లోపాలను గుర్తించండి.
ప్రయోజనాలు: అదృఢ రాజ్యాంగం వ్యాకోచ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రాజ్యాంగంలోని అంశాలను కాలానుగుణంగా సులభంగా సవరించేందుకు వీలుంటుంది. అదృఢ రాజ్యాంగం ప్రజలను విప్లవాల ప్రమాదం నుండి కాపాడుతుంది. లోపాలు: అదృఢ రాజ్యాంగం ఆర్థిక స్వభావాన్ని కలిగిఉంటుంది. ప్రజాస్వామ్య రాజ్యాలకు అదృఢ రాజ్యాంగం అనువైనది కాదు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రజనన పరిశ్రమలు అంటే ఏమిటి?
ఈ పరిశ్రమలు వంశ క్రమానికి చెందుతాయి. కొన్ని జాతుల మొక్కలను, పశువులను, పక్షులను పునరుత్పత్తి చేసి, వాటిని అమ్మడం ద్వారా లాభాన్ని ఆర్జించే కార్యకలాపాన్ని ప్రజనన పరిశ్రమ అంటారు.. నర్సరీలు, చేపల పెంపకము, కోళ్ళ పరిశ్రమ ఇందుకు ఉదాహరణలు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
‘బడికి వెళ్ళు’ – ఇది ఏ రకమైన వాక్యం? A) విధ్యర్థక వాక్యం B) నిషేధార్ధక వాక్యం C) అనుమత్యర్థక వాక్యం D) ప్రశార్థక వాక్యం
A) విధ్యర్థక వాక్యం
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ప్రశ్న : శిలావరణములో మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాల జాబితాను తయారు చేయండి.
శిలావరణములో మార్పుకు కారణమయ్యే మానవ కార్యకలాపాలు : వ్యవసాయం (ప్రధానంగా పోడు వ్యవసాయం), అడవుల నిర్మూలన. ఇటుకలు, సిమెంటుతో నగరాలు కట్టడం, గృహ నిర్మాణం. గనుల తవ్వకం. ఆనకట్టల (పాజిట్లు) నిర్మాణం. రోడ్ల నిర్మాణం, వాహనాల వినియోగం మొ||నవి.
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
‘చెట్టు – నీరు’ పథకం గురించి, ప్రజలందరూ దానిలో పాల్గొనాలని ప్రబోధిస్తూ కరపత్రం సిద్ధం చేయండి.
‘చెట్టు – నీరు పథకం’ ఈనాడు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ‘నీరు’ యొక్క కొరత. మనకు పూర్వకాలంలో మహారాజులు, దాతలు గ్రామాల్లో చెరువులు త్రవ్వించి, వర్షం నీటిని దానిలో నిల్వ చేసి ప్రజలకు నీటి సదుపాయం కల్పించారు. దేశ విస్తీర్ణంలో మూడవ వంతు అడవులు ఉంటే మంచి వర్షాలు పడతాయి. ఇప్పుడు అడవుల విస్తీర్ణం తగ్గి పోయింది. దానితో వర్షాలు లేవు. దానితో నదులు నిండుగా ప్రవహించడం లేదు. ఇప్పుడు రోడ్లు, ఇళ్ళు అన్నీ కాంక్రీట్ అయి పోయాయి. దానితో నీరు భూముల్లోకి ఇంకడం లేదు. అందువల్ల ప్రతి ఇంటివారు ఇంకుడు గుంటలు ఏర్పాటు చేయాలి. చెరువులను బాగా త్రవ్వించి నీరు నిలువ చేయాలి. చెరువులలో, కాలువల్లో నీరు నిండుగా ఉంటే భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెంచాలి. అందువల్ల వాతావరణం చల్లబడుతుంది. పరిశుభ్ర మవుతుంది. మంచి వర్షాలు పడతాయి. ప్రభుత్వం ఇందుకే చెట్టు – నీరు పథకం మొదలు పెట్టింది. దీనిలో ప్రజలంతా పాల్గొనాలి. తమ ఊరిలో చెరువు వారు బాగు చేసుకోవాలి. ప్రజలందరికీ నీరు పుష్కలంగా లభించేలా చూడాలి. నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవాలి. వృక్ష పరిరక్షణ సమితి, హైదరాబాద్.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కంటెంట్: ''నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. మా ఊరంటే నాకు చాలా ఇష్టం'' అని యాభై ఏళ్ల రోసీ కోస్తోయా అన్నారు. ఆమె జంతు వైద్యురాలు, వ్యాపారవేత్త. తాను 'మీగా'నని కూడా ఆమె చెబుతుంటారు. స్పానిష్‌ ప్రాంతమైన గలీసియాలో మీగా అంటే.. అతీంద్రీయ శక్తులు ఉన్న ఒక మహిళ లేదంటే తెలివితేటలు కలిగిన మహిళ, ముఖ్యంగా స్థానికంగా లభించే మూలికలు, ద్రావణాల గురించి బాగా అవగాహన ఉన్న గ్రామీణ మహిళ. గలీసియాలోని అడవుల్ని ఆనుకుని ఉన్న కోస్తా తీరం, గ్రామీణ ప్రాంతాల్లోని పచ్చని అందాలంటే కోస్తోయాకు ఇష్టం. గలీసియా స్పెయిన్‌కు వాయవ్య కోస్తా తీరంలో ఉంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు గ్రామాలను వదిలిపెట్టేస్తున్నారు. ''మా నాన్న ఒక వ్యవసాయ క్షేత్రాన్ని నిర్వహించేవారు. చిన్నప్పుడు నేను ఆయనతో కలసి ఇక్కడి చిన్నచిన్న గ్రామాల గుండా నడుస్తూ వెళ్లేదాన్ని. అప్పటికే ఈ గ్రామాలకు ఆదరణ తగ్గిపోతోంది'' అని ఆమె అన్నారు. ఇప్పుడు.. స్పెయిన్‌లో ప్రజల సగటు వయసు పెరుగుతోంది. జననాల రేటు తగ్గుతోంది. మౌలిక సదుపాయాల కొరత ఎక్కువవుతోంది. ఈ కారణాలన్నీ గలీసియాను దెబ్బతీశాయి. స్పెయిన్ జాతీయ గణాంక సంస్థ ఐఎన్ఈ వెల్లడించిన వివరాల ప్రకారం.. గలీసియాలో ప్రజలు వదిలేసిన గ్రామాలు 3562. ప్రతివారం వీటికి మరొక గ్రామం తోడవుతోంది. ఈ నేపథ్యంలో కొస్తోయా, ఆమె భర్త.. బ్రిటన్‌లో పుట్టిన మార్క్ అడ్కిన్‌సన్ ఇద్దరూ కలసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించి, ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. గలీసియాలో మూతపడ్డ శివారు గ్రామాలకు తిరిగి ప్రజల్ని తీసుకువచ్చేందుకు వీరు మొత్తం గ్రామాలను అమ్మకానికి పెడుతున్నారు. కొస్తోయా తన వృత్తి జీవితంలో మొదటి భాగాన్ని రైతులు, వాళ్ల పశువులతో గడిపారు. 2005లో ఆమె, మార్క్ ఇద్దరూ కలసి గ్రామీణ ఆస్తులను కొనేందుకు, అమ్మేందుకు సొంతంగా ఒక కంపెనీ పెట్టారు. తొలినాళ్లలో తన ఇద్దరు కూతుళ్లతో కలసి అందమైన ఇళ్లను వెదికేందుకు రోడ్డు ప్రయాణాలు చేసేవాళ్లమని, ఆ తర్వాత గూగుల్ ఎర్త్‌పై ఆధారపడటం ప్రారంభించామని ఆమె గుర్తు చేసుకున్నారు. ఇళ్లను, గ్రామాలను అమ్మేందుకు ఇప్పుడు వాళ్లకు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతోంది. అవకాశాల కోసం వెతకాల్సిన పనిలేనంతగా వాళ్లు ప్రాచుర్యం పొందారు. కొనుగోలుదారులే నేరుగా వారి వద్దకు వస్తున్నారు. బ్రిటన్, అమెరికా, స్పెయిన్‌లోని ఇతర ప్రాంతాల నుంచే కస్టమర్లు వస్తున్నారు. (గతేడాది హాలీవుడ్ నటి గ్వినెత్ పాల్‌త్రో తన క్రిస్ట్‌మస్ బహుమతుల జాబితాలో గలీసియాలోని లుగో నగరానికి. ఇచ్చిన కంటెంట్ ని ఇలా సంగ్రహించవచ్చు:
స్పెయిన్‌లోని గలీసియా ప్రాంతంలో గ్రామీణ జనాభా భారీగా తగ్గిపోతోంది. ప్రజలు గ్రామాలను వదిలిపెట్టి, పట్టణాలు, నగరాలకు వెళ్లిపోతున్నారు. ఇలా, ప్రజలు వదిలేసిన గ్రామాలను ఇప్పుడు మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు.
Telugu
tel
re-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు అన్నవరం - శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం - శంఖవరం మండలం లో కలదు. రాజమహేంద్రవరం - విశాఖపట్నం ప్రధాన రహదారి పై కలదు. రైలు మరియు రోడ్డు రవాణా సౌకర్యం కలదు. అంతర్వేది - శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం - సఖినేటిపల్లి మండలం లో కలదు. రాజోలు మరియు పాలకొల్లు మీదుగా బస్సు సౌకర్యం కలదు. అప్పనపల్లి - శ్రీ బాల బాలాజీ దేవస్థానం - మామిడికుదురు మండలం లో కలదు. రాజోలు నుండి బస్సు సౌకర్యం కలదు. అమలాపురం - రాజోలు రహదారి పై పాశర్లపూడి వద్ద దిగి వెళ్ళవచ్చు. అయినవిల్లి - శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం - అయినవిల్లి మండలం లో కలదు. కొత్తపేట - ముక్తేశ్వరం రోడ్ లో కలదు. రావులపాలెం, ముమ్మిడివరం ల నుండి బస్సు సౌకర్యం కలదు. అమలాపురం - ముక్తేశ్వరం రహదారిలో ముక్తేశ్వరం వద్ద దిగి వెళ్ళవచ్చు. ఏడిద - ఏడిద సంగమేశ్వర స్వామి ఆలయం రాజమండ్రికి 25 కి.మీ.ల దూరంలో కలదు. బస్సు సౌకర్యం ఉంది. బిక్కవోలు - శ్రీ గోలింగేశ్వర ఆలయం, ఏకశిలా గణపతి ఆలయం - బిక్కవోలు మండలం లో కలదు. రాజమహేంద్రవరం - సామర్లకోట కెనాల్ రోడ్ పై కలదు. రైలు మరియు బస్సు సౌకర్యం కలదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం నుండి బస్సు సౌకర్యం కలదు. చదలవాడ తిరుపతి - శ్రీ శృంగార వల్లభ స్వామి దేవస్థానం. - పెద్దాపురం మండలం లో కలదు. కాకినాడ నుండి ప్రత్తిపాడు వెళ్ళే దారిలో దివిలి వద్ద దిగి వెళ్ళవచ్చును. చొల్లంగి - శ్రీ సోమేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయస్వామి దేవస్థానములు - తాళ్ళరేవు మండలం లో కలదు. కాకినాడ నుండి యానాం వెళ్ళే దారిలో కలదు. ధవళేశ్వరం - శ్రీ జనార్ధన స్వామి దేవస్థానం, (నవ జనార్ధన ఆలయములో ఒకటి), శివాలయం, ముత్యాలమ్మ తల్లి దేవస్థానం. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం లో కలదు. జిల్లాలో సుమారు అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు. సమీపం లో రాజమహేంద్రవరం వరకు రైలు సౌకర్యం కలదు. ద్రాక్షారామం - పంచారామాలలో ఒకటైన శ్రీ భీమేశ్వరాలయం కలదు. - రామచంద్రపురం మండలం లో కలదు. రామచంద్రపురం - యానాం దారిలో మరియు కాకినాడ - కోటిపల్లి దారిలో కలదు. కాకినాడ, రాజమహేంద్రవరం, యానం, రామచంద్రపురం, కోటిపల్లి ల నుండి బస్సు సౌకర్యం కలదు. కాకినాడ - కోటిపల్లి రైలు మార్గం కూడా ఉన్నది. కాని ప్రస్తుతం నడువట్లేదు. ద్వారపూడి - శ్రీ ద్వారపూడి ధర్మశాస్తా అయ్యప్ప స్వామి ఆలయం కలదు. మండపేట మండలం లో కలదు. రాజమహేంద్రవరం - సామర్లకోట కెనాల్ రోడ్ పై కలదు. రైలు...
తూర్పు గోదావరి జిల్లాలో పుణ్యక్షేత్రాలు
Telugu
tel
re-annotations
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
‘సెన్షియా’ అనగా ఎ) జ్ఞానం బి) విజ్ఞానం సి) సామాన్య జ్ఞానం డి) శాస్త్ర జ్ఞానం
ఎ) జ్ఞానం
Telugu
tel
original-annotations
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: ధాత
బ్రహ్మ, రక్షించువాడు, ఒక సూర్యుడు, త్రాగు వాడు
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
సంఘటనల ఆధారంగా వరుస క్రమంలో వాక్యాలను అమర్చడం అ) వంద యోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది. ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు. ఇ) విశ్వకర్మ కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు, ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు.
ఈ) శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనం మీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు. ఇ) విశ్వకర్త కుమారుడైన ‘నలుడు’ శిల్పకళా నిపుణుడు. ఉత్సాహం, శక్తి ఉన్నవాడు. సేతువు నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. అ) వందయోజనాల పొడవు, పది యోజనాల వెడల్పు గల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది. ఆ) శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ భాగాలుగా విభజించాడు.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన ప్రశ్నకు జవాబు ఇవ్వండి: దక్షిణ భారతదేశంలో, ప్రత్యేకించి మధ్యయుగ కాలంలో మరాఠా సామ్రాజ్యంలో ఏ రకమైన పన్నులు వసూలు చేయబడ్డాయి?
చౌత్ మరియు సర్దేశ్‌ముఖి
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
కింది వాక్యంలో సమానార్థక పదాలు (పర్యాయపదాలు) గుర్తించి రాయండి. చేటు కలిగించే పనులు చేయకూడదు. అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి.
చేటు, కీడు
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
క్రింద ఇచ్చిన గద్యాన్ని సంక్షిప్తీకరణ చెయ్యండి: గోదావరి జిల్లాల్లో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణగానూ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి డొక్కా సీతమ్మ. ఈమె తూర్పుగోదావరి జిల్లా, రామచంద్రాపురం తాలూకా మండపేట గ్రామంలో క్రీ.శ. 1841లో జన్మించింది. ఈమె తండ్రి అనుపిండి భవానీ శంకరం, తల్లి నరసమ్మ. ఆ రోజుల్లో స్త్రీ విద్యకు అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈమె చదువుకోలేదు. గోదావరీ పరివాహక ప్రాంతంలోని లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న పంతులు అనే ధనవంతునితో సీతమ్మకు వివాహమైంది. జోగన్న, సీతమ్మ గార్లది అన్యోన్య దాంపత్యం. శుచి, శుభ్రతలతో పాటు ఆప్యాయతాదరణలకు వారిల్లు పెట్టింది పేరు. ఎవరు ఏ వేళలో వచ్చి భోజనమడిగినా లేదనకుండా వండి వడ్డించిన అన్నపూర్ణ ఆమె. సీతమ్మ కేవలం అన్నదానమేకాదు, ఎన్నో పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు చేయూతనందించిన వితరణశీలి. డొక్కా సీతమ్మ కీర్తి ప్రతిష్ఠలు భారతదేశంలోనే కాక ఇంగ్లాండు దేశం వరకూ వ్యాపించాయి.
సీతమ్మ తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట గ్రామంలో జన్మించింది. లంకల గన్నవరానికి చెందిన డొక్కా జోగన్న అనే ధనవంతునితో సీతమ్మకు వివాహమైంది. ” ఎవరు, ఏవేళలో వచ్చినా లేదనకుండా’ వండి వడ్డించేది. ఈమె ఇంకా ఎన్నో శుభకార్యాలకు తోడ్పడింది. నిత్యాన్నదాతగా ప్రసిద్ధిగాంచిన డొక్కా సీతమ్మ ఖ్యాతి ఇంగ్లండు వరకూ వ్యాపించింది.
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
ఇచ్చిన భావం వచ్చేలాగా పద్యం రాయండి: మానవునకు మానవుడే లక్ష్యంకావాలి. మానవత్వము మానవజాతికి మేలును చేకూరు స్తుంది. చరిత్రకు ఉనికికి కొలబద్దకాదు. ధరిత్రిని గెలిపించటానికి మనందరం ప్రమాణం చేయాలి.
మానవునికి మానవుడే ధ్యేయం మానవత్వమే మానవతానికి శ్రేయం చరిత్రలు మన ఉనికికి కావు ప్రమాణం చరిత్రిని వెనక్కి నెట్టి చేయాలి ప్రయాణం
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
చదువు చెప్పిన గురువులు మీ పాఠశాలకు ఆహ్వానంపై వచ్చారు. ఎలా స్పందించి ఇంటర్వ్యూ చేస్తారో తెల్పండి.
నమోనమః గురువుగారు ! చాలా కాలానికి మిమ్మల్ని చూసే అదృష్టం కలిగింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది గురువు గారూ? ఇంకా మీరు కావ్యాల్ని రాస్తున్నారా ? మీకేమైనా అవార్డులు వచ్చాయా ? ఈనాడున్న విద్యా వ్యవస్థపై ఎలా స్పందిస్తారు స్వామీ ? గురువుగారు, అమ్మగారు బాగున్నారా ? ఏం చేస్తున్నారు ? ‘చిన్ని’ ఎలాగున్నాడు ? ఉద్యోగం చేస్తున్నాడా ? గురువుగారూ ! మా పాఠశాలలో ఉన్న విద్యార్థుల్ని. గురించి సందేశం ఇవ్వమని కోరుచున్నాను ?
Telugu
tel
original-annotations
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73