Dataset Viewer
inputs
stringlengths 4
2.8k
| targets
stringlengths 1
9.91k
| language
stringclasses 1
value | language_code
stringclasses 1
value | annotation_type
stringclasses 2
values | user_id
stringclasses 21
values |
---|---|---|---|---|---|
వితరణశీల న్యాయం అంటే ఏమిటి ?
|
వ్యక్తుల మధ్య యోగ్యత ప్రాతిపదికపై వస్తు సంపదను రాజ్యం పంపిణీ చేయడాన్ని వితరణశీల న్యాయం అని అంటారు. న్యాయమంటే ఒక రకమైన వితరణ పద్దతి అని అరిస్టాటిల్ పేర్కొన్నాడు. న్యాయాన్ని విప్లవాలకు వ్యతిరేకంగా వినియోగించే సాధనమని అరిస్టాటిల్ ఉద్దేశ్యం.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
Title: భారత్లోని చర్చిల్లో కన్ఫెషన్ ప్రక్రియకు తెరపడుతుందా?\nSummary: కన్ఫెషన్. ఈ ఇంగ్లీష్ పదం మొట్ట మొదట స్కూల్లో ఆఖరి రోజున 'కన్ఫెషన్ సెషన్' జరిగినప్పుడు తెలిసింది. ఆ రోజు స్నేహితులందరూ మనసువిప్పి మాట్లాడుకునేవారు. తమకు ఎవరంటే ఇష్టమో, ఏ టీచర్ అంటే ఇష్టం లేదో, ఎవరు ఎక్కువ అల్లరి చేశారో, వంటి విషయాలతో పాటు చాలా విషయాలను చర్చించుకునేవారు.\nArticle (Max 500 characters):
|
కన్ఫెషన్ అంటే నమ్మకం ఉన్నవారితో మన మనసులో దాచుకున్న రహస్యాలను పంచుకోవడం. అలా చేయడం వల్ల మనసులో ఉన్న భారమంతా పోతుంది.
ఈ కన్ఫెషన్లో ఒక పెద్ద షరతు ఉంది. సెషన్ పూర్తైన తర్వాత ఎవరూ దాని గురించి మాట్లాడకూడదు. ఎవరు ఏం చెప్పినా అది ఆ నాలుగు గోడల మధ్యే ఉండిపోతుంది.
కానీ కొందరిని బ్లాక్మెయిల్ చేయడానికి, లైంగికంగా వేధించడానికి ఆ కన్ఫెషన్ ఒక మార్గంగా మారుతుందని మాత్రం అప్పుడు అనుకోలేదు.
కేరళలో ఇటీవల ఒక చర్చిలోని ఫాదర్ తనను ఏళ్ల తరబడి లైంగికంగా వేధించినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు ఒక వివాహిత ఆరోపించ
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
సందేహార్థక వాక్యం అంటే ఏమిటి?
|
రవి, పనిచేస్తాడో, చెయ్యడో? పై వాక్యం చదివితే, రవి పని చేయటం అనే విషయంలో అనుమానం, అంటే సందేహం కలుగుతున్నది కదా! ఇలా సందేహాన్ని తెలిపే వాక్యాలను “సందేహార్థక వాక్యాలు” అంటారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
‘యతి’ అంటే ఎన్నవ అక్షరము?
A) మూడవ
B) రెండవ
C) ఒకటవ
D) నాల్గువ
|
C) ఒకటవ
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఎంటిరోసీలోమ్/ఆంత్రశరీర కుహరం అంటే ఏమిటి ? జంతురాజ్యంలో ఎంటిరోసీలోమ్ వర్గాలను పేర్కొనండి.
|
ఆదిఆంత్ర మధ్యత్వచ కోశాలనుండి ఏర్పడిన శరీర కుహరాన్ని ఆంత్ర శరీర కుహరం అందురు. వర్గము ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటాలు ఎంటిరోసీలోమేటా వర్గములు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
5x – 3 అనునది ………… బహుపది.
(A) రేఖీయ
(B) వర్గ
(C) ఘన
(D) A మరియు B
|
(A) రేఖీయ
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ప0టలరకాలు.
|
ఇవి వర్షాధార పంటలు. కేవలం వర్షం తోనే ఈ పంటలు పండతాయి. ఉదా: ప్రత్తి, వేరుచెనగ, పొగాగు, జొన, సజ్జ మొదలగునవి.
మెట్ట పంటలకు ఉదాహరణ
పుగాకు
ప్రత్తి మొదలగునవి.
వర్గం:పంటలు
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
నిమ్మ పండు లో ఏ ఆసిడ్ ఉంటుంది?
|
నిమ్మ పండు లో సిట్రిక్ ఆసిడ్ ఉంటుంది.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి.
2004లో సంభవించిన సునామీలో ముంపుకు గురైన దీవి ఏది?
|
ఇందిరా పాయింట్.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
సురవరం ప్రతాపరెడ్డి సాహిత్యసేవను తెలుపండి.
|
సురవరం ప్రతాపరెడ్డి సంపన్న కుటుంబీకులు. బి.ఏ. బి. ఎల్ పట్టభద్రులు. న్యాయవాద వృత్తి చేపట్టడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికి, ప్రభుత్వ ఉద్యోగం కూడా చేయకుండా, జీవితాంతం తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన త్యాగమూర్తి సురవరం ప్రతాపరెడ్డి. ఈయన బహుభాషావేత్త, అనేక గ్రంథాలు రాశారు. ఉత్తమశ్రేణి పరిశోధకులు, నిర్భయంగా పత్రికను నడిపిన సంపాదకులు.
ఆయన గోలకొండ పత్రిక ద్వారా తెలంగాణా ప్రజలను అన్ని రంగాలలో మేలుకొల్పినారు. గోలకొండ పత్రికా సంపాదకునిగా వీరు వ్రాసిన సంపాదకీయాలు అనేక విషయాలకు విజ్ఞాన నిక్షేపాలవంటివి. రామాయణ రహస్యాలు, హిందువుల పండుగలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర మొదలైన గొప్ప పరిశోధనాత్మకమైన గ్రంథాలను రాశారు. ప్రతాపరెడ్డి మంచికవులు, కథకులు, విమర్శకులు, వ్యాసకర్తలు, బహుముఖ ప్రతిభాసంపన్నులు. వారు రాసిన నిరీక్షణము వంటి కథలు కథానికా వాఙ్మయంలో మొదటి శ్రేణికి చెందిన కథలు. తమ రచనల ద్వారా తెలంగాణా సమాజాన్ని చైతన్యవంతం చేశారు. గోలకొండ కవుల సంచిక ద్వారా తెలంగాణలో మరుగున పడిన శతాధిక కవులను వెలుగులోకి తెచ్చారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధాలు రాయండి:
శివరా అంతట సోనదేవుమొగమై సీరత్నముల్ పూజ్య, లే
యవమానంబు ఘటింపరా, దిది మదీయాదర్శ మస్మచ్చమూ
ధవు లీయాజ్ఞ నవశ్య మోమవలె; నీతాత్పర్యమున్ జూచి, లో
కువ చేకూరమి నెంచి, నీయెద దొసంగు బ్లేమి భావించితిన్
|
అంతట = అంతలో
శివరాజు = ఛత్రపతి శివాజీ
సోనదేవు మొగమై = సో దేవును వైపు తిరిగి
స్త్రీ రత్నముల్ = శ్రేష్ఠులైన స్త్రీలు
పూజ్యులు = పూజింప తగినవారు
ఏ అవమానంబు = ఏ విధమైన అవమానమును
ఘటింపరాదు = జరుగరాదు
ఇది = ఈ పద్దతి
మదీయ = నా యొక్క
ఆదర్శము = ఆశయము
అస్మ త్ = నా యొక్క
చమూధవులు = సైన్యాధికారులు
ఈ + ఆజ్ఞను = ఈ ఉత్తర్వును
అవశ్యము = తప్పనిసరిగా
ఓమవలె = రక్షించాలి
నీ తాత్పర్యమున్ = నీ భావమును
చూచి = పరిశీలించి
లోకువ = తక్కువ
చేకూరమిన్ = కలుగపోవుటను
ఎంచి = పరిశీలించి
నీ + ఎడ = నీ పట్ల
దొసంగుల్ + లేమి = తప్పులు లేకపోవుటను
భావించితిన్ = గ్రహించితిని
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
సమోపాంత ప్రయోజన సూత్ర పరిమితులను తెల్పండి.
|
ఈ సూత్రం మన్నిక కల్గిన వస్తువుల విషయంలో వర్తించదు.
విభజించుటకు వీలుకాని వస్తువుల విషయంలో ఈ సిద్ధాంతం వర్తించదు.
వినియోగదారుడు ఇష్టపడే వస్తువులను మార్కెట్లో లభ్యం కాని పరిస్థితిలో ఈ సూత్రం పనిచేయదు.
వ్యక్తులు సంప్రదాయాలను నెరవేర్చటానికి వ్యయం చేస్తూ ఉంటారు.
ఉదా: వివాహం, కర్మకాండ మొదలగునవి. అటువంటి వాటి విషయాలలో ఈ సూత్రం వర్తించదు.
వినియోగదారుని ఆదాయం, వస్తువుల ధరలు స్థిరంగా ఉన్నప్పుడే ఈ సూత్రం వర్తిస్తుంది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
కింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి.
1. శక్యం అ) నేడు
2. శుభం ఆ) అశక్యం
3. నాడు ఇ) అశుభం
|
1. శక్యం ఆ) అశక్యం
2. శుభం ఇ) అశుభం
3. నాడు అ) నేడు
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
Hint:
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది. ఈ కొండ శివుడని పురాణములు తెల్పుచుండటము చేత ఈ కొండకు తూర్పున గల అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధాన్యమీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పుకొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు.
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఉద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యమూ, అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరిప్రదక్షణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరిప్రదక్షణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేసారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపాన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేదా తెల్లవారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కి.మీ. దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరిగి రోడ్డుకి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది . అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది.
గిరిప్రదక్షిణం
గిరి ప్రదక్షణం చేసేటప్పుడు తిస్కోవాల్సిన జాగ్రత్తలు
గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడా తీసుకువెళ్ళకండ
|
None
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి:
హనుమ వృత్తాంతము : తల్లీ ! సీతమ్మ మా అమ్మ అంజనాదేవి గొప్ప అరణ్యంలో భయంకరమైన తపస్సును వాయుదేవుడిని ఉద్దేశించి చేసింది. ఆ వాయుదేవుని అనుగ్రహంతో, ఆమె నన్ను కుమారుడిగా పొందింది. నేను సుగ్రీవునికి మంత్రిని. నా పేరు హనుమంతుడు.
అమ్మా ! రాముడు నీకు ఇచ్చిన ఉంగరాన్ని నేను నీకు తెచ్చి ఇచ్చాను. దూత వట్టి చేతులతో వెళ్ళడం సముచితం కాదు. నేను నిన్ను దర్శించినందులకు గుర్తుగా, నీ శిరోరత్నాన్ని నాకు ఇచ్చి పంపించు అని హనుమంతుడు సీతను కోరాడు.
|
సీత విశ్వాసం కల్గించడానికి హనుమ తన శరీరాన్ని, ఆకాశమును తగిలే అంత ఎత్తుకు పెంచాడు. తిరిగి సూక్ష్మరూపం ధరించాడు. సీత తన శిరోరత్నాన్ని హనుమంతునకు ఇచ్చి, రామునికి చెప్పమని తన సందేశాన్ని తెల్పింది. సీత తన వీపుపై కూర్చుంటే, తెల్లవారేలోగా రాముని వద్దకు తీసికొని వెడతానని హనుమ సీతకు చెప్పాడు. దొంగతనంగా తీసికొని వెళ్ళడం, రామునికి కీర్తికరం కాదని సీత చెప్పింది.
హనుమంతుడు సీతను ఊరడించడం : – “అమ్మా ! నీ భర్త రాముడు సముద్రాన్ని దాటి సుగ్రీవ, నుషేణాది వానర వీరులతో వచ్చి, నీచుడైన రావణుని చంపి, రాజసంతో నిన్ను తీసుకొని సైన్యంతో వెడతాడు. నా మాట నమ్ము తల్లీ !” అని, హనుమ సీతకు తన సందేశాన్ని విన్నవించి ఆమెకు ధైరాన్ని కల్గించాడు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
భారతదేశంలో ఉన్న మతాల పేర్లను రాయుము.
|
భారతదేశంలో ఉన్న మతాల పేర్లు :
1. హిందూ మతము
2. క్రైస్తవ మతము
3. ఇస్లాం మతము
4. బౌద్ధ మతం
5. జైన మతం
6. సిక్కు మతం
7. పార్శీ మతం (జోరాస్ట్రియన్) మొ||నవి.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
శాసన నిర్మాణ ప్రక్రియలో శాసనసభ పాత్ర ఏమిటి ?
|
ప్రజాస్వామ్యంలో శాసనసభ శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రధానపాత్ర పోషిస్తుంది. కావున శాసనసభను చట్టం యొక్క ప్రత్యక్ష ఆధారంగా పేర్కొంటారు. చట్ట నిర్మాణంలో శాసనసభలు ప్రజానీకం ఆకాంక్షలకు ప్రతీకగా ఉంటాయి. శాసనసభలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తాయి.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
మీరు చదివిన మొనీరాలోని వివిధ సముదాయాలను క్లుప్తంగా వివరించండి.
|
మొనీరా రాజ్యంలో ఆర్కిబాక్టీరియమ్లు, యూబాక్టీరియమ్లు మైకోప్లాస్మా, ఆక్టినోమైసిటీస్ వంటి అన్ని కేంద్రక పూర్వజీవులు చేర్చబడినాయి.
I. ఆర్కిబాక్టీరియమ్ :
ఇవి అధిక లవణయుత ప్రాంతాలు, వేడినీటి చలమలు మరియు బురద ప్రదేశాలలో నివసిస్తాయి.
కణ కవచంలో సూడోమ్యూరిన్ ఉంటుంది.
కణ కవచంలో శాఖాయుత లిపిడ్ శృంఖలాలుంటాయి.
ఆవులు, గేదెలు లాంటి రూమినేట్ జంతువుల జీర్ణాశయంలో జీవిస్తూ, వాటి పేడ నుండి మీథేన్ గ్యాస్ ను ఉత్పత్తిచేయటానికి మిథనోజెన్లు తోడ్పడతాయి.
II. యూబాక్టీరియమ్ :
ఇవి సర్వత్రా వ్యాపించి ఉన్నాయి. వేడినీటి చలమలు, ఎడారులు, మంచు, లోతైన సముద్రాలలో పరాన్న జాతులుగాను, మరికొన్ని సహజ జాతులుగాను నివసిస్తాయి.
ఆకారమును బట్టి, గోళాకారము (కోకస్), దండాకారము (బాసిల్లస్), సర్పిలాకారము (స్పైరిల్లం) మరియు కామా (విబ్రియో) ఆకారంలో ఉంటాయి.
కణ కవచము పెఫ్టిడోగ్లైకాన్ తో నిర్మితము.
కణ త్వచంలో మీసోసోమ్లు ఉంటాయి.
వీటిలో ప్రధాన జన్యుపదార్థమైన న్యూక్లియాయిడ్, 70’s రకపు రైబోసోమ్లు ఉంటాయి.
కొన్ని యూ బాక్టీరియాలు స్వయంపోషితాలు. ఎక్కువ పరాన్న జీవులుగా ఉంటాయి.
నాస్టాక్, అనబీనా వంటి నీలి ఆకుపచ్చ శైవలాలు సహనివేశాలుగా తంతువులుగా ఉంటూ హెటిరోసిస్ట్లలో నత్రజని స్థాపనలో తోడ్పడతాయి.
ఇవి కలుషిత నీటిలో శైవల మంజరులు ఏర్పరుస్తాయి.
III. మైకోప్లాస్మాలు :
ఇవి పూర్తిగా కణకవచం లేకుండా బహుళరూపాలలో ఉండే జీవులు.
జీవ కణాలన్నింటిలోను అతి చిన్నవి. ఆక్సిజన్ లేని పరిస్థితులను కూడా తట్టుకోగలవు.
ఇవి మొక్కలలో మంత్రగత్తె చీపురుకట్ట, పశువులలో పూరోనిమోనియా, మానవులలో మైకోప్లాస్మల్ యురిథ్రెటిస్ అను వ్యాధులు కలుగచేస్తాయి.
IV. ఆక్టినోమైసిటిస్ :
ఇవి శాఖాయుత, తంతురూప బాక్టీరియమ్లు.
కణకవచంలో మైకోలిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి.
ఇది ఎక్కువగా పూతికాహార జీవులు లేదా విచ్ఛిన్నకారులు.
మైకోబాక్టీరియమ్, కొరినిబాక్టీరియమ్ లు పరాన్న జీవులు.
స్ట్రెప్టోమైసిస్ ప్రజాతులు నుండి అనేక సూక్ష్మ జీవనాశకాలు తయారుచేస్తాయి.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
చెన్నభూపాలపట్నం గ్రామం నుండి అనకాపల్లికి దూరం ఎంత?
|
59 కి. మీ
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
నేను కేశవదాసు జన్మస్థలం ఏది ? ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాను
నేను వికీపీడియాలో చందాల కేశవదాసు గురించిన ఈ వచనాన్ని కనుగొన్నాను మరియు దానిలో సమాధానం ఉందని నేను భావిస్తున్నాను. ఇచ్చిన ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? వచనం
వచనం: కేశవదాసు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి లో 1876 జూన్ 20వ తేదీన చందాల లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు జన్మించాడు.[2] [3] అన్న వెంకటరమణయోగి నిర్వహణలోని వీధిబడిలోనే కేశవదాసు విద్యనభ్యసించాడు. ఛందస్సు, అవధానాధి ప్రక్రియలు నేర్చుకున్నాడు.విద్యాభ్యాసానంతరం తను చదువుకున్న వీధి బడి నడుపుతూ అవధానాది ప్రక్రియలలో నేర్పు సాధించాడు.
|
కేశవదాసు జన్మస్థలం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లి.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
క్రింది ప్రశ్నకి ఒక్కమాటలో జవాబునివ్వండి.
భారతదేశం పూర్తిగా ఈ అర్ధగోళంలో ఉంది?
|
ఉత్తరార్ధగోళంలో
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
భారతదేశం జాతిరాజ్యమా ? వివరించండి.
|
పాశ్చాత్య, ప్రాచ్య దేశాల రచయితలలో అనేకమంది భారతదేశాన్ని జాతిరాజ్యంగా వర్ణించారు. భారతదేశం జాతిరాజ్యం అని సమర్థించేందుకు అనేక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు.
1) భారతీయులకు ఉమ్మడి చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. అనేక సందర్భాలలో భారతీయులు జాతీయ సమైక్యతకు సంబంధించిన ప్రత్యేక లక్షణాలను ప్రదర్శించారు. చైనా, పాకిస్థాన్లు ఇండియాను ఆక్రమించిన సందర్భాలలో భారత ప్రభుత్వానికి ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభించింది.
2) భారతదేశ స్వాతంత్ర్య సాధనలో భారతీయులు అసమానమైన, అత్యున్నతమైన త్యాగాలను చేశారు. మహాత్మాగాంధీ నాయకత్వంలో విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో బాధలకు, దోపిడీలకు ఓర్చి ఉద్యమాలు చేశారు. |బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఎన్నో అసౌకర్యాలకు లోనైన భారతీయులు మానసిక ఐక్యతను సాధించేందుకు కృషి చేశారు. అంతిమంగా వారి ప్రయత్నాలు ఫలించాయి.
3) భారతదేశంలో నెలకొన్న మిశ్రమ సంస్కృతి, ఆచార సాంప్రదాయాలు ప్రజలలో జాతీయభావాల పటిష్టతకు దోహదపడ్డాయి. అలాగే భారతమాత పట్ల నిబిడీకృతమైన భక్తిశ్రద్ధలు పెరిగి అంతిమంగా అది రాజకీయ ఆదర్శాల సాధనకు దోహదపడినాయి.
4) అనాదిగా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రసిద్ధిగాంచింది. వివిధ రాష్ట్రాలలో నివసిస్తున్నప్పటికీ తామంతా మొదట భారతీయులమనే విషయాన్ని దేశ ప్రజలు గ్రహించారు. ఆ తరువాత తమ భాష, ప్రాంతాల పట్ల ఎంతో మమకారాన్ని పెంచుకొని ప్రకృతి ఉపద్రవాలు, రాజకీయ సంక్షోభాలు సంభవించినప్పుడు వారు ఒక త్రాటిపై నిలిచి ఐకమత్యంతో వ్యవహరించారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
‘ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు రాయల కాలం స్వర్ణయుగం’ వివరించండి.
|
శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగం ! కవి పండిత పోషకుడైన రాయలవారి కాలంలో సాహిత్యం పల్లకి ఎక్కింది. కవులకు అత్యున్నత గౌరవం లభించింది. ఈ కాలంలో ప్రబంధ ప్రక్రియ వికసించి ఎన్నో కావ్య కుసుమాలను పూయించింది.
కృష్ణదేవరాయలు క్రీ.శ. 1509-1529 మధ్యకాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ కాలం మత సామరస్యానికే కాక, కళలకూ, కవులకూ నిలయం.
రాయలు స్వయంగా కవి సంస్కృతంలో నాటకాలను రచించాడు. తెలుగులో ఆముక్త మాల్యద అనే గొప్ప ప్రబంధాన్ని రచించాడు. కవులలోని విద్వత్తును గ్రహించి వారికి ఎన్నో అగ్రహారాలను, భూములను దానంగా, బహుమతిగా ఇచ్చాడు.
పెద్దనగారి మను చరిత్రను రాయలవారు అందుకునే స్వీకార మహోత్సవానికి అన్ని ప్రాంతాల కవులు, పండితులు తరలివచ్చారు. భాషా బేధాలు మత బేధాలు లేని సామరస్య భావన అక్కడ నెలకొని వుంది. రాయలవారి కాలంలో కవులు సుఖ, సంతోషాలతో వుండేవారు. రాయలు పెక్కు ప్రబంధాలు క్షుణ్ణంగా చదివి కవుల గుణ సంపదకు విలువ కట్టిన కవి వతంసుడు.
రాయలవారు పెద్దనగారి మను చరిత్రను స్వీకరిస్తున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది.
ఆంధ్ర, కర్ణాటక, తమిళ ప్రాంతాలనుంచి కవులు, విద్వాంసులు. ఆ వేడుక చూడటానికి ఉత్సాహంగా వచ్చారు. అటు కళింగం నుంచి, గౌతమీ తీరాన్నుంచి, ఇటు కావేరి నుంచి, మధుర నుంచి, కవీశ్వరులు, గాయకులు, విద్వాంసులు, ఎక్కడెక్కడివారు కొన్ని రోజుల ముందుగానే విజయనగరానికి వచ్చి విడిది చేశారు. ప్రభాత సమయంలోను, ప్రదోష కాలంలోను, తుంగభద్రా తీరంలోను, విఠల స్వాముల కళ్యాణ మండపంలోను వీరందరి గోష్టులు ఎంతో సందడి చేశాయి.
వారిలో ఆంధ్ర కవులున్నారు. తమిళ కవులున్నారు, కర్ణాట కవులున్నారు.
పింగళి సూరన, ధూర్జటి, నంది తిమ్మన, రామభద్రకవి, రామలింగకవి, రాధామాధవ కవి, భట్టుమూర్తి వంటి ఉద్దండులైన తెలుగు కవులున్నారు.
రాయలు రచించిన సంస్కృత నాటకం ‘జాంబవతీ కళ్యాణం’ ప్రదర్శించటానికి నట్టువ నాగయ్య, నట్టువ తిమ్మయ్యగారు వచ్చారు.
గీర్వాణ కావ్యకర్తలు దైవజ్ఞ విలాస కావ్యకర్తలు కొండవీటి విద్వత్కవి సార్వభౌములు లక్ష్మీధరుల వారున్నారు. వ్యాస తీర్థులు, రాజనాధ డిండిముడు, ఇరుసమయి విళక్కన్ రచించిన తమిళ కవిరాజున్నాడు. చాటు విఠలనాధుడు కర్ణాటక కవి. ఇంకా పురందర దాసు, కనకదాసులు, కర్ణాటక కవిరాజులు గుబ్బి మల్లనార్యుడు, నంజుడయ్య లింగమంత్రి ఇత్వాది పండితులున్నారు.
ఆంధ్ర, కర్ణాటక, తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగమది. దక్షిణా పథం అంతా ‘ఒక సుందర సంస్కార బంధం కట్టి పెట్టిన రోజులవి. అవి కవులకు గొప్పరోజులు. కవి పండితులకన్న రాయలకు ఇష్టులెవరూ లేరు.
సంస్కృతాంధ్ర, కర్ణాట, తమిళ భాషా పండితులను ఆదరించి ఆంధ్ర సాహిత్యంపై విశేష గౌరవం చూపి, ఆంధ్ర భోజుడని పేరు పొందిన – రాజు కృష్ణదేవరాయలు. సాహిత్య, కళా పోషకులలో అగ్రగణ్యునిగా పేరు పొందిన కవి, రాజు కృష్ణదేవరాయలు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
దశకంఠుడు మాయా యుద్ధములో ధనదుడ్డి గెలిచిన విధానాన్ని తెలుపండి.
|
నందీశ్వరుని శాపము అని పాఠ్యభాగము కంకంటి పాపరాజుచే రచించబడిన ఉత్తర రామాయణము తృతీయా శ్వాసము నుండి గ్రహించబడింది. బ్రహ్మ చేత వరాలను పొందిన రావణుడు లోకములన్నింటిలోని వారిని బాధలకు గురిచేస్తుండగా రావణుని అన్న అయిన కుబేరుడు అతనికి నీతులు చెప్పమని దూతని పంపాడు. రావణుడు కోపముతో ఆ దూతను చంపి కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు.
రావణుని మంత్రులైన మారీచుడు, ప్రహస్తుడు, ధూమ్రాక్షులు కుబేరుని ముందు నిలువలేకపోవటం వలన రావణుడే స్వయంగా కుబేరునిపై యుద్ధము ప్రకటించాడు. రావణుడు వాడియైన బాణములను కుబేరునిపై ప్రయోగించాడు. కుబేరుడు కోపముతో గదాయుధమును చేపట్టి రావణుని పది తలలపై ఉన్న కిరీటములు కొట్టి సింహనాదం చేశాడు.
రావణుడు కోపించి వాడియైన బాణములు కుబేరుని వక్షస్థలంపై గుచ్చునట్లు ప్రయోగించాడు. అపుడు కుబేరుడు రావణునిపై ఆగ్నేయాస్త్రమును వేశాడు. దానికి విరుగుడుగా రావణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. రావణ కుబేరులు ఒకరికొకరు తీసిపోకుండా పోరాడు రెండు సింహములవలే యుద్ధము చేశారు. వారిద్దరి పోరాటమును చూసి దేవతలు పొగడ్తలతో ముంచెత్తారు.
అపుడు రావణుడు అష్ట సిద్ధులను పొందినవాడై మాయా యుద్ధమును చేయ ప్రారంభించాడు. ఒకసారి మేఘము వలే ఆకాశ మార్గమునుండి పిడుగులను కురిపించాడు. ఒకసారి సింహ రూపమును, ఒకసారి కొండ రూపమును మరొకసారి సముద్ర రూపమును, అలా పులి రూపమును, అడవిపంది రూపమును, హానికరమైన పాము రూపమును ధరించి యుద్ధము చేశాడు.
అలా మాయాయుద్ధము చేస్తూ రావణుడు గదను ధరించి కుబేరుని తలపై కొట్టాడు. ఆ దెబ్బకు కుబేరుడు పూచిన అశోక వృక్షము గాలికి కూలినట్లు రధముపై కూలాడు. ఆ విధంగా నేలకూలిన కుబేరుని రధమును, సారధి నందానదీ తీరమునకు తీసుకొని పోయాడు. రావణుడు మాయా యుద్ధమున గాని కుబేరుని గెలవలేకపోయాడు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఇచ్చిన భావం వచ్చేలాగా పద్యం రాయండి:
ఆకాశాన ఎగిరే చిలుక ఎల్లవేళల పరిభ్రమిస్తూనే ఉంటుంది. అందమైన గీతాలను ఆలపించే గొంతుక విశ్రాంతిని ఎరుగదు.
|
ఆకాశంలో ఎగిరే కీరం
ఎల్లప్పుడు తిరిగే గోళం
మధురగీతికలు పాడే గోళం
విశ్రాంతిని కోరవు నిజం
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
పాకిస్తాన్ రూపాయి: ఆసియాలోనే అత్యంత బలహీన కరెన్సీ
గతేడాది కాలంలో పాక్ రూపాయి విలువ 20 శాతానికిపైగా పతనమై, ఆసియాలోని 13 ప్రధాన కరెన్సీల్లో అత్యంత బలహీనమైన కరెన్సీగా మారింది.
జంగ్ దినపత్రిక నివేదిక ప్రకారం ఒక్క మే నెలలోనే పాక్ రూపాయి విలువ 29 శాతం పడిపోయింది.
పాక్తో పోల్చితే అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కరెన్సీలు స్థిరంగా, మెరుగ్గా ఉన్నాయి.
డాలర్తో పోల్చుకుంటే భారత రూపాయి మారకం విలువ రూ.70గా ఉంది. అఫ్గానిస్తాన్ కరెన్సీ 79 అఫ్గానీలు, బంగ్లాదేశ్ కరెన్సీ 84 టకాలు, నేపాల్ కరెన్సీ 112 నేపాలీ రూపాయిలుగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గురువారం పాక్ షేర్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. శుక్రవారం ఏకంగా 800 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. గత దశాబ్దన్నర కాలంలో ఇదే అత్యధిక పతనం.
తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో వదంతులు వ్యాపించాయి. దీంతో డాలర్తో పోలిస్తే పాక్ రూపాయి మారకం విలువ 149కి పడిపోయింది. బహిరంగ మార్కెట్లో ఇది 151కు చేరుకుందని ఎక్స్ఛేంజ్ కంపెనీస్ అసోసియేషన్ ఆఫ్ పాకిస్తాన్ పేర్కొంది.
రెండు రోజుల్లోనే పాక్ రూపాయి విలువను 5 శాతం తగ్గించడంతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది.
తాజా పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు ఆర్థిక సలహాదారుడిగా ఉన్న డాక్టర్ హఫీజ్ షేక్ షేర్ మార్కెట్ అధికారులను కలిసేందుకు గురువారం కరాచీ వచ్చినట్లు డాన్ దినపత్రిక పేర్కొంది.
ఒడిదుడుకులను నియంత్రించేందుకు 'మార్కెట్ సపోర్ట్ ఫండ్'ను ఏర్పాటు చేయాలని షేర్ మార్కెట్ అధికారులు హఫీజ్కు విజ్ఞప్తి చేశారని, దీని ఏర్పాటుకు 20 బిలియన్ పాక్ రూపాయలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు హఫీజ్ పేర్కొన్నారని పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ భేటీ అనంతరం హఫీజ్, మార్కెట్ అధికారులు పాకిస్తాన్ స్టేట్ బ్యాంక్ గవర్నర్ను కలిశారు.
సపోర్ట్ ఫండ్, ఎక్స్ఛేంజ్ రేటు, వడ్డీ రేటుపై వీరి మధ్య చర్చ జరిగినట్లు డాన్ పత్రిక పేర్కొంది.
నగదు విధానం గురించి సోమవారం ప్రకటన చేస్తామని పాక్ స్టేట్ బ్యాంక్ ప్రకటించింది. నిజానికి ఈ ప్రకటన ఈ నెలాఖరులో చేయాల్సి ఉంది. తేదీ మార్పునకు బ్యాంకు కారణాలేవీ వెల్లడించలేదు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) నుంచి బెయిల్ అవుట్ ఒప్పందం వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి పాక్ రూపాయి విలువ పడిపోతూ వస్తోంది.
సమీప భవిష్యత్తులో వచ్చే 6 బిలియన్ల డాలర్ల ప్యాకేజీపై ఒప్పందంలో కరెన్సీ విలువ తగ్గింపు ఓ భాగమని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
కరెన్సీ విలువను రోజూ తగ్గించడం, రాబోయే రోజుల్లోనూ మరింత...
ఇచ్చిన వ్యాసానికి కొనసాగింపు రాయండి.
|
ఆసియాలో అత్యంత బలహీనమైన కరెన్సీ పాకిస్తాన్ రూపాయేనని ప్రముఖ ఆర్థిక సమాచార పోర్టల్ బ్లూమ్బర్గ్ అంచనా వేసింది.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ప్రశ్న : నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి చర్యలు సూచించండి.
|
నీటి కాలుష్యాన్ని తగ్గించటానికి సూచనలు :
పారిశ్రామిక ద్రవ వ్యర్థాలను రీసైకిల్ చేసి, బయటకు విడుదల చేయాలి.
రసాయన ఎరువుల స్థానంలో సేంద్రియ ఎరువులను వాడాలి.
చెత్త మరియు ఘన వ్యర్థాలను సురక్షిత పద్ధతుల్లో పారవేయాలి.
సముద్ర జలాల్లోని ఓడల నిర్వహణ సమర్థవంతంగా చేయాలి.
|
Telugu
|
tel
|
original-annotations
|
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
|
స్వేచ్ఛా పరిరక్షణగా స్వతంత్ర న్యాయశాఖను గురించి వ్రాయండి.
|
వ్యక్తి స్వేచ్ఛకు పరిరక్షణయే స్వతంత్ర, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ. న్యాయవ్యవస్థ రాజ్యాంగాన్ని సమర్థించి, ప్రభుత్వం ప్రజలకు బాధ్యత వహించేటట్లు చూస్తుంది. పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు వివిధ రక్షణలను సూచిస్తుంది. కావున స్వేచ్ఛ పరిరక్షించబడటానికి స్వతంత్ర న్యాయశాఖ అత్యంత అవసరం అని రాజనీతిజ్ఞులు భావిస్తారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
క్రింది వానిలో ఏది మానవునిలో స్రావక పదార్థం కాదు?
A) ఎంజైమ్
B) హార్మోన్
C) లాలాజలం
D) స్వేదం
|
D) స్వేదం
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
నీవు చూచిన ఒక నగరంలోని విశేషాలను వర్ణిస్తూ నీ మిత్రునకు లేఖ.
|
నాగార్జున సాగర్,
X X X X X,
ప్రియమిత్రునకు నమస్కారం !
ఉభయకుశలోపరి !
నీ వద్దనుండి ఎటువంటి సమాచారం లేదు. నేను గడచిన సంక్రాంతి సెలవులకు భాగ్యనగరమైన మన రాష్ట్ర రాజధాని హైదరాబాదు వెళ్ళాను. అక్కడ గడిపిన సెలవుల రోజులలో ఎంతో విజ్ఞాన దాయకంగా గడిచింది.
హైదరాబాదు, సికింద్రాబాద్లను కలిపే ట్యాంక్ బండ్ మరింతగా అభివృద్ధి చేసింది మన ప్రభుత్వం. హుస్సేన్ సాగర్, అందులో నిలబెట్టిన బుద్ధ విగ్రహం అత్యంత మనోహరంగా ఉంది. బోటు షికారు చేశాను.
సాలార్జంగ్ మ్యూజియం, పబ్లిక్ గార్డెన్స్, అక్కడే ఉన్న అసెంబ్లీ భవనం, రవీంద్రభారతి చూశాను. మన ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ప్రగతి భవనం చాలా బాగుంది. జంట నగరాల్లో ముఖ్యంగా కొత్తగా ప్రవేశపెట్టబడిన మెట్రోరైలు ప్రారంభించబడింది. అందులో విహరించాను. ఆ మెట్రో రైలును స్త్రీలే నడుపుతున్నారు. ఇదే ఆశ్చర్యకర విషయం.
సినిమా షూటింగ్స్, రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ, రామకృష్ణా స్టూడియోలు, రామానాయుడు స్టూడియోలు, సినీ తారలు నివసించే కాలనీలు, హైటెక్ సిటీలు అన్నీ చూశాను. చాలా ఆనందంగా, విజ్ఞానదాయకంగా గడిచాయి. తప్పక నీవు కూడా మన రాజధాని నగరం చూడవలసింది.
ఇట్లు,
నీ ప్రియమిత్రుడు,
X X X X X
చిరునామా :
బి. రామారావు, S/O దశరథుడు,
వాహనాల వీధి, భద్రాచలం,
ఖమ్మం జిల్లా, తెలంగాణరాష్ట్రం.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
కరెన్సీ గురించి సంక్లిప్తంగా వివరించండి
|
ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న నాణేలు, కాగితపు నోట్లు. కాగితపు కరెన్సీని కేంద్ర బ్యాంకు జారీ చేస్తుంది. ఒక రూపాయి నోట్లను తప్ప మిగతా కరెన్సీ నోట్లను మనదేశంలో రిజర్వు బ్యాంకు జారీ చేస్తుంది. రూపాయి నోట్లను భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ముద్రిస్తుంది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
Answer the following question with "Yes" or "No" or "None" if none of the first two answers apply.
Question: డౌన్ సిండ్రోమ్ ఎక్కువగా ఏ వయస్సు వారికి వస్తుంది ?
Topic: డౌన్ సిండ్రోమ్
Article:
డౌన్ సిండ్రోమ్ లేదా డౌన్స్ సిండ్రోమ్ (Down syndrome) ఒక విధమైన జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధిగ్రస్తులలో క్రోమోజోము 21 (chromosome 21) లో రెండు ఉండాల్సిన పోగులు మూడు వుంటాయి. అందువలన దీనిని ట్రైసోమీ 21 అని కూడా పిలుస్తారు.[1] దీనిమూలంగా పిల్లలలొ భౌతికమైన పెరుగుదల మందగిస్తుంది. వీరి ముఖంలోని మార్పుల ఆధారంగా గుర్తించవచ్చును. వీరికి తెలివితేటలు చాలా తక్కువగా వుంటాయి.[1] వీరి IQ సుమారు 50 మాత్రమే వుంటుంది (సగటు IQ 100).[1][2]
చాలా మంది పిల్లలు సామాన్యంగా పాఠశాలలో చదువుకోగలిగినా, కొంతమందికి ప్రత్యేకమైన విద్యా సౌకర్యాలు అవసరమౌతాయి. కొద్దిమంది పట్టభద్రులుగా కూడా చదువుకున్నారు.[3], [4] సరైన విద్య మరియు వీరి ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ వహిస్తే వీరి జీవితంలో క్వాలిటీ బాగుంటుంది.[5]
డౌన్ సిండ్రోం మానవులలో సంభవించే క్రోమోజోము లోపాలన్నింటిలోకి ప్రధానమైనది.[6] అమెరికాలో పుట్టిన ప్రతి 1000 పిల్లలలో 1.4 మందిలో ఈ లోపాన్ని గుర్తించారు.[7]
డౌన్ సిండ్రోమ్ మానవులలో చాలా సాధారణ క్రోమోజోమ్ అసాధారణలలో ఒకటి. ఇది సంవత్సరానికి 1,000 మంది పిల్లలు పుట్టుకొస్తుంది. డౌన్ సిండ్రోమ్ 5.4 మిలియన్ల వ్యక్తులలో ఉంది మరియు 1990 లో 43,000 మరణాల నుండి 27,000 మంది మరణించారు. ఇది 1866 లో పూర్తిగా సిండ్రోమ్ను వర్ణించిన ఒక బ్రిటీష్ వైద్యుడు అయిన జాన్ లాంగ్డన్ డౌన్ తర్వాత పెట్టబడింది. 1838 లో జీన్-ఎటిఎన్నే డొమినిక్ ఎస్క్విరోల్ మరియు 1844 లో ఎడౌర్డ్ సెగిన్ ఈ పరిస్థితిని కొన్ని విషయాలు వివరించారు. 1959 లో, డౌన్ సిండ్రోమ్ యొక్క జన్యుపరమైన కారణం, క్రోమోజోమ్ 21 అదనపు కాపీని కనుగొనబడింది.
డౌన్ పేరు
డౌన్ సిండ్రోం పేరును బ్రిటిష్ వైద్యుడైన జాన్ లాంగ్డన్ డౌన్ (John Langdon Down) జ్ఞాపకార్థం ఉంచారు. ఇతడు 1866లో ఈ వ్యాధిని గురించి వివరించాడు.[8] అయితే ఈ వ్యాధిని అంతకుముందే జీన్ డొమినిక్ ఎస్క్విరాల్ (Jean-Étienne Dominique Esquirol) 1838 లోను మరియు ఎడ్వర్డ్ సెక్విన్ (Édouard Séguin) 1844 లోను గుర్తించారు.[9] ఈ వ్యాధి క్రోమోజోము 21 కి సంబంధించినదని డా జెరోం లెజెయున్ (Jérôme Lejeune) 1959 లో గుర్తించాడు. ఈ వ్యాధిని ప్రస్తుతం శిశువు జన్మించక మునుపే గుర్తించే అవకాశం ఉన్నది.[1][10] అయితే అలాంటి గర్భాలు సామాన్యంగా అబార్షన్ చేయబడతాయి.
సంకేతాలు మరియు లక్షణాలు
డౌన్ సిండ్రోమ్ ఉన్న వారు దాదాపు భౌతిక మరియు మేధో వైకల్యాలు కలిగి ఉంటారు.[11] పెద్దలు, వారి మానసిక సామర్ధ్యాలు...
|
డౌన్ సిండ్రోమ్
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
ప్రశ్న : తళ్ళికోట యుద్ధ ఫలితాల గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి.
|
తళ్ళికోట యుద్ధము భారతదేశ చరిత్ర గతిని మార్చి వేసిన యుద్ధాలలో ఒకటి.
ఈ యుద్ధం వలన తుళువ వంశం, విజయనగర సామ్రాజ్య వైభవం పతనమయ్యింది.
విజయనగర పతనముతో దక్షిణ భారతములో ముస్లింల విజృంభణకు అడ్డుగోడ తొలగింది. కాని అంత: కలహాల వల్ల మొఘల్స్ వారిని లొంగదీశారు.
తళ్ళికోట యుద్ధం వల్ల జరిగిన ఒక ముఖ్య పరిణామం పోర్చుగీసు వారి వర్తక వాణిజ్యాలు దెబ్బతిన్నాయి.
(పోర్చుగీసు వారి వాణిజ్యంలో ఎక్కువ భాగము విజయనగరం గుండా జరిగేది).
తుళువ వంశం తరువాత వచ్చిన అరవీటి వంశస్థులు తమ రాజధానిగా ‘పెనుగొండ’ను చేసుకోవటంతో విజయనగరం రాజకీయ ప్రాబల్యాన్ని కోల్పోయింది.
|
Telugu
|
tel
|
original-annotations
|
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
|
బట్టకాల్చి మీద వేయడం అంటే ఏమిటి?
|
బట్టకాల్చి మీద వేయటమంటే నిందలు మోపటం అని అర్థం. ఒకరిని అన్యాయంగా వ్యాజ్యంలో ఇరికించడం. పరులను దోషులుగా చిత్రించడం “వాడు దొంగ తనం చేశాడు. నేను నా సొంత బంగామని వాడు చెప్పినందున ఆ సొమ్ము దాచాను. బట్టకాల్చి మీదేసినట్లు ఆ నింద వాడు నా మీద వేసి నన్ను కూడా వానితోపాటు కేసులో ఇరికించాడు అనటంతో ఈ జాతీయం ప్రస్తావించబడుతుంది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
'దయగల గుండె గలవారే ఆశకు దూరమౌతారు' దీని మీద అభిప్రాయం ఏమిటి? వివరించండి.
|
కొంతమందికి దయగల గుండె ఉంటుంది. వారు ప్రక్క వారికి కష్టం వస్తే, చూచి సహించలేరు. అవసరమైతే ప్రక్కవారి కోసం వారు తమ ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధమౌతారు. వారికి వారి ప్రాణాల మీద కూడా ఆశ ఉండదు. ఇతరులకు అవసరమయితే తమ రక్తాన్ని, అవయవాలను సైతం దానం చేస్తారు. తమ మూత్రపిండాల్నీ, నేత్రాలనూ దానం చేస్తారు. దయాహృదయం లేనివారు దానం చేయలేరు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
P(x, y) .బిందువు నుండి Y-అక్షము వరకు గల దూరము ఎంత?
|
|x| యూనిట్లు
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
kx + ly = m; px + qy = r అను సమీకరణ జత ఏకైక సాధన కలిగి ఉండటానికి కావలసిన నియమాన్ని రాయండి.
|
a1/a2≠b1/b2 (ఏకైక సాధన)
k/p≠l/q ⇒ pl ≠ kq.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
కిరణజన్య సంయోగక్రియకు అవసరమైన ముఖ్య కారకాలు
A) కాంతి, కార్బన్ డై ఆక్సైడ్, పత్రహరితం, ఉష్ణోగ్రత
B) కాంతి, నీరు, పత్రహరితం, ఉష్ణోగ్రత
C) కాంతి, ఉష్ణోగ్రత, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్
D) కాంతి, నీరు, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్
|
D) కాంతి, నీరు, పత్రహరితం, కార్బన్ డై ఆక్సైడ్
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
సమాన వ్యాసము మరియు ఎత్తులు గల ఒక శంఖువు మరియు స్థూపం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి ?
|
1:3
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
క్రింది ప్రశ్నకు సమాధానం వ్రాయండి.
ఢిల్లీ సుల్తానుల పాలనలోని ఐదుగురు పాలకుల గురించి రాయండి.
|
1) ఇల్-టుట్ మిష్ (క్రీ.శ. 1211-1236):
కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఢిల్లీని పాలించాడు. ఇతని కాలంలోనే రాజధాని లాహోర్ నుండి ఢిల్లీకి మార్చబడింది. ఇతను ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణింపబడతాడు. ఇతని పాలనలోనే రాజ్యమును ఇకాలను ఏర్పాటు చేసాడు. సైనిక అవసరాల కోసం బానిసలను కొనుగోలు చేసాడు. పర్షియాలో ఈ పద్దతిని బందగాన్ అని పిలుస్తారు. ఇతని కాలంలో చిహల్ గని సర్దారులు కీలకపాత్ర పోషించారు. ఢిల్లీ సుల్తానుల వాస్తు నిర్మాణానికి గీటు రాయి లాంటి కుతుబ్ మీనార్ నిర్మాణం ప్రారంభించాడు.
2) సుల్తానా రజియా (క్రీ.శ. 1236-1239):
సుల్తానా రజియా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ. మహిళా పాలకురాలిగా వజీరులు, చిహల్గనుల నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నది. కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేయగలిగింది. టర్కీ ప్రభువుల నుండి, స్వంత అన్నదమ్ముల నుండి ఆమె తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొనవలసి వచ్చింది.
3) అల్లావుద్దీన్ ఖిల్జీ (క్రీ.శ. 1296-1316):
ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ తరువాత రాజ్యానికి వచ్చాడు. తన ప్రత్యర్థులను అణచివేయడానికి, మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టాడు. ఇతడు కుట్రపూరితమైన ప్రభువులను నియంత్రించుటకు బలమైన మరియు సమర్ధవంతమైన గూఢచారి వ్యవస్థను స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంభోర్, చిత్తోర్ మరియు మాల్వా మొదలగు వాటిని జయించాడు. కాని అతడు చిత్తూరు కోటను ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయినాడు. 1316వ సంవత్సరంలో అతడు మరణించిన వెంటనే శిశోడియాలు దానిని తిరిగి, ఆక్రమించినారు. ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తర్వాత, దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడు.
4) ఫియాజుద్దీన్ తుగ్లక్ (క్రీ.శ. 1320-1324):
అల్లా ఉద్దీన్ ఖిల్జీ మరణానంతరం ఢిల్లీ సింహాసనమధిష్టించెను. ఇతని పాలనాకాలంలో భూమిశిస్తును తగ్గించెను. వ్యవసాయాభివృద్ధికి పంట కాలువలు త్రవ్వించి, అధికోత్పత్తిని సాధించెను. నూతన రహదారులను నిర్మించి, దొంగల బారి నుండి ప్రజలను రక్షించుటకు మార్గ మధ్యమున సైనిక దుర్గములు నిర్మించెను. గుర్రములపై వార్తలను పంపు తపాలా విధానమును ప్రవేశపెట్టెను. ఘియాజుద్దీన్ నిరాడంబర జీవి. ప్రజాహిత సంస్కరణలు గావించి, మంగోలుల దండయాత్రలను విజయవంతముగ ఎదుర్కొని, ఢిల్లీ సుల్తాన్ ఔన్నత్యమునకు ఎటువంటి మచ్చ రాకుండా కాపాడెను.
5) మహ్మద్ బీన్ తుగ్లక్ (క్రీ.శ. 1324-1351):
మహ్మద్ బీన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. ఇతడు తత్వశాస్త్రం, గణితశాస్త్రం మరియు ఖగోళశాస్త్రాలలో ప్రావీణ్యం కలవాడు. ఇతడు గొప్ప యుద్ధ వీరుడు మరియు నూతన పరిపాలనా పద్దతులు ప్రవేశపెట్టిన పరిపాలనాదక్షుడు. కాని, నిజానికి ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకురావడంలో విఫలమయ్యాడు. మహ్మద్, తురుష్క ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి (దౌలతాబాద్)కి మార్చాడు.
అతడు తన ప్రజలందరిని వారి సామానుతో సహా దేవగిరికి తరలి రావలసినదిగా ఆదేశించాడు. ఈ ప్రయాణంలో అనేక మంది మరణించారు. దేవగిరికి చేరిన తరువాత మరికొందరు మరణించారు.
ఇతడు రాగి నాణేలను, వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఈ ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమై చివరకు మహ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని ఋజువు చేశాయి.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ప్రశ్న : మీ తల్లిదండ్రుల నుండి, ఎన్నికల వ్యవస్థలో వారు చూసే సమస్యలను తెలుసుకొని, ఒక నివేదికను తయారు చేయండి. మీ తరగతిలో వాటిని చర్చించండి. ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనండి.
|
విద్యార్థులు స్వయంగా చేయగలరు. క్రింది ఆధారాలను ఉపయోగించుకోండి.
ఎన్నికలలో ప్రజలు ధనవంతుల చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోతున్నారు. కొన్ని సందర్భాలలో కులం, మతం కూడా ఎన్నికల సమయంలో ప్రజలమీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాక భారతదేశం లాంటి పెద్ద దేశంలో ఎన్నికల ప్రక్రియ చాలా పెద్దది. రిగ్గింగ్, బూత్ క్యాప్చరింగ్ లాంటి అనేక సమస్యలు దీంట్లో ఉన్నాయి. ఓటు చేసే వారి శాతం చాలా తక్కువగా ఉండటం యింకా పెద్ద సమస్య. ఇవి లేకుండా ఉండాలంటే ప్రజలు వివేకవంతులై ధన, కుల ప్రలోభాలకు లొంగకుండా, ఓటు చేయాలి. సరియైన ప్రతినిధులను ఎన్నుకోవాలి.
|
Telugu
|
tel
|
original-annotations
|
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
|
I wonder 2010 నాటికి బ్రూక్ క్రిస్టా కామిల్లే షీల్డ్స్ ఎన్ని చిత్రాలలో నటించింది?.
Help me answer this question with "Yes" or "No" or "None" if none of the first two answers apply.
Here's what I found on the internet:
Topic: బ్రూక్ షీల్డ్స్
Article:
బ్రూక్ క్రిస్టా కామిల్లే షీల్డ్స్ (1965 మే 31న జన్మించారు) అనే ఈమె ఒక అమెరికా నటి, రచయిత్రి మరియు మోడల్.[2] ఆమె నటించిన కొన్ని పేరొందిన చిత్రాలలో ప్రెట్టీ బేబీ మరియు ది బ్లూ లగూన్ అలానే TV ప్రదర్శనలు సడెన్లీ సుసాన్, దట్ 70'స్ షో, మరియు లిప్ స్టిక్ జంగల్ ఉన్నాయి.[1]
బాల్యం
షీల్డ్స్ న్యూయార్క్ సిటీ[3]లో ఇటాలియన్ మరియు ఫ్రెంచి ఉన్నతులతో సంబంధాలు ఉన్న బాగా పేరున్న అమెరికా సొసైటీ కుటుంబంలో జన్మించారు.[4] ఆమె అమ్మమ్మ ఇటాలియన్ రాజకుమారి డోన్నా మరీన తోర్లోనియా.[5] ఆమె తండ్రి, ఫ్రాంక్ షీల్డ్స్, ఒక వ్యాపారవేత్త, మరియు ఆమె తల్లి తెరీ షీల్డ్స్ ఆమె వృత్తి బాధ్యతలను నిర్వహించారు. 1965 మే 31 తరువాత బ్రూక్ షీల్డ్స్ మాన్హట్టన్లోని 73 W. 59 St.లో నివసించారు.
బ్రూక్ ఐదు రోజుల పిల్లగా ఉన్నప్పుడే, ఆమె తల్లి ఆమె నటనా వృత్తిలో కొనసాగుతుందని నిర్ణయించారు. ఆమె తల్లి ప్రకారం, "... ఆమె అత్యంత అందమైన పాపగా ఉండేది" మరియు ఆమె తన కుమార్తె యొక్క వృత్తి జీవితంలో సహాయపడటానికి నిశ్చయించుకున్నారు. ఎనిమిది సంవత్సరాల వయసులో, బ్రూక్ షీల్డ్స్ నగ్నంగా భంగిమను ఇచ్చారు మరియు పదేళ్ళ వయసులో $45 లను ప్లే బాయ్ లాగా కనిపించినందుకు ఇచ్చారు.[6]
షీల్డ్స్ ఆమె మధ్య పేరు కామిల్లేను ఆమె ధృవీకరణ కొరకు 10 ఏళ్ళ వయసులో చేర్చుకున్నారు. షీల్డ్ యొక్క తల్లితండ్రులు ఆమె చిన్నప్పుడే విడాకులు తీసుకున్నారు. షీల్డ్స్ సగం రక్త సంబంధం ఉన్న ముగ్గురు-సోదరీలను మరియు ఇద్దరు సవతి తోబుట్టువులను కలిగి ఉంది. ఆమె ఆడపిల్లల పాఠశాల లెనోక్స్ స్కూల్ హాజరైనారు.[7] 1983లో ఆమె డివైట్-ఎంగిల్వుడ్ స్కూల్ ఎంగల్వుడ్, న్యూజెర్సీలో పట్టభద్రులైనారు.[1] 1980ల మధ్యలో, షీల్డ్స్ హావర్త్, న్యూజెర్సీ యొక్క నివాసి అయినారు.[8]
బ్రూక్ షీల్డ్స్ బాల్యానికి మరియు అమాయకత్వం కోల్పోవటానికి గుర్తుగా అయ్యారు. 12 ఏళ్ళ వయసులో, ఆమె పన్నెండు ఏళ్ళ బాల వేశ్యగా నటించారు. 16 ఏళ్ళ వయసులో, అప్పటికే ఆమె పదహారు ఏళ్ళు పనిచేసినట్టు అయింది మరియు సంయుక్త రాష్ట్రాల రాష్ట్రపతి కన్నా ఎక్కువ డబ్బును కలిగి ఉంటారు. ఫోర్డ్ మోడలింగ్ ఏజన్సీ యొక్క స్థాపకుడు ఈలీన్ ఫోర్డ్ బ్రూక్ షీల్డ్స్ గురించి మాట్లాడుతూ: "... ఆమె అసాధారణమైన మరియు వృత్తిపరపైన బాలిక. ఆమె పెద్దదానిలా కనిపిస్తుంది మరియు ఆలోచిస్తుంది."[9]
వృత్తి
మోడలింగ్
షీల్డ్స్ ఆమె వృత్తిని మోడల్ గా 1966లో 11 నెలల వయసులో ఆరంభించారు. ఆమె మొదటి ఉద్యోగం ఐవరీ సబ్బు కొరకు.
|
None
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
పిల్లల బాల్యాన్ని మీ సొంతమాటల్లో చెప్పండి.
|
పిల్లల బాల్యం చూడముచ్చటగా ఉంటుంది. 5 నెలల వరకు కాళ్లూ, చేతులు మాత్రమే. కదల్చగలరు. క్రమేణా ‘ బోర్లాపడడం, పాకడం, నడవడం, పరుగెత్తడం మొదలైనవన్నీ నేర్చుకొంటారు. పుట్టిన కొన్నిరోజుల వరకూ చూపుకాని, మెడకాని నిలబెట్టలేరు. క్రమేణా చూపు, మెడ, నడుమూ నిలబెడతారు. అందరినీ గుర్తు పడతారు. నవ్వుతారు. ఆకలి, కోపం, భయం మొదలైనవి కూడా క్రమేణా తెలుస్తాయి. ఏడుపు తప్ప ఏమీరాని శిశువు కాలక్రమేణా మాటలు, పాటలు, పద్యాలు మొదలైనవి చెప్పే స్థాయికి చేరుతుంది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
Title: కరోనావైరస్: ఏ వయసు వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది?.. భారీ అధ్యయన నివేదిక విడుదల చేసిన చైనా\
|
కరోనావైరస్ కారణంగా చిన్న పిల్లల్లో మరణాలు రేటు సున్నాగా ఉంది.
ఇప్పటి వరకూ నమోదైన 70000 కేసుల్లో 80శాతం మందిలో ప్రాథమిక దశ లక్షణాలున్నాయని, వీరిలో వృద్ధులు ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని 'చైనీస్ సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్' (సీసీడీసీ) వెల్లడించింది.
వైద్య సిబ్బంది కూడా తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారని నివేదికలో పేర్కొన్నారు. మరణాల రేటు 2.3% ఈ నివేదిక తెలిపింది.
కరోనా వైరస్కు అత్యంత ప్రభావితమైన హుబేలో మరణాల రేటు 2.9% ఉండగా, ఇది మిగిలిన దేశం మొత్తం మీద 0.4% ఉంది.
మంగళవారం నాటి ప్రభుత్వ వివరాల ప్రకారం ఇప్పటివరకూ 1868 మంది మరణించగా, 72,436 మంది ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు.
సోమవారం నాడు 98 మంది చనిపోగా, 1886 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో 93 మరణాలు, 1807 కేసులు హుబేలోనే నమోదయ్యాయి.
12000కు పైగా బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
80ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో మరణాల రేటు అత్యధికంగా 14.8 శాతంగా ఉంది.
ఈ అధ్యయనం ఏం చెబుతోంది?
సీసీడీసీ సోమవారం వెల్లడించిన నివేదిక చైనీస్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీలో కూడా ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా చైనా వ్యాప్తంగా ఫిబ్రవరి 11 నాటికి నిర్థరించిన, అనుమానిత, గుర్తించిన, ఎలాంటి లక్షణాలు చూపించని... మొత్తం 72314 కోవిడ్-19 కేసులను పరిశీలించింది.
ఇప్పటి వరకూ భావిస్తున్న వైరస్ లక్షణాలు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రక్రియలను ఈ అధ్యయనం నిర్థరించింది. చైనా వ్యాప్తంగా నమోదైన 44672 కేసులకు సంబంధించి మరింత వివరంగా విశ్లేషణ చేసింది.
వాటిలో కొన్ని పరిశీలనలు...
ఇక వైద్య సిబ్బందికి ఉన్న ముప్పు గురించి కూడా ఈ నివేదిక ప్రస్తావించింది.
ఫిబ్రవరి 11 నాటికి మొత్తం 3019 మంది వైద్య సిబ్బంది ఇన్ఫెక్షన్కు గురవ్వగా, వీరిలో 1716 కేసులు పాజిటివ్ వచ్చాయి. ఇందులో ఐదుగురు మరణించారు.
కోరోనావైరస్తో బాధపడుతున్న వారిని గుర్తించి, నిర్థరించడం ఎలా అనే వివరాలను ఫిబ్రవరి 13న చైనా సవివరంగా వెల్లడించింది.
భవిష్యత్ ఎలా ఉంటుంది?
జనవరి 23-26 మధ్యలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఫిబ్రవరి 11 వరకూ అది తగ్గుతూ వస్తోంది.
కొన్ని నగరాలను పూర్తిగా మూసి ఉంచడం, ముఖ్యమైన సమాచారాన్ని వేర్వేరు ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం (ఉదాహరణకు.. చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం, తగిన జాగ్రత్తలు వహించడం), రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను తరలించడం వంటి చర్యలు ఈ తగ్గుదలకు దోహదం...
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
I wonder ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మండలాలు ఉన్న జిల్లా ఏది?.
Help me answer this question with "Yes" or "No" or "None" if none of the first two answers apply.
Here's what I found on the internet:
Topic: ఆంధ్రప్రదేశ్ మండలాలు
Article:
పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం (Union of States). ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. (కొన్ని రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక రెవిన్యూ డివిజన్గా కూడా పరిగణిస్తారు.) ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం , పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి.
సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి
పెద్ద నగరమైతే అది ఒక మునిసిపల్ కార్పొరేషన్ (మహానగర పాలిక)గా పరిగణింపబడుతుంది.
ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ (నగరపాలిక)గా పరిగణింపబడుతుంది.
పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది.
తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలము లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది.
కొన్ని గ్రామ పంచాయితీల సముదాయాన్ని "బ్లాక్" లేదా "సమితి" అనే విభాగం (తాలూకా కంటే చిన్నది మరియు పంచాయితీ కంటే పెద్దది) కూడా కొన్ని రాష్ట్రాలలో ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ మండలాలు: ఆంధ్ర ప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కొరకు, రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా, 1124 రాజస్థ మండలాలుగా విభజించారు.కొత్తగా25 అర్బన్ మండలాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రభుత్వం 18.3.2013 న ప్రకటించింది.అవి: విశాఖ-2, విశాఖ-3, విజయవాడ-2, విజయవాడ-3, తెనాలి, గుంటూరు, నెల్లూరు, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్, తిరుపతి, చిత్తూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, కడప, కర్నూలు, ఖమ్మం, వరంగల్-2, ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి అర్బన్ మండలాలు.
ఆంధ్ర ప్రదేశ్లో ఇంతకు పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది. కాని నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో మండలాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
మండలాల కోడ్ మరియు వరుస సంఖ్య ఒకటేనని గమనించగలరు.
ఆంధ్ర ప్రదేశ్ మండలాలు: ఆంధ్ర ప్రదేశ్ లో పరిపాలనా సౌలభ్యం కొరకు, రాష్ట్రాన్ని 23 జిల్లాలుగా, 1124 రాజస్థ మండలాలుగా విభజించారు.
మన రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా (66), అతి తక్కువ మండలాలు గల జిల్లా హైదరాబాదు (16).
శ్రీకాకుళం జిల్లా
జిల్లా కోడ్: 1
జిల్లాలోని మండలాల సంఖ్య: 37
మండలాల కోడ్ మరియు వరుస సంఖ్య ఒకటేనని గమనించగలరు.
1 వీరఘట్టం
2...
|
చిత్తూరు
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
భావిత భాగస్తుడు అంటే ఏమిటి?
|
ఒక వ్యక్తి తన మాటలద్వారాగాని, చేష్టలద్వారాగాని, ఎదుటి వ్యక్తికి తాను ఫలానా సంస్థలో భాగస్తుడు అని నమ్మించిన భాగస్తుని భావిత భాగస్తుడు అని అంటారు. అలా నమ్మకం కలిగించటము వలన ఎదుటి వ్యక్తి ఋణం ఇచ్చినా, సరుకులు అమ్మినా లేదా మరొక విధముగా నష్టపోతే భావిత భాగస్తుడే అందుకు బాధ్యత వహించాలి.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: కుండలి
|
కుండలి పదానికి నానార్ధాలు: పాము, నెమలి, వరుణుడు
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
క్రింద ఇచ్చిన గద్యానికి కొనసాగింపు రాయండి:
నీ తనయుడూ, అతని మంత్రులూ చేరి శకునిచే జూదమాడించి ధర్మజుడి సంపదనెల్ల హరింపచేశాడు. అంతటితో తృప్తిపడక నిండుసభలో ద్రౌపదిని పరాభవించారు. దుర్యోధనుడి దుష్కృత్యాలకు నీవు సమ్మతించావు. ధర్మరాజు తనకేర్పడిన సంకటాన్ని గమనించి సత్యం తప్పక తన ఆజ్ఞచేత భీమార్జునులు బలముడిగి క్రుంగిపోగా కంటి నుండి కారుతున్న కన్నీటిని ఎడమచేతితో తుడుచుకొంటూ ఘోరారణ్యాలకు వెళ్ళాడు. అక్కడ దుఃఖాలలో మునిగి దైన్యం అనుభవిస్తూ ప్రతిజ్ఞను సక్రమంగా నెరవేర్చాడు. అయినా మీతో కలిసి జీవించవలెనని కోరుకుంటున్నాడు.
|
ధర్మరాజుకు సాటియైన వాడు ధర్మరాజే. ఆయన శాంతస్వభావం, అణకువ, సత్యనిష్ట ఇంతకుమునుపు ఏ రాజులలో కూడా కానరాదు. మంచితనం గల ధృతరాష్ట్ర మహారాజా ! నీ బిడ్డలైన కురుపాండవుల మేలు గోరి నేను ఇన్ని మాటలు చెప్పవలసి వచ్చింది, నీ పుత్రుడైన దుర్యోధనుడి మనసులో ఉన్న పరమదురాశను తొలగించి, పాండవులను నీ చెంతకు పిలిపించుకొనుము. మహారాజా ! పాండవులు ఎంతటి శాంత స్వభావులో అంతటి వీరాగ్రేసరులు. వారు నీ పాదసేవ చేయటానికి సంసిద్ధంగా ఉన్నారు. వారికి మీతో కలిసి మెలిసి ఉండటం ఇష్టంలేకపోతే ఈపాటికి యుద్ధానికి బయలుదేరి వచ్చేవారు. సంధి, సంగ్రామం ఈ రెండింటిలో మీకేది హితమని తోస్తుందో దానిని నిర్ణయించి చెప్పండి.
శ్రీకృష్ణుడి మాటలు వినగానే సభ్యులందరి శరీరాలు గగుర్పాటు వహించాయి. వారు మనస్సులలో ఎంతో సంతోషించి, నారాయణుడెంత చక్కగా మాట్లాడాడు ! శౌరి మాటలకు బదులు చెప్పగల నీతి నిపుణుడు, ధీరుడు, ఉపాయశాలి ఈ కొలువులో ఎవరున్నారు ? అని కదలక మెదలక నోరు విప్పక అట్లాగే ఉండిపోయారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
క్రీ.పూ. 6వ శతాబ్దంలో వెలసిన ముఖ్య చేతివృత్తులను తెలుపుము.
|
క్రీ.పూ. 6వ శతాబ్ద కాలంలో అనేక చేతి వృత్తులు అభివృద్ధి చెందాయి. ఎక్కువమంది వీటి మీద ఆధారపడి పనిచేసేవారు. ఆ కాలంలో దాదాపు అరవై నాలుగు రకాల వృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది. అవి: వడ్రంగి, నేతపని, కంసాలి, వేటగాళ్ళు, చేపలు పట్టేవారు, కటిక వృత్తి, చెప్పులు కుట్టడం మొదలైనవి చేతివృత్తులు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
చైనా ప్రభుత్వం పిచ్చుకలను చంపే కార్యక్రమం ఎందుకు చేపట్టింది?
|
చైనా ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులను పెంచే దిశలో గ్రామీణ రైతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. పారిశ్రామిక ఉతృతిని త్వరితంగా సాధించడానికి ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా తొందరగా ఆధునికతను రూపుదిద్దుకొనేందుకు చైనా ప్రభుత్వం ఉద్యమాన్ని చేపట్టింది. అయితే అప్పటిదాకా చైనా వ్యవయసాయాధారిత సమాజమే. ఈ ఉద్యమంలో భాగంగా 5000 కుటుంబాలతో సమూహాలుగా ఏర్పడి వ్యవసాయం చేయడం అన్నది ఒక ముఖ్యాంశం. దీనివల్ల పంట దిగుబడి రెట్టింపు అయ్యింది.
ఈ మొదటి విజయంతో తరువాతి సంవత్సరానికి మరింత పెద్ద లక్ష్యాలను రూపొందించుకోవడం జరిగింది. కానీ వాతావరణం అందుకు సహకరించలేదు. కొంత పంట దిగుబడి వచ్చినప్పటికీ తగిన ఫలితాలను సాధించలేకపోయామనే భయంతో ప్రభుత్వ వ్యవసాయాధికారులు దిగుబడిని ఎక్కువగా లెక్కగట్టారు. ఈ తప్పుడు లెక్కలు ప్రజల అవసరాలకు ఆహార సరఫరాలకు మధ్యగల సమతుల్యత పై తీవ్రంగా ప్రభావం చూపాయి. దీనినుండి తప్పించుకోవడానికి అధికారులు తమ తప్పిదాన్ని పిచ్చుకలపైకి నెట్టారు. గిడ్డంగుల నుండి సంవత్సర కాలంలో ఒక పిచ్చుక సుమారుగా 1.8 కిలోల ధాన్యపు గింజలు తిన్నదని అందువల్ల ఆహార కొరత ఏర్పడిందని ప్రకటించారు. పిచ్చుకలపై నేరాన్ని మోపారు. పల్లెల్లో, పట్టణాల్లో ప్రజలందరినీ పిచ్చుకలపై యుద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
చదరంగం గురించి రాయండి.
|
చదరంగం. భారత జాతీయ క్రీడ. ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించినది భారతదేశమే ! పూర్వం దీనిని అష్టాపదమని పిలిచేవారు. మనదేశం నుండి ఈ ఆట పర్షియా, అరేబియా, తూర్పు చైనా దేశాలకు వ్యాపించింది. – 10వ శతాబ్దం చివరిలో అరబ్బులు ఈ ఆటను స్పెయిన్ దేశానికి తీసుకుపోయారు. 11వ శతాబ్దంలో ఐరోపాకు పరిచయం అయింది. ఈ ఆటను పూర్వం ఉన్నత కులాలవారు మాత్రమే ఆడేవారు. విజయనగర ప్రభువు కృష్ణదేవరాయలు ఈ ఆటను అమితంగా ప్రేమించారు.
ఆయన బొడ్డుచర్ల తిమ్మనతో ప్రతిరోజూ ఆడేవారట. రాయల తరపున ఎందరు ఆడినా ఒక్కడే ఉండి తిమ్మన విజయం సాధించేవాడట. పూర్వం యుద్ధమునకు వెళ్ళే సమయాన ఈ ఆటను ఆడి ఎత్తులకు పై ఎత్తులు వేసేవారని చరిత్ర తెలియజేస్తుంది. ఈనాడు చదరంగం ప్రపంచ క్రీడలలో చేరింది. ఇప్పటికి కూడా ముందుగానే చెప్పి ఆట కట్టించగల క్రీడాకారులు. తెలుగుదేశాన ఎందరో ఉన్నారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
దండా గానం గురించి రాయండి.
|
దండా గానం అనేది ఇతర ఆంధ్ర జిల్లాలలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా తెలంగాణా ప్రాంత పల్లె ప్రజలలో మాత్రం బాగా ప్రచారంలో ఉంది. దండా గానమనేది అల్లాకేనాం అంటూ పాడే ఫక్రీర్ల పాటకన్నా కొంత భిన్నంగా వుంటుందనీ, అందులో ఉరుదు పదాలు, ఉరుదు భాషోచ్ఛారణా తక్కువగా వుంటుందనీ జయధీర్ తిరుమల రావు గారు తమ ప్రజా కళా రూపాల గ్రంథంలో వివరిస్తూ, ఈ పాటల్లో మొత్తం తెలంగాణాలో జరిగిన వీరోచిత పోరాటాల చరిత్ర వస్తుందనీ, ఐతే నైజాంలో ముఖ్యంగా పోలీసు చర్య తరువాత ప్రజాజీవితంలో వచ్చిన మార్పుల్నీ వారి ఆశయాలనూ, అభి శంసలను ఈ గానంలో ప్రతి బింబించారనీ వ్రాశారు.
ఫకీర్ల పాటల్లో కనిపించే సాధారణ పదాలు ఇందులో వుండవు. అయితే తెలంగాణా ప్రజా పోరాట కాలంలో దీనిని ఒక పెద్ద కళారూపంగా మలిచారు. అలాగే పారంపర్యంగా వస్తున్న దండా గాన కళా రూప స్వభావాన్ని కొంత మార్చటం కూడా జరిగిందంటారు జయథీర్ తిరుమల రావు గారు. పాటల్లో ప్రజలను ఉత్తేజ పర్చ టానికి మీసాన్ని మెలివేయటం ఆవేశంతో హావ భావాలను చూపించడం జరుగుతుంది.
ఫకీరు పాటలకు ప్రధానమైన అల్లాకేనాం అనే పల్లవినే ఈ పాటల్లో పరిహరించారు. ఉరుదు భాష ఉచ్ఛారణను తీసి వేశారు. అందువల్ల ఈ దండా గాన కళా రూపాన్ని, అమ్ములు ధరించిన కోయ వేషాలతో ప్రదర్శించారని సుద్దాల హనుమంతు తెలిపారు. దీనిని ప్రదర్శించ టానికి ఇద్దరు వ్వక్తులుంటే చాలు. వారు ఎర్రని లుంగీలు ధరించి నల్ల బనీన్లు తొడుక్కుని మోకాలి వరకు వ్రేలాడే పంచెను నడుముకు కట్టి, కోర మీసాలు ధరించి మెడలో ఫకీరు పూసల దండను వేసుకుంటారు. ఎర్రని రిబ్బన్ తలకు కట్టుకుంటారు. ముంజేతికి ఇత్తడి గాజులు ధరించి చేతిలో ఒక పొట్టి కర్రను దండంగా ఉపయోగించి, గాజులున్న చేతితో పట్టుకుని ఆ కఱ్ఱతో గాజులను తాళంగా కొడుతూ లయ తప్పకుండా ఒకరి తరువాత ఒకరు గానం సాగిస్తారు. కుడి చేతితో గాజులు కొడుతూ ఏడమ చేతితో రుమాలును వూపుతూ, అదే చేతితో మీసాన్ని మెలివేస్తూ, ప్రజలను ఉత్తేజ పరుస్తూ, ఉత్సాహ పరుస్తూ పాటలను పాడుతారు. లేదా అమ్ములు ధరించి కోయ వేషంతో ప్రదర్శిస్తారు.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
నాకు బాగా గుర్తు.. ఆ కథనంలో ఓ వ్యక్తి తన పెళ్లి ప్రకటన ఇలా ఇచ్చినట్లు ఉంది.
‘అబ్బాయి ధైర్యవంతుడు, వర్జిన్. వయసు 39 సంవత్సరాలు కానీ చూడటానికి మాత్రం నిజంగా 30ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. 180సెంటీమీటర్ల ఎత్తు. తెల్లగా అందంగా ఉంటాడు. పూర్తి శాకాహారి. మందు, సిగరెట్లు అలవాటు లేవు. అమెరికాలో ఉద్యోగం చేశాడు. దక్షిణ దిల్లీలో పెద్ద బంగ్లా కూడా ఉంది’ అంటూ రాసుంది.
కానీ తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిలో అతడు కోరుకుంటోంది ఒక్కటే. ‘అమ్మాయి చాలా అందంగా ఉండాలి, వయసు 30 ఏళ్లకు మించకూడదు’ అని.
ఇది 20ఏళ్ల కిందటి మాటే అయినా, ఇప్పుడు కూడా పెళ్లి ప్రకటనలు ఇంచు మించు ఇలానే ఉంటుండటం చాలా బాధకరం.
గతవారం బెంగళూరులో ఇలాంటి పెళ్లి ప్రకటననే ఓ మ్యాట్రిమోనీ సంస్థ ఇచ్చింది. ఆ సంస్థ నిర్వహించే వివాహ పరిచయ వేదికలో పాల్గొనలాంటే అబ్బాయిలు జీవితంలో అత్యున్నత ‘విజయం’ సాధించినవారై ఉండాలి. అదే అమ్మాయిలకైతే రెండు ఆప్షన్లు. వాళ్లు విజేతలైనా అయ్యుండాలి, లేకపోతే చాలా అందంగానైనా ఉండాలి.
చాలామందికి కోపం తెప్పించిన పత్రికా ప్రకటన
ఈ ప్రకటన చాలా మందికి కోపం తెప్పించింది. ప్రకటనపైన నిరసనలు వెల్లువెత్తడంతో చివరికి ఆ సంస్థ క్షమాపణ చెప్పింది.
ఈ మధ్య కాలంలో నాకు పెళ్లి ప్రకటనలను చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. ఇంకా చెప్పాలంటే, ప్రకటనల కంటే అందులో వధువులకు ఉండాల్సిన లక్షణాల చిట్టాను చూస్తేనే ఎక్కువ కోపమొస్తోంది. అమ్మాయి అందంగా, సౌమ్యంగా, నాజూగ్గా ఉండాలి. ఉద్యోగం చేయాలి లేదా ఇంటిపట్టునే ఉండాలి అంటూ పెద్ద జాబితా రాసుకొస్తున్నారు.
గత ఇరవై ఏళ్లలో పెళ్లి ప్రకటనల్లో మార్పు వచ్చిన మాట నిజమే. అప్పట్లో పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. ఇప్పుడు మొబైల్ యాప్స్లో కూడా ఇస్తున్నారు. ఇప్పుడైతే అబ్బాయి-అమ్మాయిల ఫొటోలు కూడా పెడుతున్నారు.
అమ్మాయిలు చీరలు, చుడీదార్లు, జీన్స్, సూట్లు... ఇలా రకరకాల దుస్తులు వేసుకుంటే ఎలా ఉంటారో చూపే ఫొటోలను కూడా పెడుతున్నారు.
ఇన్నేళ్లు గడిచినా అమ్మాయి అందంగా, సన్నగా ఉండాలనే ప్రకటనలు మాత్రం మారలేదు. కాకపోతే ఇప్పుడు అబ్బాయిల్లానే అమ్మాయిలు కూడా సంపాదించాలని కోరుకుంటున్నారు.
ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ఏకంగా ‘పర్ఫెక్ట్ మేడ్-టు-ఆర్డర్ దుల్హన్ (పెళ్లికూతురు)’ అని తన ట్యాగ్లైన్ పెట్టుకుంది. ‘మీ అన్ని డిమాండ్లకూ సరిపోయే పెళ్లి కూతుళ్లు మా దగ్గరున్నారు’ అని ఆ సంస్థ హామీ ఇస్తోంది.
పెళ్లి కూతురు ఏమైనా డిజైనర్ వస్తువా, వినియోగదార్ల డిమాండ్లకు...
|
అభిప్రాయం: వీళ్లకు కావల్సింది భార్యలా? లేక బ్యూటీ క్వీన్లు, వంట మనుషులా?
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
ఈ వచనం ఏ ముఖ్యమైన సంఘటన గురించి చర్చిస్తుంది: షణ్ముగలింగం శివశంకర్ శ్రీలంకకు చెందిన తమిళ తీవ్రవాది. పొట్టు అమ్మన్ అన్న అతని మారుపేరుతో సుప్రసిద్ధుడు. శ్రీలంకకు చెందిన తమిళ తీవ్రవాద సంస్థ ఎల్.టి.టి.ఈ.లో అధినేత వేలుపిళ్ళై ప్రభాకరన్ తర్వాత రెండవ స్థానంలో ఉండేవారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని దారుణంగా హత్యకు కుట్రచేసిన సూత్రధారి పొట్టు అమ్మనే అంటూ హత్యకేసు దర్యాప్తు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, భారత ప్రభుత్వం నియమించిన జైన్ కమిషన్ వంటివి తేల్చాయి.
|
ఈ వచనం దారుణమైయినా హత్య సంఘటన గురించి చర్చిస్తుంది.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ప్రశ్న: వాతావరణంలో మిళితమైన అంశాలలో ఇప్పుడు మార్పులు వస్తున్నాయి. కారణాలు చెప్పండి.
|
వాతావరణం ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, ఆర్గాన్ మొ||న వాయువుల మిశ్రమం. భూమి ఏర్పడినప్పుడు ఇవి వాతావరణంలో ఉన్నాయి. వాతావరణంలో మిళితమైన అంశాలలో మార్పునకు కారణాలు :
1. వాతావరణంలో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరగటం.
2. అగ్ని పర్వత ఉద్బోధన ప్రక్రియ కారణంగా, వెలువడిన వాయువుల.
3. కిరణజన్యసంయోగక్రియల కారణంగా, వ్యవసాయం చేయటం.
4. మానవుల యొక్క కార్యకలాపాలైన శిలాజ ఇంధనాల వాడకం, పరిశ్రమల స్థాపన, అడవుల నిర్మూలనం గనుల త్రవ్వకం మొదలైనవి.
5. రసాయన ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం.
6. అణు విద్యుత్, థర్మల్ విద్యుత్ కర్మాగారాల స్థాపన.
7. ముడి చమురు, సహజ వాయువు డ్రిల్లింగ్ వలన, వాడకం.
8. ప్లాస్టిక్ మరియు ఇతర చెత్త, వ్యర్థ పదార్థాల వలన వాతావరణంలోని అంశాలలో మార్పులు వస్తున్నాయి.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
గాంధార శిల్పం గురించి సంక్లిప్తంగా వివరించండి.
|
భారతదేశ వాయువ్య ప్రాంతంలో సింధూ నదికి ఇరువైపులావున్న ప్రాంతాన్ని గాంధారము అంటారు. ఈ ప్రాంతంలో ఉద్భవించిన కళను గాంధార కళ అంటారు. ఇక్కడి బౌద్ధశిల్పాలు భారతీయ, గ్రీకో-రోమన్ లక్షణాలను కలిగివుంటాయి. కనుక భారతీయ, గ్రీకు, రోమన్ శిల్పకళల సమ్మేళనాన్ని గాంధార శిల్పకళ అంటారు. ఈ శిల్పంలో మలచబడిన బుద్ధుని విగ్రహాలకు పలుచని వస్త్రాలు, రోమన్ ఉంగరాల జుట్టు, సహజత్వం, కండలు తిరిగిన శరీర భాగాలు ఎంతో అందంగా ఉంటాయి. అందువల్లనే గాంధార శిల్పికి భారతీయుల హృదయము, గ్రీకుల నేర్పరితనము ఉన్నాయని అంటారు. ఈ కళ ఇండో-గ్రీకుల కాలంలో భారతదేశంలోకి ప్రవేశించింది. కుషాణుల కాలంలో, ముఖ్యంగా కనిష్కుని కాలంలో ఉచ్ఛస్థితికి చేరుకుంది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
I wonder విజయపురం మండలంలో 1992 నాటికి మొత్తం ఎన్ని చేపల చెరువులు ఉన్నాయి?
|
విజయపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లా, విజయపురం మండలం లోని గ్రామం..[1]
విజయపురం చిత్తూరు జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నగరి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1058 ఇళ్లతో, 3750 జనాభాతో 1561 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1890, ఆడవారి సంఖ్య 1860. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1242 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 206. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596377[2].పిన్ కోడ్: 517586.
విజయపురం చిత్తూరు జిల్లా, ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రము. ఇది సమీప పట్టణమైన నగరి నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1058 ఇళ్లతో, 3750 జనాభాతో 1561 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1890, ఆడవారి సంఖ్య 1860. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1242 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 206. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596377[3].పిన్ కోడ్: 517586.
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.
ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది. సమీప బాలబడి పన్నూరులో ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల , సమీప వైద్య కళాశాల, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల తిరుపతి లోనూ, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్లు సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల నగరిలోను ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
విజయపురంలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , 8 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక అలోపతి ఆసుపత్రిలో ఒక డాక్టరు, ఏడుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
ఒక సంచార వైద్య శాలలో డాక్టర్లు లేరు. ముగ్గురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా...
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
కింద ఇచ్చిన భావం వచ్చేలాగా పద్యం రాయండి:
అలా దీవించిన సాందీపని వాత్సల్యంలో మనలను తన మందిరానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీకు గుర్తున్నాయా? ఎప్పుడైనా అనుకుంటూ ఉంటావా ? అని కృష్ణుడు కుచేలునితో ఇంకా ఇలా అన్నాడు.
|
క. కని గౌరవించి యాయన
మనలం దోడ్కొనుచు నాత్యమందిరమునకుం
జనుదెంచుట లెల్లను నీ
“మనమునఁ దలఁతే యటంచు మఱియుం బలికెన్,
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
వైరాయిడ్లకూ, వైరస్లకూ ఉన్న తేడాలు ఏమిటి?
|
వైరాయిడ్స్
వైరాయిడ్స్ కేవలం కేంద్రక ఆమ్లాన్ని కల్గి ఉంటాయి. ఇవి ప్రోటీన్ తొడుగును కలిగి ఉండవు.
కేంద్రక ఆమ్లం కేవలం RNA మాత్రమే
ఇవి మొక్కలకు మాత్రమే వ్యాధిని కలుగజేస్తాయి.
వైరస్
వైరస్లు కేంద్రక ఆమ్లం మరియు ప్రోటిన్ తొడుగు రెండింటిని కల్గి ఉంటాయి.
కేంద్రక ఆమ్లాలు RNA లేదా DNA
వైరస్లు అన్ని రకాల జీవులకు వ్యాధిని కలుగజేస్తాయి.
|
Telugu
|
tel
|
original-annotations
|
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
|
క్రింద ఇచ్చిన గద్యానికి కొనసాగింపుగా ఒక పేరా రాయండి:
“ద్వారకా నగరమునకు నేనెట్లు వెళ్ళగలను ? అచ్చట అంతఃపురములో నుండు శ్రీకృష్ణుని ఎట్లు దర్శింపగలను ? ద్వారపాలకులు ఈ బీద బ్రాహ్మణుని చూచి, నీ వెక్కడ నుండి వచ్చుచుంటివి ? ఎందులకు వచ్చితివని అడిగినచో – వారికి బహుమానమిచ్చుటకు కూడ కాసు డబ్బు లేదు. ఆయన దయ నా భాగ్యము -” అనుకొనుచు కుచేలుడు ద్వారకా నగరమును ప్రవేశించి, కక్ష్యంతరములు దాటి, అంతఃపుర మందిరములో హంసతూలికా తల్పముపై ప్రియురాలితో వినోద క్రీడలలో మునిగి తేలుచున్న గాంచి – శ్రీకృష్ణుని బ్రహ్మానందమును అనుభవించెను.
|
అల్లంత దూరముననే కుచేలుని గాంచి, శ్రీకృష్ణుడు గబగబ పాన్పు దిగి, మిత్రునకు ఎదురుగా వచ్చి, ప్రేమతో ఆలింగనము కావించుకొని, పట్టు పాన్పుపై కూర్చుండబెట్టెను. బంగారు కలశము నందలి నీటితో కుచేలుని కాళ్ళు కడిగి, ఆ నీటిని తలపై చల్లుకొనెను. మంచి గంధమును శరీరమునకు అలదెను.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ప్రశ్న: పారిశ్రామిక ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతం మరియు పచ్చదనం కలిగిన ప్రాంతం వంటి వివిధ ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయిల గురించి రాయండి. ఇందుకు కారణాలు మరియు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడానికి చర్యలను సూచించండి.
|
- పారిశ్రామిక ప్రాంతం, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి.
- పరిశ్రమలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది.
- పచ్చదనం (ఎక్కువ) కల్గిన ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
- పచ్చదనం (చెట్లు) కల్గిన ప్రాంతంలో చెట్లు ఆక్సిజన్ ను విడుదల చేయటం వలన అక్కడ ఆక్సిజన్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.
ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపరచడానికి చర్యలు / సూచనలు :
1. చెట్లు విరివిగా పెంచాలి.
2. పారిశ్రామిక కాలుష్యాన్ని తగ్గించాలి.
3. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించాలి.
4. CFCలను తగ్గించాలి.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఈ కింది పదాలు కలిపి రాయండి.
ఉదా : వెయ్యి + అమ్మా = (ఇ + అ = అ) = వెయ్యమ్మా
1. చిర్రు + ఎత్తు
2. అప్పటికి + ఏ
3. రాక + ఉంటే
|
1. చిర్రు + ఎత్తు = (ఉ + ఎ = ఎ) = చిఱ్ఱెత్తు
2. అప్పటికి + ఏ = (ఇ + ఏ = ఏ) = అప్పటికే
3. రాక + ఉంటే = (అ + ఉ = ఉ) = రాకుంటే
గమనిక :
పై మూడు పదాల్లో పూర్వ స్వరం (మొదటి అచ్చు) స్థానంలో వరసగా ఉ, ఇ, అ లు ఉన్నాయి. వాటికి ఎ, ఏ, ఉ అనే అచ్చులు కలిశాయి. (పరం అయినాయి) ఏ అచ్చులు కలిశాయో అదే రూపం పూర్వ స్వరాలకు వచ్చింది. అంటే పూర్వ పరస్వరాలు మిగులుతాయి. తెలుగు సంధుల్లో ఈ మార్పు మనం గమనిస్తాం.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
అనుమత్యర్థక వాక్యం అంటే ఏమిటి?
|
లోపలికి రావచ్చు. ఈ వాక్యం ఒక వ్యక్తికి అనుమతిని సూచిస్తున్నది. అంటే ఇది “అనుమత్యర్థక వాక్యం”. ఏదైనా ఒక పనిని చేయటానికి అనుమతిని ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యం “అనుమత్యర్థక వాక్యం.”
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
I wonder మైల్వార్ గ్రామ పిన్ కోడ్ ఏంటి?.
Help me answer this question with "Yes" or "No" or "None" if none of the first two answers apply.
Here's what I found on the internet:
Topic: మైల్వార్
Article: మైల్వార్ తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, బషీరాబాద్ మండలంలోని గ్రామం.ఇది మండల కేంద్రమైన బషీరాబాద్ నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తాండూరు నుండి 33 కి. మీ. దూరంలోనూ ఉంది.ఇది కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు చేరువలో ఉన్నది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 554 ఇళ్లతో, 2829 జనాభాతో 1407 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1411, ఆడవారి సంఖ్య 1418. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 269 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 123. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574491[1].పిన్ కోడ్: 501143.
2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 2746. ఇందులో పురుషుల సంఖ్య 1321, మహిళలు 1425.
సమీప గ్రామాలు
ఏక్మాయి 8 కి.మీ, నవల్గ 10 కి.మీ, కొర్విచేడ్ 13 కి.మీ, జీవంగి 16 కి.మీ రెడ్దిఘన్ పూర్ 17 కి.మీ
సమీప మండలాలు
పడమర: సేదాన్ తూర్పు: దౌలతాబాద్, కొడంగల్, తాండూర్
విద్యా సౌకర్యాలు
గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి తాండూరులో ఉంది.
సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల తాండూరులోను, ఇంజనీరింగ్ కళాశాల వికారాబాద్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ వికారాబాద్లో ఉన్నాయి.
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల వికారాబాద్లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలు హైదరాబాదులోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
ప్రభుత్వ వైద్య సౌకర్యం
మైల్వార్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
తాగు నీరు
గ్రామంలో కుళాయిల ద్వారా శుద్ధి చేయని నీరు సరఫరా అవుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.
పారిశుధ్యం
మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు.
|
పిన్ కోడ్: 501143.
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
బఠానీ మొక్కలో ఆకర్షణ పత్రాలు ఏవిధంగా అమరి ఉంటాయి? అటువంటి అమరికను ఏమంటారు?
|
బఠాణీ, చిక్కుడు మొక్కలలో పుష్పాలలో ఐదు ఆకర్షణ పత్రాలు ఉంటాయి. వాటిలో అతిపెద్ద ఆకర్షణ పత్రం (ధ్వజం) రెండు పార్శ్వ ఆకర్షణ పత్రాలను (బాహువులు) కప్పి ఉంచుతుంది. ఈ రెండు బాహువులు తిరిగి పూర్వాంతంలో ఉన్న రెండు అతిచిన్నవైన ఆకర్షణ పత్రాలను (ద్రోణులు) కప్పి ఉంచుతాయి. ఈ రకము అమరికను “వెక్సిల్లరీ” లేక “పాపిలియోనేషియన్” పుష్పరచన అంటారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7వ శతాబ్దం వరకు భారతదేశ ఆర్థిక పరిస్థితిని పరిశీలించండి.
|
క్రీ.పూ. 3 నుంచి క్రీ.శ. 7 వరకు గల ఆర్థిక పరిస్థితులు:
మౌర్యుల ఆర్థిక వ్యవస్థ:
1) వ్యవసాయం: మౌర్యుల కాలంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది. పన్నులు వసూలు చేయడంతో ఆర్థిక, సాంఘిక భద్రత ఉన్నట్లు భావించారు. రాజు తన సొంతభూముల ద్వారానే కాకుండా, రాజ్య భూముల నుంచి కూడా పన్నులు వసూలుచేసేవారు. రాజ్య ప్రధాన ఆదాయం పంటలో 1/4 నుంచి 1/6 వ వంతు శిస్తుగా వసూలు చేసేవారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి శిస్తులు మారేవి. మధ్యవర్తులు లేకుండా అధికారులే స్వయంగా శిస్తు వసూలు చేసేవారు.
2) పారిశ్రామిక వృత్తులు:
లోహ పరిశ్రమ: వివిధ రకాల లోహాలను ఇనుము, రాగి, తగరం, బంగారం, వెండి లోహాలను తమ పరిజ్ఞానంతో వెలికితీసి వివిధ రకాలైన వస్తువులు తయారుచేశారు. దారు (కొయ్య) పరిశ్రమ, రాతి పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ వంటివి. మధుర, కాశీ, పాటలీపుత్రం, వంగ, మహీశ మొదలైన నగరాల్లో కుండల తయారీ, మౌర్య రాజ్యంలోని వివిధ ప్రాంతాలలోనూ అభివృద్ధి చెందింది.
3) కుషాణుల పాలనలో వర్తక, వాణిజ్యం: మౌర్యుల కాలానికి భిన్నంగా క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 300 కాలంలో అనేక చిన్నరాజ్యాలు ముఖ్యంగా విదేశీ రాజ్యాలు ఏర్పడ్డాయి. అందుకే సనాతన చరిత్రకారులు ఈ కాలాన్ని ‘అంధయుగం’గా భావించారు. అయితే ఆధునిక చరిత్రకారులు ఈ కాలాన్ని ‘భారతదేశ వాణిజ్యయుగం’గా చెప్పారు. ఎందుకంటే ఆ కాలంలో వర్తక వాణిజ్యాలు చాలా బాగా అభివృద్ధి చెందినాయి.
4) గుప్తుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ: మౌర్యులలాగా గాక, గుప్తులు గొప్ప బిరుదులను ధరించారు. ‘మహారాజాధిరాజ’ అనే బిరుదు వల్ల చిన్న రాజ్యాలు, రాజులు ఉండేవారని తెలుస్తుంది. గుప్తులు జయించిన చాలా రాజ్య భాగాలు భూస్వాముల పాలనలో ఉండేవి. బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాజ్యభాగాలు కేంద్రంగా గుప్త సామ్రాజ్య పాలన జరిగింది.
5) భూస్వామ్య అంశాల అభివృద్ధి:
భూదానాలు చేయడం: పురోహితులకు దేవాలయాల భూములు, గ్రామాలు విరాళాలుగా ఇచ్చి, పన్నులు వసూలు, పాలనాధికారులు ఇవ్వడంతో అది వికేంద్రీకరణకు దారితీసింది. సేద్యపు కూలీల అణచివేత, దానం చేసిన గ్రామాల ప్రజల అణచివేతతో వారిపై పెత్తనం పెరిగింది.
సేద్యపు బానిసలు: భూదానాలు భూస్వామ్య వ్యవస్థకు దారితీసింది. చాలా శాసనాల్లో సేద్యపు బానిసత్వం గురించి తెలిపారు. భూములు అమ్మినప్పుడు ఇతరులకు ఇచ్చినప్పుడు దానితో సేద్యపు బానిసలను కూడా ఇచ్చారు.
6) పుష్యభూతి పాలనలో ఆర్థికవ్యవస్థ: పుష్యభూతి వంశపాలనలో ఆర్థికవ్యవస్థ స్వయంసమృద్ధిగా, మరింత భూస్వామ్య విధానాలతో ఉండేది. గుప్తుల కాలంలో ప్రారంభమైన వర్తక, వాణిజ్య క్షీణత, హర్షుని కాలంలో కూడా కొనసాగింది. వర్తక కేంద్రాలు క్షీణత నాణాల కొరత, వర్తక సంఘాలు లేకపోవటం దీనికి ఉదాహరణ. చేతివృత్తులు, ఇతర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. తత్ఫలితంగా వ్యవసాయం కూడా పరోక్షంగా దెబ్బతిన్నది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
శ్రీ కృష్ణదేవ రాయలు గురించి రాయండి.
|
శ్రీకృష్ణదేవ రాయలు (1471 జనవరి 17 – 1529 అక్టోబరు 17) విజయనగర చక్రవర్తి. ఇతను 1509 ఫిబ్రవరి 4 న తన ఇరవై సంవత్సరాల వయసులో విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు, కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా, కన్నడ రాజ్య రమారమణగా అతడు కీర్తించబడినాడు. శ్రీకృష్ణదేవరాయలు సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోటను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడచు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్, న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4 న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించాడు.
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఆల్బుకర్క్ గురించి సంక్లిప్తంగా వివరించండి
|
భారతదేశంలో పోర్చుగీసు ప్రాబల్యానికి గట్టి పునాదులు నిర్మించినవాడు ఆల్ఫాస్సో డి. ఆల్బూకర్క్, ఇతడు అత్యంత సమర్థుడు. గవర్నర్గా కొన్ని ప్రాంతాలలో పోర్చుగీసు వాణిజ్య గుత్తాధిపత్య స్థాపన ద్వారా మరియు పోర్చుగీసువారు స్థానికుల్ని వివాహం చేసుకోవడం ద్వారా, స్థానిక ప్రాంతాలను వలసలుగా మార్చుకోవాలనే విధానం ద్వారా, ముఖ్య ఓడరేవుల్లో కోటలు నిర్మించుకోవడం ద్వారా పోర్చుగీసువారు ఒక శక్తిగా రూపొందటానికి బాటలు వేసెను.
క్రీ.శ. 1510లో శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ను ఓడించి, గోవా రేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకొనెను. తదుపరి ఈ గోవా పోర్చుగీసువారి ప్రధాన వర్తక స్థావరమైంది.
క్రీ.శ. 1511లో దూర ప్రాచ్యంలో మలక్కా సైతం ఆల్బూకర్క్ ఆధీనంలోకి వచ్చింది.
వాణిజ్య విస్తరణలో ఆల్బూకర్క్ అరబ్బులను దారుణ హింసలకు గురిచేసెను.
ఆల్బూకర్క్ తరువాత 1517 లో డయ్యూ, డామన్లు పోర్చుగీస్ హస్తగతమయ్యెను.
అటులనే క్రమముగా పశ్చిమతీరంలో బేసిన్, సాల్సెట్టి, బేల్, బొంబాయిలలోనూ, తూర్పుతీరంలో శాన్ థోమ్, హుగ్లీలలోనూ స్థావరాలు స్థాపితమయ్యాయి.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
క్రింద ఇచ్చిన పద్యానికి ప్రతిపదార్ధం మరియు తాత్పర్యం ఇవ్వండి:
సీ॥ అబ్బంగి హరముక్త యై గంగ సప్తప్ర,
వాహ రూపంబులు వరుసఁ దాల్చి
భాసురహ్లాదినీ పావనీ నందినీ,
నామముల్గల మహానదులు మూఁడు
సురరాజుదిక్కున కరిగి సీతాసుచ
క్షుస్సింధు నామక ప్రోతములును
బశ్చిమదిశ కేఁగెఁ బదఁపడి యేడవ,
యగు ప్రవాహం బద్భుతాభిరామ
ఆ॥ మగుచు నబ్బగీరథావరు చెంత
కరుగు దేరఁజూచి యవ్విభుండ
రమ్యమైన దివ్య రథమెక్కి కదలెన
య్యమరసింధు వెంట ననుగమింప
|
ప్రతిపదార్థం :
ఆ + బంగి = ఆ విధంగా
హరముక్త యై = శివునిచే విడువబడిన
గంగ = గంగానది
సప్తప్రవాహ = ఏడు పాయలుగా
రూపంబులువరుసం దాల్చి = రూపాంతరం చెంది
భాసురహ్లాదినీ, పావనీ, నందినీ = భాసురహ్లాదినీ, పావనీ, నందినీ (పేర్లు)
నామముల్గల = పేర్లు గల
మహానదులు మూఁడు = మూడు నదులు
సురరాజు = ఇంద్రుని (తూర్పు)
దిక్కునకు + అరిగి = దిక్కుకుపోయాయి
సీతా, సుచక్షు, సింధు = సీతా, సుచక్షు, సింధు (పేర్లు)
నామక ఫ్రోతములును = పేర్లు గల ప్రవాహాలు
పదపడి = అత్యంత వేగంతో
పశ్చిమదిశకు + ఏగెఁ = పశ్చిమానికి వెళ్ళాయి
యేడవయగు = ఏడవది అయిన
ప్రవాహంబు = ప్రవాహం
అద్భుత + అభిరామము = ఎంతో మనోజ్ఞం
అగుచున్ = అయి
ఆ + భగీరథావరు = గౌరవింపదగిన ఆ భగీరథుని
చెంతకున్ = వద్దకు
అరుగున్ = వెళ్ళుటను
తేరఁజూచి = పరిశీలించి
ఆ + అమరసింధు = ఆ దేవనది
వెంటన్ = తన వెంబడి
అనుగమింప = వస్తుండగా
ఆ + విభుండు + అ = ఆ రాజు
రమ్యమైన = అందమైన
దివ్య రథమెక్కి = గొప్ప రథాన్ని ఎక్కి
కదలెన్ = కదిలాడు
తాత్పర్యం : ఆ విధంగా శివుని జడలనుండి విడువబడిన గంగా నది ఏడుపాయలుగా రూపాంతరం చెందింది. భాసురహ్లాదినీ, పావనీ, నందినీ అనే మూడు పేర్లు గల మహానదులు ఇంద్రుడు పాలించే తూర్పు వైపుకు వెళ్ళాయి. సీతా, సుచక్షు, సింధు అనే మూడు పేర్లు గల ప్రవాహాలు పశ్చిమ దిశకు వెళ్ళాయి. ఏడవదైన ఒక ప్రవాహం ఎంతో అందంగా తన వద్దకు రావడం గమనించిన భగీరథుడు గంగానది తనను అనుసరించి రాగా అందమైన గొప్ప రథంపై ఎక్కి కదిలాడు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
నాడీవ్యవస్థ గురించి మొదట పరికల్పన చేసిన వ్యక్తి ఎవరు? అతను ఏమని చెప్పాడు.
|
గాలన్ అనే గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త (క్రీ.పూ. 129 – 200) నాడీవ్యవస్థ గురించి ముఖ్యమైన పరిశీలన చేశాడు. గాలన్ నాడులు రెండు రకాలు అని చెప్పాడు. మొదటి రకం జ్ఞానాన్ని (స్పర్శ) తెలియజేసేది, రెండవ రకం చర్యలను చూపేది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఇచ్చిన సమాచారం n(A) = 37, n(B) = x, n(A ∪ B) = 52, n(A ∩ B) = 8, అయితే x =
A) 23
B) 15
C) 29
D) 44
|
వివరణ:
ఇచ్చిన సమాచారం n(A) = 37, n(B) = x, n(A ∪ B) = 52, n(A ∩ B) = 8
మనం x యొక్క సంఖ్య ఎంతో కనుక్కోవాలి.
n(A ∪ B) = n(A) + n(B) - n(A ∩ B)
52 = 37 + x - 8
x = 52 - 29
x = 23
జవాబు: A) 23
|
Telugu
|
tel
|
re-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
కింది పేరాను చదివి, ప్రశ్నలు తయారు చేయండి.
చదువుకోని సామాన్య ప్రజలకు తరతరాలుగా వస్తున్న నోటి మాటల భాష ఒక్కటే వాడుకలో ఉండగా, చదువుకున్న వాళ్ళకు, ఆ భాషతోపాటు గ్రంథాల్లో ఉన్న కావ్య భాష కూడా అవసరమైంది. కావ్యాలు రాసేటప్పుడు తమకు పూర్వులు రాసిన భాషలోనే తాము కూడా రాస్తూ వచ్చారు. పూర్వులు ఉపయోగించిన ఛందస్సులనే తాము ఉపయోగిస్తూ వచ్చారు. కానీ కావ్యాల గురించి నోటితో చెప్పేటప్పుడు వాడుక భాషలోనే వివరిస్తూ, వ్యాఖ్యానిస్తూ వచ్చిన ఆ వివరణ లనూ, వ్యాఖ్యనాలను రాయడం మొదలు పెట్టే సరికి కావ్య భాష ప్రభావం కొంత చొరబడుతూ వచ్చింది. ఇది వ్యావహారిక, గ్రాంథిక భాషలను కలిపినట్ల నిపిస్తుంది. అది ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పడానికి వీల్లేదు. అయినా వచన రచనా సంప్రదాయానికి వాడుక భాషే ప్రధానంగా ఉండేది.
|
ప్రశ్నలు
చదువుకున్న వాళ్లకు ఏ భాష అవసరమైంది ?
పూర్వకాలంలో ఉపయోగించినవి ఏమిటి ?
కావ్యాలను నోటితో ఏ భాషలో చెప్పేవారు ?
వ్యాఖ్యానాలు చేసేటప్పుడు ఏ భాష ఉండేది ?
వచన రచనకు ప్రధానమైన భాష ఏది ?
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
బుక్ కీపింగ్ అంటే ఏమిటి ?
|
సంస్థ ఆర్థిక వ్యాపార వ్యవహారములను ఒక నిర్దిష్టమైన క్రమపద్దతిలో కాలానుక్రమముగా వ్రాసే ప్రక్రియను బుక్ కీపింగ్ అంటారు. ద్రవ్య సంబంధమైన వ్యాపార వ్యవహారాలు మాత్రమే గణకశాస్త్రము రికార్డు చేస్తుంది. అన్ని వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన శాశ్వతమైన రికార్డును రూపొందించడానికి బుక్ కీపింగ్ తోడ్పడుతుంది. బుక్ కీపింగ్ను ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చును.
ద్రవ్య లేదా ద్రవ్యముతో సమానమైన వ్యాపార వ్యవహారములను శాస్త్రీయ పద్ధతిలో వ్యాపారసంస్థ వ్రాసే ప్రక్రియ లేదా కళనే బుక్ కీపింగ్ అంటారు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
హిమాలయాల్లో కార్చిచ్చులను ఆపి కరెంటు సృష్టిస్తున్నారు.. ఇలా..\nఆకాశాన్ని తాకేలా కనిపిస్తున్న పొడుగాటి పైన్ చెట్ల మధ్యలోంచి సూరీడు తొంగిచూస్తున్నాడు.
సేంద్రియ రంగులు మాత్రమే వాడి తయారుచేసి చేనేత పట్టు, కాటన్ దుస్తుల కోసం నేను అక్కడకు వెళ్లాను.
స్థానిక చేనేత కార్మికులు రూపొందించిన ఆ వస్త్రాలను అవని అనే సంస్థ విక్రయిస్తోంది.
అక్కడ నా దృష్టిని మరో విషయం ఆకర్షించింది. అది... ఎండిన పైన్ చెట్ల కొమ్మలు, ఆకుల గుట్టలు. ఓ వ్యక్తి ఆ ఎండిన పైన్ కొమ్మలను ఒక మోటారుకు అమర్చిన పెద్ద సిలిండర్లో పెడుతున్నాడు.
పైన్ ఆకులతో విద్యుదుత్పత్తి చేస్తున్నారక్కడ.
పశ్చిమ హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్లో అనేక ఆలయాలు ఉండడంతో ఆ రాష్ట్రాన్ని దేవభూమి అంటారు. ఈ రాష్ట్రానికి టిబెట్, నేపాల్తో సరిహద్దులున్నాయి.
మంచు పర్వతాలు, నదులు, అనేక వృక్ష, జంతుజాతుజాలాలున్న ఉత్తరాఖండ్ది ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థ.
ఉత్తరాఖండ్ అంతటా పైన్ అడవులు విస్తారంగా ఉన్నాయి. సుమారు 10 లక్షల ఎకరాల్లో విస్తరించిన ఉన్న ఈ పైన్ అడవులతో అక్కడ కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి.
ఎండిన పైన్ ఆకులు నేలరాలి పోగవుతాయి. తేలిగ్గా ఉండే ఇవి ఏమాత్రం అగ్గి రాజుకున్నా అడవిని దహించివేస్తాయి.
ఏటా ఒక్క ఉత్తరాఖండ్ రాష్ట్ర అడవుల్లోనే 13 లక్షల టన్నుల పైన్ ఆకులు నేలరాలుతుంటాయని అంచనా. మార్చి, జూన్ నెలల మధ్య ఎక్కువగా ఈ ఆకులు రాలుతాయి. ఇవి కొండవాలులో పరుచుకుంటాయి. ఇవి ఉత్తరాఖండ్లో కార్చిచ్చులకు కారణమవుతున్నాయి.
బయోమాస్ గ్యాసిఫికేషన్ ప్లాంట్
కార్చిచ్చుల కారణంగా నష్టం జరుగుతుందని.. అటవీ సమతుల్యతను అవి దెబ్బతీస్తాయని జీబీ పంత్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ ఎన్విరానమెంట్లో సెంటర్ ఫర్ సోషియో ఎకనమిక్ హెడ్ జీసీఎస్ నేగి అన్నారు.
ఔషధ మూలికలు, ఇతర అవసరాలుగా ఉపయోగించే 1800 రకాల మొక్కలకు ఇక్కడి అటవీ ప్రాంతం ఆలవాలం.
కానీ, కార్చిచ్చులు ఈ ప్రాంతాన్ని ఆ మొక్కల మనుగడకు అననుకూలంగా మార్చేస్తున్నాయి.
"దేశీయ మొక్కలు, చెట్లు పర్యావరణపరంగా, సామాజికంగా ఎంతో విలువైనవి. అవి భూ, జల సంరక్షణలో ఎంతో కీలకం. ఫలితంగా అడవి స్థానికులకు తిండి, ఇతర అటవీ ఉత్పత్తులను అందివ్వడమే కాకుండా జీవివైవిధ్యాన్ని కాపాడుతుంది'' అంటారు నేగి.
పైన్ ఆకులతో విద్యుదుత్పత్తి తరువాత మిగిలే వ్యర్థాలలో కార్బన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బొగ్గులా మలచి వంట చెరకుగా వినియోగిస్తారు.
ఉత్తరాఖండ్లోని కుమావూ ప్రాంతం బేరినాగ్లో అవని సంస్థ ఉంది. సోలార్ ఇరిగేషన్ నేపథ్యం ఉన్న మేనేజ్మెంట్ కన్సల్టెంట్ రజనీశ్..ది.
|
చలికాలం ముదురుతున్న నవంబరు నెలలో ఒక ఉదయాన నేను ఉత్తరాఖండ్లోని పిత్తోర్గఢ్ జిల్లా త్రిపురవేది గ్రామంలోని కొండ మార్గంలో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను.
|
Telugu
|
tel
|
re-annotations
|
91d9052947ae358f386b2bd330c7f6bbd04bbe67aa85c499403b86d614c8b7a0
|
కింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి
లఘులోలకానికి కట్టిన చెక్క గుండుకు బదులు దాన్ని పోలి ఉండే అల్యూమినియం గుండును ఉపయోగిస్తే దాని ఆవర్తన కాలం ఏవిధంగా మారుతుంది?
|
ఒక లఘులోలకం యొక్క ఆవర్తన కాలం గోళము యొక్క పదార్థముపై గాని, పరిమాణము పై గాని, ఆకారము పై గాని ఆధారపడి ఉండదు. కేవలం లోలకం పొడవుపై ఆధారపడి ఉండును. కావున చెక్క గోళమునకు బదులు అల్యూమినియం గోళమును ఉపయోగించినప్పటికి ఆవర్తన కాలములో మార్పురాదు.
|
Telugu
|
tel
|
original-annotations
|
b2e4cf812341179f50c97c21201ba8ee469a1675a425172165468ba87ec48b1b
|
విలియం బెంటింక్ గురించి సంక్లిప్తంగా వివరించండి
|
భారతీయుల మన్ననలను పొందిన గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ ఒకడు. తన పాలనా కాలంలో విలియం బెంటింక్ ఆర్థిక విధానంలో, విద్యా రంగంలో కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టాడు. నాడు సమాజంలో వున్న సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి అనేక సాంఘిక సంస్కరణలను కూడా చేపట్టాడు. ఈ సాంఘిక సంస్కరణలలో బెంటింక్ పేరును చిరస్మరణీయం చేసిన సాంఘిక సంస్కరణలు హిందువులలో ప్రబలంగా వున్న సతీసహగమన దురాచారాన్ని మాన్పించడంలో బెంటింక్ చాలావరకు కృతకృత్యుడయ్యాడు. 1829లో రాజారామ్ మోహన్రాయ్ సహకారంతో ఒక శాసనము జారీ చేశాడు.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
‘పంచతంత్ర కథలు’ ఎలాంటి నీతిని బోధించాయి?
|
పంచతంత్ర కథలు చక్కటి నీతులను బోధించాయి. దీనిలో
1) మిత్రభేదం :
మిత్రులని విడదీయడం ద్వారా కావలసింది సాధించడం ఎలాగో ఈ కథలలో ఉంటుంది.
2) మిత్రలాభం :
మిత్రులని సంపాదించడం. దాని ద్వారా కలిగే ప్రయోజనాలు ఈ కథలలో ఉంటుంది.
3) కాకోలూకీయం :
కాకులు, గుడ్లగూబలు ప్రధాన పాత్రలుగా ఈ కథలు నడుస్తాయి.
4) లోభ ప్రణాశం :
ఈ కథలలో సంపదలను కోల్పోవడానికి రకరకాల పరిస్థితులు వివరించబడతాయి.
5) అసంప్రేక్ష్యకారిత్వం :
బుద్దిహీనతతో చెడు చేయాలని కోరడం, దాని పర్యవసానాలు ఉంటాయి.
పై వానిలో మొదటి నాలుగు భాగాలలో అంటే మిత్రభేదం, మిత్రలాభం, కాకోలూకీయం, లోభ ప్రణాశములలో జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలుగా కథలు ఉంటాయి. 5వ దైన అసంప్రేక్ష్యకారిత్వంలో మాత్రం మానవులు ప్రధాన పాత్రలుగా కథలుంటాయి.
ఈ కథలన్నీ లోకజ్ఞానం కల్గించేవి. మానవుడు క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడాలంటే ఎలా ప్రవర్తించాలో వివరిస్తాయి. ఈ కథలు చదివితే కచ్చితంగా సమాజంలో ఎలా బ్రతకాలో తెలుస్తుంది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
n(T) = 20; n(C) = 30; n(T ∩ C) = 10 అయిన n(T – C) = ________
A) 10
B) – 10
C) 20
D) 30
|
A) 10
n(T – C) = n(T) = n(T ∩ C)
= 20 – 10 = 10
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ప్రశ్న : హిమాచల్ ప్రదేశ్ లో తలసరి ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ పంజాబ్ కంటే మానవ అభివృద్ధి సూచికలో ముందుండటం అన్న వాస్తవం నేపథ్యంలో ఆదాయం యొక్క ప్రాముఖ్యత గురించి ఎటువంటి నిర్ధారణలు చేయవచ్చు?
|
1. పౌరులు ఉపయోగించుకోగల భౌతిక వస్తువులు, సేవలను కేవలం ఆదాయం సూచించలేదు.
2. డబ్బు కాలుష్యం లేని వాతావరణాన్ని కొనివ్వలేదు. కలీలేని మందులు దొరుకుతాయన్న హామీ ఇవ్వలేదు.
3. ప్రజలందరూ నివారణ చర్యలు చేపడితే తప్పించి అంటురోగాల నుంచి (ఆదాయం) రక్షించలేకపోవచ్చు.
4. మానవ అభివృద్ధి సూచికలో దిగువన ఉండటం ప్రజల జీవితాలలోని కొన్ని అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్న సంకేతాన్ని ఇస్తోంది.
5. ప్రభుత్వమూ, ప్రజలూ అభివృద్ధి (మానవ వనరులు) పై ఆసక్తి కలిగి ఉంటే ఆదాయం (తలసరి) అంత ప్రాముఖ్య అంశం కాకపోయినప్పటికీ, అవసరమైన మేర ఉండాలి.
ఉదా : హెచ్.పి. ప్రభుత్వం విద్యపై సగటున 2,005 రూపాయలు ఖర్చు పెడుతోంది, ఇది భారతదేశ సగటు (1049) కన్నా ఎక్కువ.
6. తలసరి ఆదాయ అభివృద్ధి కన్నా, మానవ వనరుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వలన హిమాచల్ ప్రదేశ్ లో ఇది (HDI లో ముందుండటం) సాధ్యమయ్యింది.
7. సామాజిక అంశాలు (లింగ వివక్షత, పురుషాధిక్యత మొదలయినవి) మానవ వనరుల అభివృద్ధిలో ఆదాయం కన్నా ముఖ్యపాత్ర పోషిస్తాయి.
ఉదా : లింగ వివక్షత లేకపోవడం వలన హిమాచల్ ప్రదేశ్ లో బాలికలు అందరూ చదువుకోవడం జరుగుతుంది.
8. మహిళా సాధికారత మానవాభివృద్ధిలో ప్రముఖ అంశంగా తోడ్పడుతుంది.
ఉదా : హిమాచల్ ప్రదేశ్ లో సామాజిక జీవితంలో, గ్రామ రాజకీయాలలోను మహిళల పాత్ర ఎక్కువ. అలాగే పలు గ్రామాలలో చురుకుగా పనిచేస్తున్న మహిళా మండలులు ఉన్నాయి.
|
Telugu
|
tel
|
original-annotations
|
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
|
ప్రశ్న : మీరు తినే ఆహారంలో అడవుల నుండి, ప్రకృతి సిద్ధంగా లభించే వాటి జాబితాను తయారు చేయండి.
|
మేము తినే ఆహారంలో అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించేవి :
తేనె, చింతపండు, ఔషధ మూలికలు (క్వినైన్, కర్పూరం మొ||నవి)
దాల్చిన చెక్క లవంగాలు, మిరియాలు, యాలకులు మొదలైన సుగంధ ద్రవ్యాలు.
వివిధ రకాల ఫలాలు (సీతాఫలము, రేగుజాతి పండ్లు మొ||నవి)
చూయింగ్ గమ్ తయారీలో వాడే చికిల్ మొ||నవి.
|
Telugu
|
tel
|
original-annotations
|
dbc5c037b2ecc422f10c97f2be156debb4eafe9f62b6dd7d6d7c7f1f7c43f28b
|
‘స్వచ్ఛభారత్’ ఉద్యమంలో అందరూ పాల్గొనవలసిన ఆవశ్యకతను తెల్పుతూ ఒక వ్యాసం వ్రాయండి.
|
స్వచ్ఛము అనగా నిర్మలము, ఆరోగ్యవంతమైన, తెల్లనైన అనే అర్థాలున్నాయి. స్వచ్ఛభారత్ అనగా భారతదేశమంతా నిర్మలమైన ఆరోగ్యవంతమైన దేశమని అర్థం.
దేశమంతా ఆరోగ్యవంతమైన వాతావరణం కలగాలంటే ఏం చెయ్యాలి. ప్రజలందరు వారి వారి గ్రామాల్లోను, పట్టణాల్లోను వీధులన్నియు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. చెత్తాచెదారాన్ని ఎత్తి ఒక కుండీలో వేయుట, వారానికి రెండు పర్యాయాలు తగులబెట్టుట వంటి పనులు చెయ్యాలి. ముఖ్యంగా డ్రైనేజివ్యవస్థను మెరుగుపరచి ప్రత్యేక కాలువల్లోకి మళ్ళించుట ఆ తర్వాత – ఆ మురుగునీరంతా సముద్రంలోకి వెళ్ళేదట్లు ఏర్పాటుచేయాలి.
దోమల బెడద లేకుండా క్రిమిసంహారక మందుల్ని పిచికారి చేయుట, ఫినాయిల్ ఎప్పటికప్పుడు చల్లుట వంటివి చేయాలి. చెట్లను నరకకుండా రక్షించాలి. ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటాలి. పర్యావరణ పరిరక్షణకుద్యుక్తులవ్వాలి.
ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను ప్రత్యేక ఖాళీస్థలాల్లో వేసి ఎప్పటికప్పుడు కాల్చివేయాలి. పరిశ్రమలనుంచి వెలువడు మురుగునీటిని శుద్ధిచేసి తర్వాత చెట్లకు వాడాలి.
భారతదేశమంతా పరిశుభ్రంగా ఉంచుటకై కోట్లాదిరూపాయల్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడిని నిజం చేసి, దేశం సస్యశ్యామలంగా తీర్చిదిద్దుట ప్రజల కర్తవ్యము. అపుడే ‘స్వచ్ఛభారత్’కు నిజమైన ఆకృతి సాకారమవుతుంది.
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఇచ్చిన పదానికి పర్యాయ పదాలని ఇవ్వండి: బహుమతి
|
కానుక, బహుమానము, కానిక
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
ఇచ్చిన పదానికి నానార్ధాలు ఇవ్వండి: కాలం
|
సమయం, నలుపు, చావు
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏ రసాయనం ఏర్పడుతుంది?
|
మానవ కండరాలలో అవాయు శ్వాసక్రియ వల్ల ఏర్పడే రసాయనం : లాక్టిక్ ఆమ్లం
|
Telugu
|
tel
|
original-annotations
|
1a3c6e506b8e029d67bb7f2e61f2017dac707de921fe09ac9e765b3988226d73
|
End of preview. Expand
in Data Studio
README.md exists but content is empty.
- Downloads last month
- 13